Generated by All in One SEO v5.0.0.1, this is an llms.txt file, used by LLMs to index the site. # People's Diary Telugu National Daily ## Sitemaps - [XML Sitemap](https://peoplesdairy.in/sitemap.xml): Contains all public & indexable URLs for this website. ## Posts - [Blog](https://peoplesdairy.in/blog/) - [ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి ](https://peoplesdairy.in/2026/04/23/rtc-driver-shankar-goud-dies/) - ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి TG: ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెలో విషాదం నెలకొంది. వరంగల్ (D) నర్సంపేటలో ఈ మధ్యాహ్నం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన RTC డ్రైవర్ శంకర్ గౌడ్ చనిపోయారు. తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసి కార్మికులు చేపట్టిన సమ్మెలో ఓ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ గురువారం ఉదయం పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోగా.. చికిత్స నిమిత్తం - [ప్రిన్సిపల్ ఝాన్సీ రాణి పాఠశాల అభివృద్ధికి విశేష కృషి చేశారు](https://peoplesdairy.in/2026/04/23/principal-jhansi-rani-has-made-significant-contributions-to-the-development-of-the-school/) - ప్రిన్సిపల్ ఝాన్సీ రాణి పాఠశాల అభివృద్ధికి విశేష కృషి చేశారు - భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి, ఏప్రిల్ 23 (పీపుల్స్ డైరీ): సింగరేణి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చండ్ర ఝాన్సీ రాణి వెంకటేశ్వర్లు పాఠశాల అభివృద్ధికి విశేష కృషి చేశారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కృష్ణ కాలనీలో గల సింగరేణి ఉన్నత పాఠశాలలో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చండ్ర ఝాన్సీ రాణి ఉద్యోగ - [మరో ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం](https://peoplesdairy.in/2026/04/23/another-rtc-worker-attempts-suicide/) - వ‌రంగ‌ల్ జిల్లా న‌ర్సంపేట‌లో ఆర్టీసీ డ్రైవ‌ర్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న మ‌రువ‌క ముందే తాజాగా మరో ఆర్టీసీ కార్మికుడు ప్ర‌భుత్వం మొండి వైఖ‌రిని నిరసిస్తూ ఆత్మహత్యాయత్నం చేశాడు ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది డిమాండ్లను నెర‌వేర్చే విష‌యంలో రాష్ట్ర‌ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న తీరును నిరసిస్తూ వ‌రంగ‌ల్ జిల్లా న‌ర్సంపేట‌లో ఆర్టీసీ డ్రైవ‌ర్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న మ‌రువ‌క ముందే తాజాగా మరో ఆర్టీసీ కార్మికుడు ప్ర‌భుత్వం మొండి వైఖ‌రిని - [ప్రభుత్వ బడులు ముద్దు.... ప్రైవేటు పాఠశాలలు వద్దు](https://peoplesdairy.in/2026/04/16/kiss-government-schools-no-private-schools/) - ప్రభుత్వ బడులు ముద్దు.... ప్రైవేటు పాఠశాలలు వద్దు ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచాలని లక్ష్యంతో చార్ బౌలి వరంగల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల బృందం గురువారం చార్ బౌలి వరంగల్ లో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ బడులు ముద్దు, ప్రైవేటు పాఠశాలలు వద్దు అంటూ వినూత్నంగ ఉపాధ్యాయులు బృందం ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలో అందుతున్న మౌలిక వసతులను వారికి ప్రభుత్వం అందిస్తున్న పౌష్టిక ఆహారం గురించి వివరించడంతోపాటు, ఉన్నతమైన - [ఇంటర్ ఫలితాలలో గురుకుల విద్యార్థుల ప్రతిభ ](https://peoplesdairy.in/2026/04/12/gurukul-students-performance-in-inter-results/) - ఇంటర్ ఫలితాలలో గురుకుల విద్యార్థుల ప్రతిభ ఏన్కూరు ఏప్రిల్ 12 పీపుల్స్ డైరీ. ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం ఫలితాలలో ఏన్కూరులోని బాలుర గురుకుల కళాశాల విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీ ఫలితాలలో పొట్ట పింజర జాన్సన్ 470 మార్కులకు గాను 465 మార్కులు , తవటపు భువన్ 465 మార్కులు, లకావత్ విష్ణు 464 మార్కులు, లింగ బోయిన యోగీశ్వర్ 462 మార్కులు, ఏలూరి అభిలాష్ 462 - [కేరళలో మార్పు కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారు..](https://peoplesdairy.in/2026/04/05/people-are-ready-for-change-in-kerala/) - #కేరళలో మార్పు కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారు.. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో UDF విజయం తథ్యం.. రాహుల్ గాంధీ సారథ్యంలో కేరళ కొత్త వెలుగు చూడబోతోంది. కేరళలోని అలెప్పీ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ MLA అభ్యర్థి ఏడి థామస్ విజయం కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి UDF అభ్యర్థుల తరఫున రాహుల్ గాంధీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌ ఏర్పాట్లను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ - [రాష్ట్రంలో భూతగాదాలకు ఇక చెక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్..!*](https://peoplesdairy.in/2026/04/05/now-there-is-a-check-on-ghost-stories-in-the-state-telangana-government-has-taken-a-sensational-decision/) - *రాష్ట్రంలో భూతగాదాలకు ఇక చెక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్..!* రాష్ట్రంలో భూ పరిపాలనను ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా సర్కార్ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతోంది. ఇకపై సర్వే నంబర్ల వారీగా డిజిటల్ సర్వే పూర్తి కాకుండా రిజిస్ట్రేషన్లు నిర్వహించకూడదని భావిస్తోంది. దీనికోసం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలను సమన్వయం చేస్తూ భూ భారతిలో ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ మేనేజ్‌మెంట్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో భూమికి సంబంధించిన దస్తావేజులు ఉంటే ప్రాసెస్ పూర్తవుతుంది. - [తండ్రిని చంపిన కొడుకులు.](https://peoplesdairy.in/2026/04/05/sons-who-killed-their-father/) - తండ్రిని చంపిన కొడుకులు. రేపాక గ్రామంలో ఘటన జయశంకర్ జిల్లాలో దారుణ ఘటన రేగొండ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో శనివారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది.వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తండ్రిని కొడుకులు చంపిన ఘటన భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో శనివారం అర్ధరాత్రి జరిగింది. మండలంలోని రేపాక గ్రామానికి చెందిన కుర్రె చేరాలు గ్రామం లో ఒంటరిగా ఉంటుండగా, అతడి భార్య కుమారుల వద్ద హైదరాబాద్లో ఉంటోంది. ఈక్రమంలో కుమారులు గ్రామానికి రాగా - [ప్రియురాలి కోసం ప్రాణాలతో ఆట..! టవర్ ఎక్కిన యువకుడు](https://peoplesdairy.in/2026/04/03/young-man-climbs-tower-in-a-bid-to-save-his-girlfriend/) - ప్రియురాలి కోసం ప్రాణాలతో ఆట..! టవర్ ఎక్కిన యువకుడు - గణపురం మండలంలో ఉద్రిక్తత - ఫోన్ బ్లాక్‌తో ఆవేశం.. హైటెన్షన్ టవర్‌పైకి ఎక్కి హంగామా - “ప్రేయసిని పిలిస్తేనే దిగుతా” అంటూ బెదిరింపులు - రెండు గంటలపాటు ఉత్కంఠ.. గ్రామంలో కలకలం - సీఐ చాకచక్యం.. సురక్షితంగా కిందకు దింపిన పోలీసులు పీపుల్స్ డైరీ, గణపురం: ప్రేయసి ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేయడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి - [ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసిన ఎల్కతుర్తి సీఐ పులి రమేష్, ఎస్ ఐ ప్రవీణ్ కుమార్](https://peoplesdairy.in/2026/03/22/elkathurthi-ci-puli-ramesh-and-si-praveen-kumar-installed-danger-warning-boards/) - ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసిన ఎల్కతుర్తి సీఐ పులి రమేష్, ఎస్ ఐ ప్రవీణ్ కుమార్ ఎల్కతుర్తి మార్చి 22 ( పీపుల్స్ డైరి) ప్రమాదాలు జరుగుతున్న స్థలాలను గుర్తించి ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసిన ఎల్కతుర్తి పోలీస్ . ఆదివారం సీఐ పులి రమేష్ మరియు ఎస్ ఐ ప్రవీణ్ కుమార్. ఎల్కతుర్తి నుండి రోడ్డు కు ఇరు వైపులా కరీంనగర్ రూట్ ,సిద్దిపేట రూట్ ,హన్మకొండ రూట్ ,మరియు ఎల్కతుర్తి సెంటర్ - [పర్యాటక క్షేత్రంగా కోటంచ...](https://peoplesdairy.in/2026/03/22/kotancha-as-a-tourist-destination/) - పర్యాటక క్షేత్రంగా కోటంచ... ఆలయానికి పెరుగుతున్న భక్తుల రద్దీ... భూపాలపల్లి (రేగొండ )మర్చి 22 పీపుల్స్ డైరీ... జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కోటంచ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా రోజు రోజుకు పెరుగుతుంది, పండుగలు మరియు వారాంతాల్లో విశేషంగా పెరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో ఆలయ పునరుద్ధరణకు ₹82.25 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో ఆలయ విస్తరణ, మౌలిక సదుపాయాల మెరుగుదల పనులు చేపట్టారు, ఆలయ అభివృద్ధి కావడం వల్ల - [భరోసా లేని బడ్జెట్...](https://peoplesdairy.in/2026/03/22/uncertain-budget/) - భరోసా లేని బడ్జెట్ బడ్జెట్ అంతా డోల్ల... ఆరు గ్యారెంటీల అమలు పై చిత్తశుద్ధి కనబర్చాలి.. మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర రమణరెడ్డి .. ఏనుగుల రాకేష్ రెడ్డి, భూపాలపల్లి మార్చి 22 పీపుల్స్ డైరీ. భరోసా లేని బడ్జెట్ ను ప్రవేశ పెట్టి ప్రజలకు గంపేడు ఆశలు చూపిస్తూ మోసం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి లు మండిపడ్డారు. ఆదివారం - [ఐదుగురు మహిళ దొంగలు అరెస్ట్..](https://peoplesdairy.in/2026/03/20/five-female-thieves-arrested/) - ఐదుగురు మహిళ దొంగలు అరెస్ట్.. చెత్త ఏరుకునే నెపంతో దొంగతనం.. రేగొండ :- జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమల గిరి గ్రామంలో దొంగతనం కేసులో నలుగురు మహిళ దొంగలను అరెస్ట్ చేసినట్టు ఎసై సుధాకర్ తెలిపారు.. తిరుమల గిరి గ్రామనికి చెందిన రవీందర్ రెడ్డి అనే రైతు తన వ్యవసాయ బావి నుండి ఇంటికి తిరుగి వచ్చేసరికి ఇంటి వద్దా ఉన్నా నీళ్ల హౌస్ దగ్గర ఐదుగురు మహిళలు నీళ్ల మోటార్ ను సంచిలో - [యువతికి ఎయిడ్స్ రక్తం ఎక్కించిన యువకుడు](https://peoplesdairy.in/2026/03/14/young-man-who-gave-aids-blood-to-young-woman/) - పెళ్లి రద్దు పగగా మారింది… మనిషి రూపంలో మృగం… యువతి జీవితంతో ఆడుకున్న క్రూరుడు హైదరాబాద్‌లో అమానుష ఘటన: పీపుల్స్ డైరీ - మేడ్చల్ : ప్రస్తుత సమాజంలో సినిమాలను మించిన క్రూరమైన ఘటనలు నిజ జీవితాల్లోనూ చోటు చేసుకుంటున్నాయి. సినిమాల్లోని విలన్ క్యారెక్టర్ల మాదిరిగే కొందరు మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. తాజాగా.. హైదరాబాద్ శివారు పోచారంలో అమానుష ఘటన వెలుగుచూసింది. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందన్న కోపంతో ఓ యువకుడు.. సదరు యువతికి ఎయిడ్స్ రక్తాన్ని ఇంజెక్షన్ - [గ్రంథాలు తెలియని వారికే గ్రంథాలయ చైర్మన్ గా బాధ్యతలా..?](https://peoplesdairy.in/2026/03/14/is-it-the-responsibility-of-a-library-chairman-to-be-someone-who-doesnt-know-the-scriptures/) - గ్రంథాలు తెలియని వారికే గ్రంథాలయ చైర్మన్ గా బాధ్యతలా..? పార్టీల మీద పార్టీలు మారిన వారికే పదవులా..?? దయానంద్ కాలని కనకదుర్గ ఆలయం దోపిడీ దారులకు నిలయం అక్రమంగా దేవస్థాన స్థలాన్ని ట్రస్ట్ గా మార్చిన ఘనుడు ఏకంగా కుటుంబ సభ్యులను చేర్చి పక్కా పత్రాలు ఆలయ ప్రత్యేక కార్యనిర్వహణాధికారిగా పెత్తనం ఆలయ హుండీ లెక్కల్లో గల్లంతు లెక్కలే చూపని వైనం దాతలు అందించిన కానుకలు స్వంత హుండీలోకి కోట్ల రూపాయల ఆలయ భూమి కొల్లగొట్టే ప్రయత్నం - [జిల్లాలో 9 మంది ఎస్ఐల బదిలీ](https://peoplesdairy.in/2026/03/10/9-sis-transferred-in-the-district/) - జిల్లాలో 9 మంది ఎస్ఐల బదిలీ *పీపుల్స్ డైరీ, భూపాలపల్లి:* జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 9 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ మంగళవారం రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉత్తర్వులు విడుదల చేశారు. ముగ్గుళ్లపల్లి ఎస్ఐ బి అశోక్‌ను గణపురం ఎస్ఐగా, టేకుమట్ల ఎస్ఐ డి సుధాకర్ రెడ్డిని చిట్యాల ఎస్ఐగా నియమించారు. చిట్యాల ఎస్ఐ జి శ్రావణ్ కుమార్‌ను భూపాలపల్లి సెకండ్ ఎస్ఐగా బదిలీ చేశారు. గణపురం ఎస్ఐ ఆర్ అశోక్‌ను భూపాలపల్లి వీఆర్‌కు, కొత్తపల్లి - [బైక్ అదుపు తప్పి యువకుడు మృతి..!](https://peoplesdairy.in/2026/03/10/young-man-dies-after-losing-control-of-bike/) - పీపుల్స్ డైరీ - నల్లబెల్లి బైక్ అదుపు తప్పి యువకుడు మృతి చెందిన ఘటన దుగ్గొండి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని తొగర్రాయి గ్రామ శివారు మూల మలుపు వద్ద మంగళవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లబెల్లి మండలం దస్తగిరిపల్లి గ్రామానికి చెందిన పోతరబోయిన మనోహర్ (26) మృతి చెందాడు. గిర్నిబావి వైపు నుంచి దుగ్గొండికి వస్తుండగా బైక్ అదుపు తప్పి ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని - [నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి](https://peoplesdairy.in/2026/03/06/minister-ponguleti-blesses-the-newlyweds/) - నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి. ఏన్కూరు, మార్చ్ 6 (పీపుల్స్ డైరీ) ఏన్కూరు మండలంలోని పలు శుభ కార్యక్రమాలకు గురువారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. గంగుల నాచారం లో మాజీ ఎంపీపీ ముక్తి వెంకటేశ్వర్లు కుమారుడు ప్రవీణ్ వివాహానికి హాజరై దంపతులను ఆశీర్వదించారు. అదేవిధంగా తూతక్క లింగన్నపేట గ్రామంలోని మాజీ వైస్ ఎంపీపీ పాశం శ్రీనివాసరావు కుమారుడు సతీష్ వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ - [మున్సిపల్ చైర్‌పర్సన్ గా గోనె లహరి](https://peoplesdairy.in/2026/02/26/gone-lahari-as-municipal-chairperson/) - ఆర్మూర్ , ఫిబ్రవరి 25 (పీపుల్స్ డైరీ) మున్సిపల్ చైర్‌పర్సన్ గా గోనె లహరి వైస్ చైర్‌పర్సన్ గా వెంకట్ రెడ్డిలు పదవీ బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి. బాధ్యతలు చేపట్టిన చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ లకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు .ఆర్మూర్ పట్టణ అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అందరికీ ఆదర్శవంతమైన పారదర్శకమైన పరిపాలన అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ కార్యక్రమంలో - [*చైర్ పర్సన్ కు సముచిత స్థానం కలిగిన వ్యక్తి లేరు?* ](https://peoplesdairy.in/2026/02/25/is-there-no-suitable-person-for-the-position-of-chairperson/) - *చైర్ పర్సన్ కు సముచిత స్థానం కలిగిన వ్యక్తి లేరు?* *సబ్ డివిజన్ పరిధిలో ప్రధాన మున్సిపాలిటీకి అనుభవం కలిగిన చైర్మన్ కావాలి స్థానిక ప్రజల వెల్లడి* ఆర్మూర్, ఫిబ్రవరి 25 ( పీపుల్స్ డైరీ) నిజమాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ 2026 ఎలక్షన్లలో 36 వార్డులకు ఎన్నికలు జరగ్గా అధికార ప్రతిపక్ష పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కౌన్సిలర్స్ గా ఎన్నుకోబడ్డారు. కేవలం ముగ్గురు అభ్యర్థులు స్వతంత్రంగా బరిలో నిలిచి గెలుపొందారు. ఒకటవ వార్డు - [అశోక టాకీస్ జంక్షన్‌లో ఆటోమేటిక్ కెమెరాలు – ట్రాఫిక్ నియమాలపై కఠిన చర్యలు](https://peoplesdairy.in/2026/02/23/automatic-cameras-at-ashoka-talkies-junction-strict-action-on-traffic-rules/) - 🚦 అశోక టాకీస్ జంక్షన్‌లో ఆటోమేటిక్ కెమెరాలు – ట్రాఫిక్ నియమాలపై కఠిన చర్యలు Ashoka Talkies Junction వద్ద ట్రాఫిక్ నియంత్రణను కట్టుదిట్టం చేయడానికి కీలక నిర్ణయం తీసుకోబడింది. ఆర్‌ఎం గారి సూచనల మేరకు ఫిబ్రవరి 23, 2026 సోమవారం నుంచి జంక్షన్‌లో ఆటోమేటిక్ ట్రాఫిక్ కెమెరాలు అమర్చబడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కెమెరాలు సిగ్నల్ ఉల్లంఘనలను స్వయంచాలకంగా గుర్తించి, నియమాలు అతిక్రమించిన వాహనదారులపై వెంటనే జరిమానా విధించే విధంగా పనిచేస్తాయి. సిగ్నల్ జంప్ - [కత్తితో దాడి చేసిన కార్పొరేటర్](https://peoplesdairy.in/2026/02/22/corporator-attacked-with-knife/) - కత్తితో దాడి చేసిన కార్పొరేటర్ పీపుల్స్ డైరీ - హన్మకొండ : ఓ వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఆవేశాన్ని అదుపులో ఉంచుకోలేక ఓ వ్యక్తిపై కార్పొరేటర్ కత్తితో దాడి చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఘటనలో వరంగల్ నగరంలో చోటుచేసుకోగా ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది. - [అవినీతి, అక్రమాలపై ’పీపుల్స్ డైరీ‘ నిరంతర యుద్ధం](https://peoplesdairy.in/2026/02/22/peoples-diarys-continuous-war-against-corruption-and-irregularities/) - అవినీతి, అక్రమాలపై ’పీపుల్స్ డైరీ‘ నిరంతర యుద్ధం - అక్షరాలే ఆయుధంగా సమాజ మార్పుకు పత్రిక యాత్ర - అట్టహాసంగా ’పీపుల్స్ డైరీ‘ 18వ వార్షికోత్సవ వేడుకలు పీపుల్స్ డైరీ - హనుమకొండ : పేదలు, పీడితుల గొంతుగా మారి వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘పీపుల్స్ డైరీ’ దినపత్రిక పనిచేస్తున్నదని ఎడిటర్ కొండపర్తి కిరణ్ అన్నారు. ప్రతి పుటలో, ప్రతి వార్తలో, సామాజిక న్యాయం, ప్రజల హక్కులు, అవినీతి–అక్రమాలపై నిరంతర యుద్ధాన్ని ప్రకటిస్తూ ముందుకు సాగుతుందన్నారు. - [సమయపాలన పాటించని రెవెన్యూ సిబ్బంది...](https://peoplesdairy.in/2026/02/21/revenue-staff-who-are-not-punctual/) - ప్రజల సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు....! పట్టించుకోని తహసిల్దార్ అధికారుల తీరుపై జనం మండిపాటు పెద్దకడబూరు (కర్నూలు జిల్లా), ఫిబ్రవరి 21 (పీపుల్స్ డైరీ ) : మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడబూరు మండలం తాసిల్దార్ కార్యాలయంలో కొంతమంది విధులను నిర్లక్ష్యం చేస్తూ ప్రజా సమస్యలపై పూర్తిగా నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా భూ సంబంధిత సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భూ సమస్యలను పరిష్కరించాలని - [ముక్కు మూసుకో.. ఉగ్గ బట్టుకో..!](https://peoplesdairy.in/2026/02/21/cover-your-nose-and-wear-your-hat/) - ముక్కు మూసుకో.. ఉగ్గ బట్టుకో..! పీపుల్స్ డైరీ పిబ్రవరి నల్లబెల్లి నల్లబెల్లి జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాలలో మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల మరుగుదొడ్లు అస్తవ్యస్తంగా ఉండటంతో తీవ్రమైన దుర్వాసనలు వెదజ ల్లుతున్నాయి. ఈ దుర్వాసనలు పాఠశాల పరిసర ప్రాంతాలకు వ్యాపించి, తరగతి గదుల వరకు చేరడంతో విద్యార్థులు చదువుపై దృష్టి కేంద్రీ కరించలేక పోతున్నారు. దుర్వాసనల కారణంగా కొందరు విద్యార్థులు తలనొప్పి, వాంతులు వంటి ఆరోగ్య సమస్యలకు గురవుతున్నట్లు - [హన్మకొండలో దారుణం… బస్సు కింద పడ్డ వ్యక్తి](https://peoplesdairy.in/2026/02/19/tragedy-in-hanmakonda-man-falls-under-bus/) - హన్మకొండలో దారుణం… బస్సు కింద పడ్డ వ్యక్తి కొద్దిసేపటి క్రితం హన్మకొండలో దారుణం చోటుచేసుకుంది…హన్మకొండ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఓ వ్యక్తి పైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది… ఆ వ్యక్తి బస్సు కింద పడడంతో రెండు కాళ్ళు నుజ్జు నుజ్జు అయ్యాయి… బస్సు కింద పడి తీవ్రగాయల పాలయినా వ్యక్తి విషమంగా ఉంది పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది… - [గార్ల ఒడ్డు సాగునీటి కష్టాలు తీరుస్తా...](https://peoplesdairy.in/2026/02/19/garla-oddu-irrigation-water-will-solve-the-problems/) - గార్ల ఒడ్డు సాగునీటి కష్టాలు తీరుస్తా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఏన్కూరు, ఫిబ్రవరి 18: పీపుల్స్ డైరీ: ఏన్కూరు లో లిఫ్ట్ ఏర్పాటుచేసి గార్ల ఒడ్డు కు తాగు సాగునీటి శాశ్వత పరిష్కారం చేస్తానని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ హామీ ఇచ్చారు. ఈ మేరకు బుధవారం సిరిపురం మేజర్ సమీపంలో లిఫ్ట్ నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ మినీ లిఫ్ట్ నిర్మాణానికి ప్రతిపాదనలు త్వరగా పంపాలని ఇరిగేషన్ - [ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని వ్యక్తి మృతి...](https://peoplesdairy.in/2026/02/18/fatal-road-accident-man-dies-after-being-hit-by-lorry/) - లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బుధవారం ఉదయం జాతీయ రహదారి 365 పై చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని శనిగరం గ్రామానికి చెందిన బసవరాజుల కుమారస్వామి (65) రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమంలోనే మల్లంపల్లి నుంచి అతివేగంగా వచ్చిన ఇసుక లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా లేక నిద్రమత్తులో ఉన్నాడా అనే - [ఆగి ఉన్న ట్రాక్టర్ ను డీ కొట్టిన ఆటో. ఇద్దరికీ తీవ్ర గాయాలు.](https://peoplesdairy.in/2026/02/16/an-auto-hit-a-parked-tractor-both-were-seriously-injured/) - ఆగి ఉన్న ట్రాక్టర్ ను డీ కొట్టిన ఆటో. ఇద్దరికీ తీవ్ర గాయాలు. నల్లబెల్లి మండలంలోని బిలనాయక్ తండా శివారులో సోమవారం నేషనల్ హైవే 365 రహదారిపై ఆగి ఉన్న ట్రాక్టర్ ను ఆటో డీ కొన్నది...రహదారిపై ఆగి ఉన్న ట్రాక్టర్ను ఆటో ఢీకొట్టిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను నర్సంపేటలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు .స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బిలనాయక్ తండా శివారు 365వ జాతీయ - [*పరమశివా... పాహిమాం...*](https://peoplesdairy.in/2026/02/15/lord-shiva-i-understand/) - పరమశివా... పాహిమాం... • నల్లబెల్లి, గుండ్లపాహాడ్, మేడపల్లి శైవక్షేత్రాల్లో భక్తుల రద్దీ • ప్రతిధ్వనించిన శివయ్య నామం • భక్తులతో పోటెత్తిన ఆలయాలు • శివ నామస్మరణతో మార్మోగిన ఆలయాలు • అభిషేకాలు కుంకుమార్చనలు పవిత్ర పూజలు • ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు నల్లబెల్లి – పీపుల్స్ డైరీ హరహర మహాదేవ.. భోళా శంకర.. జంగమయ్యా.. అంటూ శివ నామస్మరణతో మండలంలోని ఆలయాలు భక్తి పారవశ్యాలతో కళకళలాడాయి. మహాశివరాత్రి పురస్కరించుకొని మండలంలోని ఆలయాలు భక్తజనంతో నిండిపోయాయి. - [పాఠశాలను తనిఖీ చేసిన ప్యానల్ ఇన్స్పెక్షన్ బృందం.](https://peoplesdairy.in/2026/02/04/the-panel-inspection-team-that-inspected-the-school/) - పాఠశాలను తనిఖీ చేసిన ప్యానల్ ఇన్స్పెక్షన్ బృందం. నల్లబెల్లి: ప్రభుత్వ పాఠశాలల పనితీరు మరియు అభివృద్ధి కొరకై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్యానెల్ ఇన్స్పెక్షన్ బృందం బుధవారం నల్లబెల్లి మండలంలోని బొల్లోనిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నోడల్ ఆఫీసర్ గుండు రవి మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు పాఠశాలల పనితీరుపై ప్యానల్ ఇన్స్పెక్షన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా వరంగల్ జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను - [సిసిఆర్టి గౌహతి లో జరిగే శిక్షణా కార్యక్రమం కు ఎంపికైన ఉపాధ్యాయిని సాగి సుజాత:](https://peoplesdairy.in/2026/02/02/sagi-sujatha-a-teacher-selected-for-the-training-program-at-ccrt-guwahati/) - సిసిఆర్టి గౌహతి లో జరిగే శిక్షణా కార్యక్రమం కు ఎంపికైన ఉపాధ్యాయిని సాగి సుజాత: ఏన్కూరు, ఫిబ్రవరి 1: పీపుల్స్ డైరీ: సాంస్కృతిక వనరులు మరియు శిక్షణ కేంద్రం (సి సి ఆర్ టి) న్యూఢిల్లీ వారు గౌహతిలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయ శిక్షణకు ఎంపికైన బురద రాఘవాపురం ఉపాధ్యాయుని సాగి సుజాత. మన రాష్ట్రం నుండి మొత్తం తొమ్మిది మంది గౌహతి, అస్సాం రాష్ట్రంలో జరిగే ఉపాధ్యాయ శిక్షణకు ఎంపికైనారు. వారిలో ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం - [కేసీఆర్‌ పై రాజకీయ కక్షతతో సిట్...](https://peoplesdairy.in/2026/02/01/sit-against-kcr-with-political-bias/) - *కేసీఆర్‌ పై రాజకీయ కక్షతతో సిట్...* - తప్పుడు కేసులతో కెసిఆర్‌ ను భయపెట్టలేరు...! - గొప్ప నాయకుడిని అణచివేయలేరు! - గణపురంలో బీఆర్ఎస్ నాయకుల మండిపాటు...! - కేసీఆర్‌ను అప్రతిష్టపరచాలని కాంగ్రెస్ కుట్ర - బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోతే కరుణాకర్ రెడ్డి - తప్పుడు విచారణలకు భయం లేదు...! - 'సిట్ ఆపేయాలి' నినాదాలతో రాస్తారోకో...! - మండల కేంద్రంలో భారీ ధర్నా... రాస్తారోకూ...! - అధికార దుర్వినియోగాన్ని తెలంగాణ ప్రజలు - [దేశ ప్రగతి పథంలో దూసుకెళ్లే అభివృద్ధి బడ్జెట్](https://peoplesdairy.in/2026/02/01/a-development-budget-that-will-propel-the-country-forward-on-its-path-of-progress/) - దేశ ప్రగతి పథంలో దూసుకెళ్లే అభివృద్ధి బడ్జెట్ మరిపెడ మండల బీజేపీ మాజీ అధ్యక్షులు బింగి రమేష్ యాదవ్ మరిపెడ : ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్–2026 దేశాన్ని వికసిత భారత్ దిశగా మరింత వేగంగా ముందుకు నడిపించే స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను అందించిందని మరిపెడ మండల మాజీ అధ్యక్షులు బింగి రమేష్ యాదవ్ పేర్కొన్నారు. సందర్భంగా బింగి రమేష్ యాదవ్ మాట్లాడుతూ ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన - [ముగిసిన మద్ది మేడారం జాతర హుండీల లెక్కింపు](https://peoplesdairy.in/2026/02/01/counting-of-hundis-for-maddi-medaram-fair-concluded/) - నల్లబెల్లి మండల కేంద్రంలోని నాగరాజు పల్లె శివారులో జరిగిన శ్రీ మద్ది మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీలను ఆలయ ఇన్చార్జి సత్య నారాయణ ఆదివారం, జాతర నిర్వాణ కమిటీ సభ్యులు, ఎండోమెంట్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో లెక్కించారు. హుండీ లెక్కింపులో కరెన్సీ నోట్లు వచ్చాయని తెలిపారు.దేవదాయ శాఖ ఇన్చార్జి సత్యనారాయణ, ట్రస్ట్ చైర్మన్ రాజేష్, ఆలయ పూజారి నాగరాజు, సర్పంచ్ లలిత ఆధ్వర్యంలో 6 హుండీలను లెక్కించగా మొత్తం ₹1,78,173 ఆదాయం సమకూరినట్లు తెలిపారు. గత - [తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో కళా జాతర](https://peoplesdairy.in/2026/01/31/art-fair-under-the-auspices-of-telangana-gramin-bank/) - ఆర్థిక, అక్షరాస్యతపై అవగాహన మండల పరిధిలోని నల్లబెల్లి రుద్రగూడెం గ్రామంలో టి.జి.బీ బ్యాంక్ సిబ్బంది ఆధ్వర్యంలో రైతులకు ఆర్ధిక అక్షరాస్యత సదస్సు కళాజాత నిర్వహించారు. బ్యాంక్ ద్వారా పొందే ఉపయోగాలు ఈ విధంగా వివరించారు: క్రాప్ లోను తీసుకున్న వారు ఏడాది కాలంలో పునరుద్ధరణ చేయడం వలన 7% వడ్డీ మాత్రమే పడుతుందని మరియు కేంద్ర ప్రభుత్వం నుండి 3%వడ్డీ రాయతి పొందవచ్చు. కావున రైతులు వెంటనే బ్యాంక్ కి వచ్చి రెన్యువల్ చేయగలరన్నారు. లేని యెడల - [టీ పౌడర్‌లో హెయిర్ డై..](https://peoplesdairy.in/2026/01/30/hair-dye-in-tea-powder/) - హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ కూడలి వద్ద నకిలీ టీ పౌడర్ ను పోలీసులు, అహార భద్రత అధికారులు పట్టుకున్నారు. టీ పౌడర్ ను “Hair Dye”(జుట్టు కు వేసే రంగు) తో తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ రసాయనాలు వాడడం వలన ప్రజలకు క్యాన్సర్ తోపాటు ఇతర వ్యాధుల వచ్చే అవకాశాలు ఉయని, కావున ప్రజలు నకిలీ ఇలాంటి టీ పౌడర్ లను వాడకూడదన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ రంజిత్ రావు, దామెర - [తప్పిపోయిన చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన దామెర పోలీసులు](https://peoplesdairy.in/2026/01/30/damera-police-hand-over-missing-child-to-parents/) - తప్పిపోయిన చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన దామెర పోలీసులు దామెర పోలీస్ స్టేషన్ పరిధిలోని కంఠాత్మకూర్ సమ్మక్క – సారలమ్మ జాతర లో శుక్రవారం ఉదయం హసన్ పర్తి మండలం నాగారం గ్రామానికిచెందిన బండారి కిరణ్, కూతురు రష్మిక (2) తప్పిపోయింది. దీంతో దామెర పోలీసు గుర్తించి పాపను తమకు చెంతకు తీసుకున్నారు. అనంతరం తల్లిదండ్రులకు సమాచారం చేరవేసి అప్పగించారు సి ఐ రంజిత్ రావు,దామెర ఎస్సై కొంక అశోక్ తదితరులు పాల్గొన్నారు - [నా చావుకు ఆ ఇద్దరే కారణం...వేధింపులు తట్టుకోలేక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య](https://peoplesdairy.in/2026/01/30/those-two-are-the-reason-for-my-death/) - ఇద్దరు యువకుల వేధింపులు తట్టుకోలేక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య హనుమకొండ పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సీత్యాతండాకు చెందిన అనిత వరంగల్ పోలీస్ కమిషనరేట్‌ ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తుంది. ఆమెను పెళ్లి చేసుకుంటానని దూరపు బంధువైన మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం కొమ్మనపల్లి తండాకు చెందిన రాజేందర్ నాలుగేళ్లుగా చెబుతూ వస్తున్నాడు. కానీ డ్యూటీలో ఉండగా వీడియో కాల్ చేయాలని.. వేరే ఎవరితోనూ చనువుతో మాట్లాడవద్దని కొంతకాలంగా వేధింపులకు పాల్పడ్డాడు. రాజేందర్ - [సమ్మక్క సారలమ్మని దర్శించుకున్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి](https://peoplesdairy.in/2026/01/29/mla-donthi-madhav-reddy-visits-sammakka-saralamma/) - నల్లబెల్లి మండలం నాగరాజుపల్లి శివారులో వైభవంగా జరుగుతున్న మద్ది మేడారం శ్రీ మేడారం సమ్మక్క-సారలమ్మలను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దర్శించుకున్నారు. మద్ది మేడారం సమ్మక్క, సారలమ్మ దర్శనానికి గురువారం ఎమ్మెల్యే నర్సంపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో తరలి వెళ్లారు. గద్దె పై కొలువుతీరిన అమ్మవార్లకు ఎమ్మెల్యే మొక్కలను చెల్లించుకున్నారు. మొదట సమ్మక్కఅమ్మ వారిని దర్శించుకుని అనంతరం సారలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడే కొలువై ఉన్న గోవిందరాజు, పడిగిద్ద రాజును ఎమ్మెల్యే దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు. - [మున్సిపల్ ఎన్నికలు.. 4 గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల](https://peoplesdairy.in/2026/01/27/municipal-elections-election-schedule-released-at-4-pm/) - మున్సిపల్ ఎన్నికలు.. 4 గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. నేడు సాయంత్రం 3:45 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రెస్‌మీట్ నిర్వహించి ఎన్నికల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించనుంది. అంతకు ముందు మధ్యాహ్నం 3 గంటలకు ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం, ఆపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు మార్చి నెల నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం - [బీజేపీకి ఆరూరి రాజీనామా..!](https://peoplesdairy.in/2026/01/26/aruri-resigns-from-the-bjp/) - బీజేపీకి ఆరూరి రాజీనామా..! బీఆర్ఎస్లో చేరే ఛాన్స్ పీపుల్స్ డైరీ, వరంగల్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ తాజాగా బీజేపీకి రాజీనామా చేశారు. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆయన తిరిగి సొంత కూటికి చేరనున్నట్లు సమాచారం. బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో వర్ధన్నపేట నియోజకవర్గ రాజకీయాల్లో చర్చ మొదలైంది. - [అమ్మో... అమ్మవారి పేట జాతర కమిటీ గోల్ మాల్](https://peoplesdairy.in/2026/01/25/um-ammavari-peta-jatara-committee-corruption/) - సమ్మక్క సారలమ్మ జాతర పేరు పై ఎవరి పెత్తనం వారిది కాంట్రాక్టు పేరుతో నాసిరకం పనులు మొరం దందా గుట్టకు ఉన్న మొరాన్ని తవ్వి రోడ్డుకు ఇరువైపులా చదును కోడి,మందు కొబ్బరికాయ ఏర్పాటుకు అక్రమ వసూళ్లు పీకలు అమ్ముకునే దగ్గర నుండి గాజుల వ్యాపారాల వరకు జాతర పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కార్యవర్గం దేవాదాయ శాఖ కనుసన్నల్లో అక్రమాలు జరుగుతున్నా పట్టించుకోని వైనం నీరసంగా,నిట్టూర్పు గా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పనులు దాతల సహాయ సహకారాలు - [హైదరాబాద్ జగద్గిరిగుట్టలో ఘోరం ఆర్థిక ఇబ్బందులతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం](https://peoplesdairy.in/2026/01/21/horrific-incident-in-jagadgirigutta-hyderabad/) - హైదరాబాద్ జగద్గిరిగుట్టలో ఘోరం ఆర్థిక ఇబ్బందులతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం ఒకరు మృతి, మరో ముగ్గురి పరిస్థితి విషమం.. పీపుల్స్ డైరీ _ జగద్గిరిగుట్ట జగద్గిరిగుట్ట : ఆల్విన్ కాలనీ డివిజన్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి విజయనగర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. విజయనగర్ కాలనీ అను రెసిడెన్సీఅపార్ట్‌మెంట్‌లోని G -1 ఫ్లాట్‌లో నివసిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చేతులు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. వీరిలో ఒకరు మృతిచెందగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా - [ఆశ వర్కర్‌ దురుసు ప్రవర్తన.. కలెక్టర్‌కు ఫిర్యాదు...!](https://peoplesdairy.in/2026/01/21/asha-workers-bad-behavior-complaint-to-the-collector/) - శిశువుకు ఇంజెక్షన్‌ నిర్లక్ష్యం.. ఆశపై శివశంకర్‌ ఫిర్యాదు “ప్రసవం ప్రభుత్వ ఆసుపత్రిలో కాదు” అంటూ సేవలు నిరాకరణ అసభ్య పదజాలం, బెదిరింపులు.. ఆశపై కఠిన చర్యలు కోరిన బాధితుడు పీపుల్స్ డైరీ, గణపురం : మండల కేంద్రంలో పనిచేసే ఆశ వర్కర్ పై బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్ లకు బుధవారం పల్లెబోయిన శివశంకర్ ఫిర్యాదు చేశారు. బాధితుడు పల్లెబోయిన శివశంకర్ తెలిపిన వివరాల ప్రకారం శివకుమార్ సోదరి కుమారుడు - [ట్రాఫిక్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలి](https://peoplesdairy.in/2026/01/20/traffic-rules-must-be-strictly-followed/) - ట్రాఫిక్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలి ఎస్ఐ కరుణాకర్ రోడ్డు భద్రతపై ఆటో డ్రైవర్లకు అవగాహన ఇనుగుర్తి (పీపుల్స్ డైరీ) : ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని ఎస్ఐ కరుణాకర్ సూచించారు. సోమవారం రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఆటో యూనియన్ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోకూడదని, అతివేగం ప్రమాదాలకు దారితీస్తుందని - [బిఆర్ఎస్ నేతల మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయి](https://peoplesdairy.in/2026/01/19/the-words-of-brs-leaders-sound-like-demons-reciting-the-vedas/) - నల్లబెల్లిలో భూకబ్జాల సంస్కృతి తెచ్చింది మీరే ప్రభుత్వ భూములను కాపాడే పోరాటంలో చిత్తశుద్ధి నిరూపించుకోండి బిఆర్ఎస్ నేతలపై మండల కాంగ్రెస్ అధ్యక్షులు తిరుపతి రెడ్డి ధ్వజం గత పదేళ్లలో నల్లబెల్లి మండలంలో భూకబ్జాల సంస్కృతిని పెంచి పోషించిన బిఆర్ఎస్ నాయకులు, నేడు పత్రికా సమావేశాల్లో నీతులు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది అని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిట్యాల తిరుపతి రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో - [గ్రామ అభివృద్ధి ప్రతి ఒక్కరి బాధ్యత..](https://peoplesdairy.in/2026/01/18/village-development-is-everyones-responsibility/) - గ్రామ అభివృద్ధి ప్రతి ఒక్కరి బాధ్యత.. కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్ పీపుల్స్ డైరీ నల్లబెల్లి నల్లబెల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలంటే గ్రామ ప్రజలంతా రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా పనిచేయాలని నల్లబెల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ పిలుపునిచ్చారు. గ్రామ సంక్షేమమే లక్ష్యంగా సమిష్టి కృషి సాగాలని ఆయన అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్సార్ ఎస్పి, భూముల ఆక్రమణ సమస్య గ్రామంలో తీవ్రంగా ఉందని ఆందోళన - [ఈసారి ఉగ్ర ఎండలు...](https://peoplesdairy.in/2026/01/17/this-time-the-sun-is-scorching-2/) - 2026 సమ్మర్‌ అలర్ట్‌... ఎల్‌నినో ప్రభావంతో అగ్నిపరీక్షే మే, జూన్‌ నెలల్లో చుక్కలు చూపించనున్న ఎండలు మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఇబ్బందేమీ ఉండదట... పీపుల్స్‌డైరీ`హైదరాబాద్‌ : 2026 సమ్మర్‌ ప్రజలకు చుక్కలు చూపించనున్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఎప్పటిలాగే ఉష్ణోగ్రతలు ఉంటాయని, మే నెలలో మాత్రం అనేక చోట్ల 45 డిగ్రీల టెంపరేచర్‌ దాటి నిప్పుల వర్షం కురిపిస్తుందని పేర్కొంటున్నారు. పసిపిక్‌ మహాసముద్రంలో ఏర్పడే ఎల్‌నినో ప్రభావంతో వాతావరణంలో అసాధారణ మార్పులు - [కోటంచలో ‘పీపుల్స్‌డైరీ’ క్యాలెండర్‌, డైరీ ఆవిష్కరణ](https://peoplesdairy.in/2026/01/15/peoples-diary-calendar-and-diary-launched-in-kotancha/) - కోటంచలో ‘పీపుల్స్‌డైరీ’ క్యాలెండర్‌, డైరీ ఆవిష్కరణ పీపుల్స్‌డైరీ-వరంగల్‌ : కోటంచ లక్ష్మీనర్సింహాస్వామి ఆలయ సన్నిధిలో ‘పీపుల్స్‌డైరీ’ దినపత్రిక 2026 క్యాలెండర్‌, డైరీలను ఆవిష్కరించారు. పత్రిక ఆధ్వర్యంలో డైరీతో పాటు నూతన సంవత్సర కాలెండర్‌లను ప్రచురించడం జరిగింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని సుప్రసిద్ద కోటంచ ఆలయ ఆవరణలో గురువారం డైరీతో పాటు క్యాలెండర్‌ను ప్రధాన అర్చకులు తూప్రాని బుచ్చమాచార్యులు, తూప్రాని శ్రీనివాసా చార్యులు, ఆలయ చైర్మన్‌ భిక్షపతి, మాజీ చైర్మన్‌ కర్ణాకర్‌ రెడ్డి, ఎన్‌ఎస్‌ఆర్‌ సంస్థల అధినేత సంపత్‌ - [Real or Fake? NASA astronaut captures aurora from space, netizens say 'Looks like AI' Viral video Today News](https://peoplesdairy.in/2024/11/13/real-or-fake-nasa-astronaut-captures-aurora-from/) - During specific collaborations, they might be able to generate one-time-use unique codes. Very good product and good quality Kids loved them and quality is good Bought these for my child’s birthday return gifts. Perfect size for kids. We have ordered this product for the new year gift.. nch LCD Writing/Drawing Doddle Tablet For Kids How - [пунктуация Не такой, как все Русский язык](https://peoplesdairy.in/2019/09/19/punktuacija-ne-takoj-kak-vse-russkij-jazyk-27/) - [Uae Household Visit Visa: Prices, How To Apply At No Cost Entry Permits, All You Need To Know](https://peoplesdairy.in/2024/02/20/uae-household-visit-visa-prices-how-to-apply-at-no/) - Expatriate International is an organization which supply DFY citizenship, tax elimination and asset safety companies by all means necessary. Our shoppers are excessive net worth buyers, entrepreneurs and business house owners who search total monetary and enterprise freedom. As A Result Of at the end of all of it, you’re not simply applying for a - [Credit Karma Money Review: Pros, Cons, And Alternatives](https://peoplesdairy.in/2024/11/19/credit-karma-money-review-pros-cons-and-2/) - On the plus side, there are no hidden fees to be wary of. And there are no overdraft fees. You won't earn a fixed cash back rate when you use your debit card. Through a Credit Karma Money Spend account, you can pay for purchases with your Credit Karma Visa Debit Card. That's 20 times - [FxPro Википедия](https://peoplesdairy.in/2024/10/31/fxpro-vikipedija-2/) - Стоит отметить, что функционал программы ничем не уступает таковому у Meta Trader. Следующий этап состоит из выбора типа торгового счета, валюты и начальных торговых условий, таких как кредитное плечо, уровень stop out и др. И, наконец, последний шаг заключается в отправке сканов документов, подтверждающих вашу личность и адрес проживания. Для регистрации счета у Форекс брокера - [FXTM Review 2025 Join Over 2 Million Global Clients](https://peoplesdairy.in/2022/09/06/fxtm-review-2025-join-over-2-million-global/) - Participants compete with traders from around the world for amazing prizes, prestigious titles, and the chance to discover new market opportunities. Only professional clients will be able to use FXTM’s services in this region, limiting its availability to retail traders in the EEA. This could be a disadvantage for traders who do not trade frequently. - [Разоблачение Maximarkets Максимаркетс Отзывы о платформе и обзор на брокера](https://peoplesdairy.in/2023/02/24/razoblachenie-maximarkets-maksimarkets-otzyvy-o/) - На независимых сайтах по поиску работы не удалось найти свободных предложений от компании. Компания никогда не предлагала клиентам ни доступ к бинарным опционам, ни ПАММ-счета, ни сервис доверительного управления капиталом. Однако официальный сайт брокера имеет веб-дизайн, который сложно назвать современным. Максимаркетс — отзывы клиентов о брокере Немного, согласен, но со временем и объёмом вывода, набегает - [Написать письмо Навои](https://peoplesdairy.in/2021/04/30/napisatь-pisьmo-navoi/) - После предварительного исследования юристы компании подготовили претензию, которая была отправлена на контактный адрес электронной почты Umarkets.ai в начале апреля. В феврале 2021 года пострадавшая заключила договор с компанией Prometheus LTD, зарегистрировавшись на сайте Umarkets.ai. В компанию НЭС обращались более 3000 клиентов, которым требовалась помощь с чарджбэком по картам Mastercard. Umarkets, MaxiCapital, uTrader, Tradiva, TradeAllCrypto и - [CoinSmart vs Coinbase Review: Which Cryptocurrency Exchange Is Better?](https://peoplesdairy.in/2024/03/14/coinsmart-vs-coinbase-review-which-cryptocurrency-2/) - Regardless of whether a user chooses to purchase a specific cryptocurrency or not, there is a cold wallet available for it. The company also offers its users the ability to use a two-factor authentication system (2FA). CoinSmart is safe to use as a cryptocurrency exchange and prides itself in its security. Top CoinSmart Reviews The - [How to Get Help in Windows](https://peoplesdairy.in/2023/08/17/how-to-get-help-in-windows/) - From the comprehensive Get Help app to AI-powered Copilot, from automatic troubleshooters to direct support chat, you have options for every type of issue. You can get help in Windows by using built‑in tools like the Get Help app, troubleshooters, search, and Microsoft’s support options. To find relevant information, users can search for specific issues - [Crypto Custody Defined: Prime Providers To Watch In 2025](https://peoplesdairy.in/2024/04/16/crypto-custody-defined-prime-providers-to-watch-in/) - Good contract and digital asset know-how promise to revolutionize worth transfer across many industries. From banking to authorities, healthcare to utilities, the hype is turning into actual enterprise value, and digital asset transactions are rising fast https://www.xcritical.com/. To guarantee maximum asset protection, evaluate the robustness of safety measures in your chosen crypto custody supplier. This - [What is Alcoholic Nose or Rhinophyma](https://peoplesdairy.in/2023/01/17/what-is-alcoholic-nose-or-rhinophyma-2/) - Still, many doctors may recommend a multi-solution approach that combines options such as carbon dioxide lasers with dermabrasion to better remove damaged tissue. Some people might be prescribed a low dose course of isotretinoin (Accutane) to help shrink enlarged oil glands that might also be contributing to skin thickening and symptoms. Topical retinoids might also - [సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి.](https://peoplesdairy.in/2025/02/01/technology-should-be-imparted/) - సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. సైదాపూర్ ఫిబ్రవరి 1 ( పీపుల్స్ డైరీ) విఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు టాస్క్ శిక్షణ లో భాగంగా ఈరోజు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులు అందిపుచ్చుకొని ముందుకెళ్లాలని టాస్క్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ డాక్టర్ కౌసల్య సింగ్ అన్నారు.హుజురాబాద్ మండలంలోని సింగపురంలో విఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో సాఫ్టు స్కిల్స్ పై శిక్షణ తరగతులు నిర్వహించారు, ప్రతి విద్యార్ధి లక్ష్యాన్ని ఏర్పరచుకొని ముందుకు వెళ్లాలన్నారు ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిపిషల్ ఇంటలిజెన్స్, జీపీటి, - [జాతీయ జెండాకు అవమానం.*](https://peoplesdairy.in/2025/01/26/an-insult-to-the-national-flag/) - సైదాపూర్ (పీపుల్స్ డైరీ) సైదాపూర్ మండలంలోని సోమారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ కార్యదర్శి యు రాజీవ్ జాతీయ జెండా ఎగురవేసే క్రమంలో దారం తెగి కింద పడిపోయినది. నిర్లక్ష్యం కారణంగా జాతీయ జెండాకు అవమానం జరిగిందనే విమర్శలు వ్యక్తమయ్యాయి . ఈ విషయాన్ని కార్యదర్శి దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ జెండాను సరిచేసే ప్రయత్నం చేయకపోవడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జాతీయజెండా అవమానపరిచిన కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. - [విద్యుత్ వైర్లు తగిలి సెంట్రింగ్ కార్మికుడు మృతి](https://peoplesdairy.in/2025/01/20/centering-worker-dies-after-being-hit-by-electric-wires/) - *విద్యుత్ వైర్లు తగిలి సెంట్రింగ్ కార్మికుడు మృతి* . వీటికి కారణం విద్యుత్ అధికారులే. భవనాలకు అంత దగ్గరగా పోల్స్ లను పెట్టి భవనాలకు తాకే విదంగా లైన్లను వేయడం. మొత్తం బాధ్యత స్థానిక బిల్డర్,విద్యుత్ అధికారి ఏఈ తీసుకుని వఫై కుటుంబ సభ్యులకు ఆర్థికంగా ఆదుకోవాలి. దుండిగల్, పీపుల్స్ డైరీ,జనవరి 20: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆకాశ లేఔట్ రోడ్ నెంబర్ 3,మల్లంపేట్ లో ఈరోజు సాయంత్రం భవన నిర్మాణ కార్మికుడు ఎలక్ట్రిక్ - [మావోల కొత్తపుంతలు...](https://peoplesdairy.in/2025/01/18/maos-new-ideas/) - మావోల కొత్తపుంతలు... సొంతంగా వాడుతున్న ఇంజనీరింగ్‌ టెక్నాలజీ అడవుల్లో బయల్పడిన మావోల ఆయుధ కర్మాగారం తుమ్రైల్‌-తాలిపేరు నది మధ్య డెన్‌ శత్రువు గుర్తించకుండా సొరంగంలో యంత్రాల ఏర్పాటు భారీ మొత్తంలో నక్సల్స్‌ డంప్‌ మెటీరియల్‌ స్వాధీనం పీపుల్స్‌డైరీ-చర్ల : మావోయిస్టులు ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ విషయంలో అప్‌డేట్‌ అవుతున్నట్టు స్పష్టమవుతోంది. గతంలో ఆయుధాలను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం మావోలే సొంతంగా ఆయుధాలను తయారు చేసుకునే స్థితికి ఎదిగినట్టు అవగతమవుతోంది. - [ఏసీబీకి పట్టుబడ్డ అవినీతి అధికారి?*](https://peoplesdairy.in/2025/01/16/corrupt-officer-caught-by-acb/) - *ఏసీబీకి పట్టుబడ్డ అవినీతి అధికారి?* లంచం తీసుకుంటూ జగిత్యాల జిల్లా మెట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ ఆసిఫోద్దిన్ బుదవారం ఏసీబీకి చిక్కారు. భూ యజమాని ఇచ్చిన స‌మాచారం మేర‌కు కార్యాలయంలో ఏసీబీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. మెట్ పల్లి పట్టణంలో సాయిరాం కాలనీ లోని 266 గజాల స్థలం ను మార్టిగేజ్ చేయడానికి సబ్ రిజిస్ట్రార్ పదివేలు డిమాం డ్ చేశారు. స్తోమత లేని భూ య‌జ‌మాని ఎసిబికి స‌మాచారం అందించాడు దీంతో ఏసిబి డిఎస్పి - [ఖమ్మం పత్తి మార్కెట్ లో భారీ అగ్నిప్రమాదం](https://peoplesdairy.in/2025/01/15/a-huge-fire-broke-out-in-khammam-cotton-market/) - ఖమ్మం పత్తి మార్కెట్ లో భారీ అగ్నిప్రమాదం ఖమ్మం పత్తి మార్కెట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.. షార్ట్ సర్క్యూట్ తో ఇద్దరు వ్యాపారులకు చెందిన సుమారు 1200 బస్తాల పత్తి దగ్ధం అయ్యింది. రూ. 70 లక్షలు నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. వెంటనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. అధికార యంత్రాంగాన్ని సంఘటన స్థలానికి చేరుకోవాలని ఆదేశించారు.పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌దత్‌తో మాట్లాడటంతో ఇతర అధికార యంత్రాంగాన్ని సైతం అప్రమత్తం చేశారు. మార్కెటింగ్, ఫైర్, పోలీస్‌ - [నేడు భోగి పల్లెల్లో మొదలైన సంక్రాంతి సందడి ](https://peoplesdairy.in/2025/01/13/sankranthi-noise-started-in-bhogi-villages-today/) - నేడు భోగి పల్లెల్లో మొదలైన సంక్రాంతి సందడి సంక్రాంతి వేడుకలకు వేళయింది. నేటినుంచి మూడు రోజుల పాటు సంక్రాంతి సంబురాలు నిర్వహించుకోనున్నారు. ఇంటి ముంగిట కొత్త శోభను సంతరించే విధంగా రంగు రంగులతో ముత్యాల ముగ్గులు వేసేందుకు మహిళలు సిద్ధమయ్యారు. నేడు (సోమవారం) భోగి, మంగళవారం సంక్రాంతి, బుధవారం కనుమ పండగలను నిర్వహించుకోనున్నారు. పండగను పురస్కరించుకొని పిండి వంటకాల తయారీలో మహిళలు బిజీగా ఉన్నారు. సంక్రాంతి సెలవులు రావడంతో విద్యార్థులు, ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారు, బంధువులు - [పండగపూట మంత్రి పొంగులేటికి తప్పిన ప్రమాదం](https://peoplesdairy.in/2025/01/12/minister-ponguleti-missed-a-huge-risk-during-the-festival/) - పండగపూట మంత్రి పొంగులేటికి తప్పిన పెను ప్రమాదం పీపుల్స్ డైరీ: ఖమ్మం: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ డ్డి ప్రయాణిస్తున్న కారు ఆదివారం రాత్రి ప్రమాదానికి గురైంది. వరంగల్ నుంచి ఖమ్మం వస్తుండగా తిరుమలాయపాలెం వద్ద ఒకే సారి రెండు టైర్లు పేలడంతో కారు అదుపుతప్పింది. కారు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన తర్వాత మంత్రి పొంగులేటి ఎస్కార్ట్ వాహనంలో ఖమ్మం చేరుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో మంత్రితోపాటు భద్రాచలం ఎమ్మెల్యే - [ట్రాక్టర్ బోల్తా పడి గ్రామపంచాయతీ వర్కర్ మృతి](https://peoplesdairy.in/2025/01/12/gram-panchayat-worker-dies-after-tractor-overturns/) - ట్రాక్టర్ బోల్తా పడి గ్రామపంచాయతీ వర్కర్ మృతి *మిర్యాలగూడ జనవరి 12 పీపుల్స్ డైరీ):-* పండగ పూట తీవ్ర విషాదం నెలకొంది. గ్రామపంచాయతీ ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి చెందారు. కుటుంబం ఇంటి పెద్ద దిక్కును కోల్పోయింది. ఈ హృదయ విషాద సంఘటన మాడుగుల పల్లి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం..... మండలంలోని ఆగా మోత్కూర్ గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ గంజి పాపయ్య (45), నామ అందాలు పనిచేస్తున్నారు. చిన్న - [జాతీయ యువజన దినోత్సవం వివేకానంద స్ఫూర్తి](https://peoplesdairy.in/2025/01/12/national-youth-day-is-inspired-by-vivekananda/) - *జాతీయ యువజన దినోత్సవం వివేకానంద స్ఫూర్తి.* *-గోగుల రాణా ప్రతాప్ రెడ్డి.* నల్లబెల్లి మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షులు తడుక వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో ఈరోజు నల్లబెల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో స్వామి వివేకానంద విగ్రహం వద్ద జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమం జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి - [ఆల్ఫాజోలం ముఠా గుట్టు రట్టు](https://peoplesdairy.in/2025/01/12/alphazolam-is-a-group-of-gangs/) - *ఆల్ఫాజోలం ముఠా గుట్టు రట్టు* *పౌల్ట్రీ ముసుగులో మత్తు దందా. *5.35 కిలోల ఆల్ఫా జోలం స్వాధీనం. *మిర్యాలగూడ జనవరి 12 పీపుల్స్ డైరీ):-* ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల నుంచి అక్రమంగా తెలంగాణ రాష్ట్రంలోకి ఆల్ఫాజోలం సరఫరా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. తెలంగాణ ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలహాసన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణకు ఆల్ఫా జోలం సరఫరా చేస్తున్న ముఠాపై కొంతకాలంగా నిఘ - [బెయిల్ కోసం నకిలీ షూరిటీ పత్రాలు.... నిందితులు అరెస్ట్](https://peoplesdairy.in/2025/01/12/fake-surety-documents-for-bail-accused-arrested/) - *బెయిల్ కోసం నకిలీ షూరిటీ పత్రాలు.... నిందితులు అరెస్ట్* *మిర్యాలగూడ జనవరి 12 పీపుల్స్ డైరీ):-* 2018 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు బీహార్ రాష్ట్రానికి చెందిన సుపారి కిల్లర్ సుభాష్ శర్మ. ఈ సుపారి కిల్లర్ కు ఫెయిల్ ఇచ్చేందుకు నకలి షూరిటీ పత్రాలను అందజేసి కోర్టును మోసం చేసిన కేసులో ముగ్గురు నిందితులను మిర్యాలగూడ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. శనివారండీఎస్పీ రాజశేఖర్ - [26 నుంచి కొత్త రేషన్‌ కార్డులు.](https://peoplesdairy.in/2025/01/11/new-ration-cards-from-26/) - 26 నుంచి కొత్త రేషన్‌ కార్డులు. నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. తెలంగాణలో ఈ నెల 26 నుంచి కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.రాష్ట్రంలో అర్హుత ప్రతీ ఒక్కరికీ రేషన్‌ కార్డులు అందిస్తామని పొంగులేటి ప్రకటించారు.అలాగే ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు,ఇస్తామని పేర్కొన్నారు.రైతు భరోసా పథకంలో భాగంగా సాగు భూమి ప్రతి ఎకరాకు రూ.12 వేలు ఇస్తామని - [మానవ అక్రమ రవాణా అవగాహన పట్ల పోస్టర్ ఆవిష్కరణ](https://peoplesdairy.in/2025/01/11/poster-presentation-for-human-trafficking-awareness/) - మానవ అక్రమ రవాణా అవగాహన పట్ల పోస్టర్ ఆవిష్కరణ నర్సంపేట: జాతీయ మానవ అక్రమ రవాణా అవగాహన దినోత్సవం సందర్భంగా స్వయంకృషి సోషల్ వర్క్ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో ఎఫ్ఎంఎం సోషల్ సర్వీస్ సొసైటీ సహకారంతో సి.ఐ. రమణమూర్తి,ఎస్ఐ రవికుమార్ లు శనివారం నర్సంపేట పోలీస్ స్టేషన్ లో మానవ అక్రమ రవాణా అవగాహన కు సంబందించిన కరపత్రాలు, వాల్ పోస్టర్లను ఆవిష్కరించి ప్రారంభించినారు.ఈ సందర్బంగా పట్టణ సి.ఐ రమణమూర్తి మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా అరికట్టుట కోసం - [తప్పిపోయిన కుమారున్ని తల్లికి అప్పగించిన పరకాల పోలీసులు](https://peoplesdairy.in/2025/01/11/parakala-police-handed-over-the-missing-son-to-his-mother/) - తప్పిపోయిన కుమారున్ని తల్లికి అప్పగించిన పరకాల పోలీసులు పరకాల : జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్ఎం కొత్తపల్లి గ్రామానికి చెందిన బిల్లకంటి సుకోపాల సంపత్ రావు దంపతుల మతిస్థిమితంలేని కుమారుడు బిల్లకంటి విన్ను కరీంనగర్ లోని వికలాంగుల వసతి గృహంనుండి స్వగ్రామమైన కొత్తపల్లి కి వెళ్తున్న క్రమంలో పరకాల బస్టాండ్లో బస్సుకోసం వేచించుస్తున్న సమయంలో కుమారుడు కనిపించకపోయే సరికి దిగి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.వెంటనే స్పందించిన పరకాల పోలీసులు సీసీకెమెరాల ద్వారా చెక్ - [ఆర్టీసీ ఉద్యోగులకు భోజనం నితరణ](https://peoplesdairy.in/2025/01/11/provision-of-meals-to-rtc-employees/) - ఆర్టీసీ ఉద్యోగులకు భోజనం నితరణ డిపో మేనేజర్ ప్రసూనలక్ష్మీ నర్సంపేట: సంక్రాంతి పండుగ ప్రయాణికుల రద్దీ దృశ్య ఆర్టీసీ ఉద్యోగులకు భోజనం వితరణ చేసినట్లు డిపో మేనేజర్ ప్రసూనలక్ష్మీ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్రాతి పండుగ సందర్బంగా ప్రయాణికుల యొక్క రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల ఉద్యోగులకు భోజనం చేసే సమయం తక్కువ గా ఉంటుందని బావించి వారికి భోజన సౌకర్య వెసులుబాటు కొరకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వీసి,ఎం డి - [ఆన్ లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి..](https://peoplesdairy.in/2025/01/11/another-youth-victim-of-online-betting/) - Warangal Youth Dies By Suicide: ఆన్ లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి.. వరంగల్ వర్థన్న పేటలో ఘటన (వీడియో) ఆన్ లైన్ బెట్టింగ్ కు బానిసై అప్పుల పాలై ఎంతో మంది యువకులు ప్రాణాలను తీసుకుంటున్న ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. వరంగల్ జిల్లా వర్థన్న పేట మండలం ఇల్లంద గ్రామంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది.గ్రామానికి చెందిన రాజ్ కుమార్ ఆన్ లైన్ బెట్టింగ్ కు బానిసై అప్పులపాలయ్యాడు. రుణాలను ఎలా తీర్చాలన్నది అంతుపట్టకపోవడంతో - [వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌రంగా ఎదిగే విధంగా విమానాశ్ర‌యానికి రూప‌క‌ల్ప‌న చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి](https://peoplesdairy.in/2025/01/10/airport-should-be-designed-to-make-warangal-a-metropolis-cm-revanth-reddy/) - వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌రంగా ఎదిగే విధంగా విమానాశ్ర‌యానికి రూప‌క‌ల్ప‌న చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి వ‌రంగ‌ల్ (మామునూరు) విమానాశ్ర‌య భూ సేక‌ర‌ణ‌, ఇత‌ర ప్ర‌ణాళిక‌ల‌పై ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)లో గురువారం ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌రంగా ఎదగడానికి వీలుగా విమానాశ్ర‌యానికి రూప‌క‌ల్ప‌న చేయాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు. ఆయా దేశాల పెట్టుబ‌డులు ఆక‌ర్షించేలా వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యం ఉండాల‌ని, ద‌క్షిణ కొరియాతో పాటు ప‌లు దేశాలు - [నల్లబెల్లి ప్రభుత్వ ఉపాధ్యాయుల తీరే వేరు](https://peoplesdairy.in/2025/01/09/nallabelli-government-teachers-are-different-2/) - నల్లబెల్లి ప్రభుత్వ ఉపాధ్యాయుల తీరే వేరు వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్ధుల చదువు గందరగోళంగా వుంది.మండల కేంద్రంలోని పాఠశాల అయినప్పటికీ అధికారుల పర్యవేక్షణ కరువైందనేది చెప్పగానే చెప్పినట్లు కనిపిస్తుంది . భావితరాల పౌరుల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ,ఉపాధ్యాయులే విద్యార్థుల భవిష్యత్తును గాలికి వదిలేయడం చూస్తుంటే ప్రజలు ముక్కున వేలుసుకుంటున్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన సమయాన్ని ఉపాధ్యాయులు యదేచ్ఛగా పాఠశాలలో తమ సొంత పనులకు వాడుకోవడం, స్కూల్లోనే షాపింగ్ - [నల్లబెల్లి ప్రభుత్వ ఉపాధ్యాయుల తీరే వేరు](https://peoplesdairy.in/2025/01/09/nallabelli-government-teachers-are-different/) - నల్లబెల్లి ప్రభుత్వ ఉపాధ్యాయుల తీరే వేరు... వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్ధుల చదువు గందరగోళంగా వుంది.మండల కేంద్రంలోని పాఠశాల అయినప్పటికీ అధికారుల పర్యవేక్షణ కరువైందనేది చెప్పగానే చెప్పినట్లు కనిపిస్తుంది . భావితరాల పౌరుల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ,ఉపాధ్యాయులే విద్యార్థుల భవిష్యత్తును గాలికి వదిలేయడం చూస్తుంటే ప్రజలు ముక్కున వేలుసుకుంటున్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన సమయాన్ని ఉపాధ్యాయులు యదేచ్ఛగా పాఠశాలలో తమ సొంత పనులకు వాడుకోవడం, స్కూల్లోనే షాపింగ్ - [ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను అభినందించిన సిపి*](https://peoplesdairy.in/2025/01/07/cp-felicitates-students-of-govt/) - *ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను అభినందించిన వరంగల్ సిపి* వరంగల్ మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందించారు. మత్తు పదార్థాల వినియోగం వలన కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం సంగెం జిల్లా పరిషత్తు హై స్కూల్ విద్యార్థులు డ్రాయింగ్ టీచర్ ఈశ్వర్ సహకారంతో సే నో టూ డ్రగ్స్ అనే నినాదం తో పనికి రాని కాగితాలతో రూపొందించిన ప్రచార సామాగ్రిని పోలీస్ కమిషనర్ సీపీ - [GATE -2025 అడ్మిట్ కార్డులు విడుదల.. ఇలా డౌన్‌‌లోడ్ చేసుకోండి!](https://peoplesdairy.in/2025/01/07/gate-2025-admit-cards-release/) - GATE -2025 అడ్మిట్ కార్డులు విడుదల.. ఇలా డౌన్‌‌లోడ్ చేసుకోండి! ఐఐటీ (Indian Institute of Technology)ల్లో సహా ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(GATE 2025) అడ్మిట్ కార్డులు(GATE Admit Card 2025) విడుదల చేసినట్లు ఐఐటీ రూర్కీ (IIT Roorkee) వెల్లడించింది. గేట్ అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి ఈ లింక్‌ను https://goaps.iitr.ac.in/login సందర్శించండి. ఇక గేట్ 2025 పరీక్షలు ఫిబ్రవరి - [కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి](https://peoplesdairy.in/2025/01/06/kamareddy-declaration-should-be-implemented/) - కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి 42శాతం రిజ‌ర్వేష‌న్ ఇచ్చిన అనంత‌రం లోకల్ ఎల‌క్ష‌న్స్ బిజెపి ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షులు పైండ్ల శ్రీనివాస్ మహబూబాబాద్ ,జనవరి 06(పీపుల్స్ డైరీ): రాష్ట్రంలో వెంటనే కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ ఓబిసి మోర్చా మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు పైండ్ల శ్రీనివాస్ డిమాండ్‌ చేశారు. మహబూబాద్ జిల్లా బిజెపి జిల్లా కార్యాలయంలో ఓబీసీ మోర్చ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పైండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్‌ - [ఏసీబీకి చిక్కిన తొర్రూర్ సీఐ](https://peoplesdairy.in/2025/01/06/thorroor-ci-caught-by-acb/) - ఏసీబీకి చిక్కిన తొర్రూర్ సీఐ తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లోని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్‌ని అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు అరెస్టు చేశారు. 4,00,000 రూపాయలు లంచంగా డిమాండ్ చేశారు. ఆయన్ను రెడ్ హ్యాండెడ్ గా అధికారులు పట్టుకున్నారు.మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పోలీస్ స్టేషన్ లో అవినీతి నిరోధక శాఖ బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది.ఈ దాడులలో తొర్రూరు సర్కిల్ సీఐ జగదీష్ ని అదుపులోకి తీసుకుంది. ఓ కేసులో పోలీసులను ప్రభావితం చేయడానికి - [కొత్తగూడెంలో విద్యార్థి ఆత్మహత్య](https://peoplesdairy.in/2025/01/06/student-suicide-in-kothagudem/) - కొత్తగూడెంలో విద్యార్థి ఆత్మహత్య స్పెషల్‌ క్లాసులు, ర్యాంకుల పేరిట కళాశాల యాజమాన్యం వేధింపులను తాళలేక ఓ ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి జిల్లాలో ఆదివారం చోటుచేసుకున్నది. స్పెషల్‌ క్లాసులు, ర్యాంకుల కోసం కళాశాల యాజమాన్యం ఒత్తిడి ఒత్తిడి తాళలేక ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థి బలవన్మరణం చుంచుపల్లి, జనవరి 5: స్పెషల్‌ క్లాసులు, ర్యాంకుల పేరిట కళాశాల యాజమాన్యం వేధింపులను తాళలేక ఓ ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి జిల్లాలో ఆదివారం చోటుచేసుకున్నది. - [రేవంత్‌ రెడ్డి పేరు మర్చిపోయి సీఎం కిరణ్ కుమార్ అంటూ పలికిన వైనం (వీడియో)](https://peoplesdairy.in/2025/01/05/forgot-the-name-of-revanth-reddy-and-said-cm-kiran-kumar/) - రేవంత్‌ రెడ్డి పేరు మర్చిపోయి సీఎం కిరణ్ కుమార్ అంటూ పలికిన వైనం (వీడియో) పీపుల్స్ డైరీ: హైదరాబాద్ తెలుగు ప్రపంచ సమాఖ్య కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి తెలంగాణ ముఖ్యమంత్రి పేరుగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరును ప్రస్తావించడం ఒక ఆసక్తికర ఘటనగా మారింది. ఈ ఘటనతో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఒకవైపు నెటిజన్లు సెటైర్లతో స్పందిస్తుండగా, ఈ సంఘటనకు సంబంధించి వివిధ రాజకీయ నాయకులు కూడా - [మరిపెడ మండల విద్యాశాఖ అధికారిణి ఏకపక్ష వైఖరిని విడనాడాలి](https://peoplesdairy.in/2025/01/05/maripeda-mandal-education-officer-should-give-up-one-sided-attitude/) - మరిపెడ మండల విద్యాశాఖ అధికారిణి ఏకపక్ష వైఖరిని విడనాడాలి పిఆర్టియూ మరిపెడ మండల అధ్యక్షులు కీసర రమేష్ రెడ్డి మరిపెడ, జనవరి 5(పీపుల్స్ డైరీ): మరిపెడ మండల విద్యాశాఖ అధికారిణి జి.అనితదేవి కెజిబివి లకు వర్కు అడ్జెస్ట్మెంట్ పేరుతో ఒక సంఘానికి చెందిన ఉపాధ్యాయులను ఏకపక్షంగా నియమించడాన్ని పిఆర్టీయూ మరిపెడ మండల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు కీసర రమేష్ రెడ్డి, లింగాల మహేష్ గౌడ్ తీవ్రంగా ఖండించారు.మా సంఘ సభ్యులను కెజిబివిలలో నియమించి కెజిబివి ఉపాధ్యాయినిల దృష్టిలో మా - [స‌బ్ స్టేష‌న్లకు డిప్యూటీ సీఎం శంకు స్థాప‌న‌](https://peoplesdairy.in/2025/01/05/establishment-of-deputy-cm-shanku-for-sub-stations/) - స‌బ్ స్టేష‌న్లకు డిప్యూటీ సీఎం శంకు స్థాప‌న‌ వరంగల్ జిల్లా గీసుకొండ మండలం విశ్వనాధపురం గ్రామంలో రూ.8 కోట్ల 40 లక్షలతో నిర్మించే మూడు 33/11 కెవి విద్యుత్ సబ్స్టేషన్ ప‌నుల‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ సీఎంతో పాటు ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విప్ డాక్టర్ రాంచంద్రు నాయక్, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, వరంగల్ ఎంపీ డాక్టర్ - [హైదరాబాద్ కరాటే పోటీలో సత్తా చాటిన మరిపెడ బంగ్లా వాసి](https://peoplesdairy.in/2025/01/05/a-resident-of-maripeda-bangla-who-excelled-in-the-hyderabad-karate-competition/) - హైదరాబాద్ కరాటే పోటీలో సత్తా చాటిన మరిపెడ బంగ్లా వాసి రేసు సత్తిరెడ్డి కుమారుడు రేసు యువనీత్ రెడ్డి మరిపెడ , జనవరి 5 (పీపుల్స్ డైరీ): మహబూబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో రేసు సత్తిరెడ్డి కుమారుడు ఖమ్మంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుండి రాష్ట్రస్థాయి కరాటే పోటీలకి ఎంపిక అయ్యారు కొన్ని రోజుల క్రితం అనంతరం కర్ణాటక రాష్ట్రంలోని పుత్తూరు జిల్లాలో జరిగిన నేషనల్ భూడోకాన్ 42వ కరాటే పోటీల్లో పాల్గొని కాటా కేటగిరిలో - [డిప్యూటీ సీఎం కాన్వాయ్ కి ప్రమాదం.. అదుపు తప్పి పోలీస్ వాహనం బోల్తా.](https://peoplesdairy.in/2025/01/05/accident-to-deputy-cms-convoy-police-vehicle-overturns-after-losing-control/) - డిప్యూటీ సీఎం కాన్వాయ్ కి ప్రమాదం.. అదుపు తప్పి పోలీస్ వాహనం బోల్తా. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వరంగల్ పర్యటనలో ప్రమాదం చోటు చేసుకుంది.. కాన్వాయ్ లో ఉన్న పోలీస్ వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఆదివారం ( జనవరి 5, 2025 ) జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. జనగామ లోని పెంబర్తి కళాతోరణం వద్ద చోటు చేసుకుంది ప్రమాదం. ఈ ఘటనలో జనగామ ఎస్ఐ చెన్నకేశవులు, డ్రైవర్లకు - [Traffic Rules: ట్రాఫిక్‌ పోలీసులకు మీ బైక్‌ నెంబర్‌ ప్లేట్‌ను కనిపించకుండా చేస్తున్నారా? భారీ పెనాల్టీ!](https://peoplesdairy.in/2025/01/05/are-you-hiding-your-bike-number-plate-from-the-traffic-police/) - Traffic Rules: ట్రాఫిక్‌ పోలీసులకు మీ బైక్‌ నెంబర్‌ ప్లేట్‌ను కనిపించకుండా చేస్తున్నారా? భారీ పెనాల్టీ! Traffic Rules: రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్‌ పోలీసులు నిబంధనలు మరింత కఠినతరం చేస్తున్నారు. అయితే నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై జరిమానాతో పాటు కేసులు నమోదు చేస్తున్నారు. చాలా మంది బైక్‌, కారు నంబర్‌ ప్లేట్‌ కనిపించకుండా దాస్తుంటారు. అలాంటి వారిపై భారీ పెనాల్టీ పడనుంది.. ప్రజల భద్రత కోసం ట్రాఫిక్ నిబంధనలు రూపొందించారు. అయితే ఎవరైనా ఈ - [చైనా మాంజా విక్రయించిన, వినియోగించిన చట్టపరమైన చర్యలు తప్పవు..!](https://peoplesdairy.in/2025/01/05/china-manja-sold-and-used-legal-actions-are-not-wrong/) - చైనా మాంజా విక్రయించిన, వినియోగించిన చట్టపరమైన చర్యలు తప్పవు..! వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఎవరైన ప్రభుత్వం నిషేధించినచైనా మాంజాలు విక్రయించిన వినియోగిమచిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ హెచ్చరించారు. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న తరుణంలో యువతి, యువకులు గాలిపటాలను ఎగరవేయడానికి సిద్దమవుతున వేళ గాలి పటాల విక్రయదారులు చైనా మాంజాను విక్రయించడం జరుగుతొంది. నైలాల్‌, నింథటిక్‌ దారాలతో తయారు చేసే ఈ చైనా మాంజాలతో మనుషులతో పాటు ఎగిరే - [బిఆర్ఎస్ పార్టీ నాయకుల అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం](https://peoplesdairy.in/2025/01/05/we-condemn-the-illegal-arrest-of-brs-party-leaders/) - బిఆర్ఎస్ పార్టీ నాయకుల అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం నల్లబెల్లి మండల పార్టీ నాయకులు నల్లబెల్లి : నల్లబెల్లి బిఆర్ఎస్ పార్టీ నాయకుల అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం వారిని వెంటనే విడుదల చేయాలని బిఆర్ఎస్ మండల పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ కక్కెళ్ళ శ్రీనివాస్ గౌడ్. మండల ప్రధాన కార్యదర్శి కొత్త పెళ్లి కోటిలింగాచారి. క్లస్టర్ ఇంచార్జి గందె శ్రీనివాస్ గుప్తా డిమాండ్ చేశారు ఆదివారం మండల పార్టీ కార్యాలయంలో పత్రికా విలాఖరుల సమావేశంలో మాట్లాడుతూ నర్సంపేట - [మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో హైడ్రా కూల్చివేతలు](https://peoplesdairy.in/2025/01/05/hydra-demolitions-in-madapur-ayyappa-society/) - మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో హైడ్రా కూల్చివేతలు పీపుల్స్ డైరీ : హైడ్రా.. తాజా కూల్చివేతలను చేపట్టింది. శేరిలింగంపల్లి పరిధిలోని ఖానామెట్ అయ్యప్ప సొసైటీలో అక్రమంగా నిర్మాణంలో ఉన్న భారీ అపార్ట్‌మెంట్‌ను కూల్చివేస్తోంది. కొద్దిసేపటి కిందటే దీనికి సంబంధించిన పనులు మొదలయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారక్కడ. ఖానామెట్ అయ్యప్ప సొసైటీలో 684 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ అపార్ట్‌మెంట్ నిర్మితమైంది. ప్రస్తుతం ఇది నిర్మాణ దశలో ఉంది. దాదాపుగా - [రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి](https://peoplesdairy.in/2025/01/05/head-constable-dies-in-road-accident/) - రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి వరంగల్ నగరంలో మట్టెవాడలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని డీకొట్టే వాహనంతో విచారయ్యాడు డ్రైవర్, గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందించడంతో ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు పోలీసులు, మృతుడు ఏఆర్ హెడ్కానిస్టేబుల్ శ్రీరామ్ రాజుగా గుర్తించారు. మృతుడి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. విధులకై పోలీస్ కమిషనరేట్ ద్విచక్ర - [వివాహం కావడంలేదని యువతి ఆత్మహత్య.](https://peoplesdairy.in/2025/01/05/a-young-woman-commits-suicide-because-she-is-not-married/) - వివాహం కావడంలేదని యువతి ఆత్మహత్య. మండలంలోని రుద్రగూడెం గ్రామ శివారు పెద్ద తండా కు చెందిన అజ్మీర వసంత(32) ప్రైవేట్ ఉద్యోగం ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తుండగా ఏ సంబంధం కూడా కుదరకపోవడంతో , తనకంటే చిన్నవారైనా చెల్లెలు ఇద్దరికీ పెళ్లి అయిందని,తనకు ఇంకా పెళ్లి కావడం లేదని , మనస్థాపం చెంది శుక్రవారం రోజున సాయంత్రం ఐదు గంటల సమయంలో ఏదో గుర్తు తెలియని పురుగుల మందు తాగి నూరులు కక్కుతుండగా , గమనించిన కుటుంబ - [చికిత్స పొందుతూ వ్యక్తి మృతి](https://peoplesdairy.in/2025/01/05/person-died-while-receiving-treatment/) - చికిత్స పొందుతూ వ్యక్తి మృతి నల్లబెల్లి: మండలంలోని బోలోనిపల్లి గ్రామానికి చెందిన రాగుల రాజయ్య , భద్రమ్మ దంపతులకు ముగ్గురు సంతానం ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు . రాజయ్య వృత్తిరిత్యా కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తాడు. రమేష్ (27 ) సంవత్సరాలు కులం రజక వృత్తి లారీ డ్రైవర్ గా పనిచేస్తూ త్రాగుడుకు బానిసై గత కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురై ఆరోగ్యం క్షీణించి ,అతని శరీరంలోని అంతర్గత అవయవాలు కాలెయం, ఊపిరితిత్తులు, కిడ్నీలు - [ఇక ములుగు మున్సిపాలిటీ...](https://peoplesdairy.in/2025/01/05/and-mulugu-municipality/) - *ఇక ములుగు మున్సిపాలిటీ* *నెరవేరిన ములుగు ప్రజల కల* ములుగు ప్రజల సుదీర్ఘ స్వప్నం ఫలించింది. నూతన మున్సిపాలిటీగా ములుగు అవతరించబోతోంది. ఇప్పటివరకు గ్రామపంచాయతీగా ఉన్న ములుగును మున్సిపాలిటీగా మారుస్తూ శనివారం నాడు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రక్రియ పూర్తి కాగానే ములుగు మునిసిపాలిటీ గా అవతరించనుంది. సెప్టెంబర్ 2022 లోనే తెలంగాణ అసెంబ్లీ ములుగును మునిసిపాలిటీ చేస్తూ అసెంబ్లీలో బిల్లును ఆమోదించినా..బిల్లు సరిగా లేకపోవడం, కల్పిస్తారు గవర్నర్ ఆమోదం - [విద్యుత్ షాక్ తో మహిళ మృతి](https://peoplesdairy.in/2025/01/04/woman-dies-of-electric-shock/) - విద్యుత్ షాక్ తో మహిళ మృతి దుగ్గొండి: విద్యుత్ షాక్ తో మహిళ మృతి చెందిన ఘటన దుగ్గొండి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రేబల్లె తండాకు చెందిన గుగులోతు సుగుణ శుక్రవారం సాయంత్రం తమ పొలంలో మోటర్ స్విచ్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్ కు గురై మరణించినట్లు తెలిపారు. సుగుణ కుమారుడి ఫిర్యాదు మేరకు శనివారం పోలీసులు కేసు నమోదు చేసారు. - [ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక..](https://peoplesdairy.in/2025/01/01/election-of-new-working-committee-of-press-club/) - ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక.. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో సీనియర్ పాత్రికేయులు కాసర్ల నరసింహ రెడ్డి సూచనల మేరకు మంగళవారం పత్రిక విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశం లో "కలం ప్రెస్ క్లబ్" అధ్యక్షుడిగా కొమ్ము బాలరాజు ,గౌరవ అధ్యక్షులు గా అశోక్ రావు ను ప్రధాన కార్యదర్శి గా రొట్టె సురేష్,సలహా దారుడిగా మెడిపెల్లి సుధాకర్ , సహాయ కార్యదర్శి గా అడ్డ సతీష్,కోశాధికారిగా విజయ్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం - [మండల కేంద్రంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు.. శృతిమించితే కేసులు](https://peoplesdairy.in/2024/12/31/drunk-and-drive-tests-at-the-mandal-center/) - మండల కేంద్రంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు.. శృతిమించితే కేసులు... నల్లబెల్లి _పీపుల్స్ డైరీ నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అపశ్రుతులు చోటు చేసుకోకుండా ఉండేందుకు నల్లబెల్లి పోలీసులు చర్యలు ప్రారంభించారు. మంగళవారం రాత్రి బస్టాండ్ ఆవరణంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు ప్రారంభించారు.డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు బ్రీత్ అనలైజర్ల ద్వారా నిర్వహిస్తున్నారు. రోడ్లపై ఇష్టానుసారంగా తిరగకుండా వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు.శ్రుతి మించితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. నల్లబెల్లి ఎస్సై వి గోవర్ధన్ మండల కేంద్రంలో - [విద్యుత్ షాక్ తో బీటెక్ విద్యార్థిని మృతి](https://peoplesdairy.in/2024/12/31/btech-student-dies-of-electric-shock/) - విద్యుత్ షాక్ తో బీటెక్ విద్యార్థిని మృతి నల్లబెల్లి: మండల కేంద్రంలోని రంగాపురం గ్రామానికి చెందిన సృజన విద్యుత్ షాక్ తో మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం రంగాపురం గ్రామానికి చెందిన మార్త రాజమౌళి శోభ దంపతుల కుమార్తె సృజన (20) బీటెక్ సెకండ్ ఇయర్ హాస్టల్లో ఉంటూ చదువుతుంది. రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చిన సృజన ఇంటి వద్దే ఉంటుంది. మంగళవారం రోజువారి తనలో భాగంగా తల్లిదండ్రులు - [ఎంజాయ్ చేయండి...కానీ... ఎక్స్ ట్రాలు చేయకండి...!!!](https://peoplesdairy.in/2024/12/31/enjoy-but-dont-do-extras/) - ఎంజాయ్ చేయండి...కానీ... ఎక్స్ ట్రాలు చేయకండి...!!! నల్లబెల్లి డిసెంబర్ 31 (పీపుల్స్ డైరీ) నల్లబెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో, సంతోషాల నడుమ జరుపుకోవాలని నల్లబెల్లి ఎస్పై వి గోవర్దన్ ప్రజలకు సూచించారు.మండల వ్యాప్తంగా అడుగడుగునా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తాం. మద్యం తాగి రోడ్ల మీదకి వాహనాలతో ఎట్టి పరిస్థితుల్లో రాకండి. అర్థరాత్రి ఆరుబయట వేడుకలకు అనుమతులు లేపు. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ సెక్షర్ 144 సిఆర్ - [Happy New Year 2025: శుభాకాంక్షల పేరుతో లింక్‌లు వస్తున్నాయా.. అయితే మీరు డేంజర్‌లో పడ్డట్లే..](https://peoplesdairy.in/2024/12/31/happy-new-year-2025/) - Happy New Year 2025: శుభాకాంక్షల పేరుతో లింక్‌లు వస్తున్నాయా.. అయితే మీరు డేంజర్‌లో పడ్డట్లే.. కొన్ని గంటల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ సందర్భంగా ప్రపంచం మొత్తం న్యూ ఇయర్ వేడుకల్లో మునిగిపోయింది. యువతీయువకులు అర్ధరాత్రి వరకూ కేక్ కటింగ్‌లు, డీజేలు, డాన్సులతో బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే మరోవైపు.. ఇదే అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు సైబర్ నేరగాళ్లు కాసుక్కూర్చున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా వినూత్న పద్ధతిలో శుభాకాంక్షలు పంపుతూ నేరాలకు పాల్పడుతున్నారు. మీ ఫోన్‌లో - [అర్ధరాత్రి దాకా మెట్రో.. వాటిల్లో ఉచితంగా ప్రయాణం](https://peoplesdairy.in/2024/12/30/metro-till-midnight-free-travel-in-them/) - Hyderabad Metro : అర్ధరాత్రి దాకా మెట్రో.. వాటిల్లో ఉచితంగా ప్రయాణం.. హైదరాబాద్ వాసులకు న్యూ ఇయర్ గిఫ్ట్ మామూలుగా లేదుగా.. న్యూ ఇయర్ వేడుకలు హైదరాబాద్లో ఘనంగా జరుగుతాయి. గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ నగరం శర వేగంగా విస్తరించింది. ప్రపంచ స్థాయి కంపెనీలు హైదరాబాదులో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాల చెందినవారు ఇక్కడ పనిచేస్తున్నారు.. ఫలితంగా హైదరాబాదు నగరం విశ్వ నగరంగా ఆవిర్భవించింది Hyderabad Metro : ఒకప్పుడు హైదరాబాద్ నగరానికి - [రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణంలో భాగస్వాములం అవుదాం](https://peoplesdairy.in/2024/12/29/let-us-be-partners-in-the-restructuring-of-the-revenue-system/) - *రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణంలో భాగస్వాములం అవుదాం.* *తెలంగాణా డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ JAC చైర్మన్, TGTA అధ్యక్షులు: శ్రీ లచ్చి రెడ్డి* తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థ పునర్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ జేఏసీ చైర్మన్ మరియు తెలంగాణ తహసిల్దార్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లచ్చి రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం వరంగల్ లోని ఐశ్వర్య గార్డెన్ లో జరిగిన తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం సమ్మేళనానికి - [వీడిన పెద్దపులి భయం](https://peoplesdairy.in/2024/12/29/fear-of-the-released-tiger/) - వీడిన పెద్దపులి భయం... నల్లబెల్లి: గత మూడు రోజులుగా నల్లబెల్లి మండలంలో కనిపించిన పెద్ద పులి అడుగు జాడలు పలు గ్రామాల్లో అలజడి రేపుతున్నాయి. పెద్ద పులి అడుగుల ఆనవాళ్ల బట్టి రుద్రగూడెం శివారులోని చిట్టడివిలా ఉండే బోడు ప్రాంతంలో పులి సేద తీరినట్టు ఫారెస్ట్ రేంజ్ అధికారి రవి కిరణ్ తెలిపారు. కాగా ఆదివారం ఉదయం వచ్చిన సమాచారం మేరకు నర్సంపేట మీదుగా ఖనాపురం వైపు పెద్ద పులి అడుగులు ఉన్నట్టు తెలియడంతో పరిశీలించామన్నారు. ఇక్కడి - [కానిస్టేబుళ్లు ఆత్మహత్య..](https://peoplesdairy.in/2024/12/29/constables-commit-suicide/) - ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్ సూసైడ్ మృతుల్లో ఒకరు హెడ్ కానిస్టేబుల్ మరొకరు బెటాలియన్ కానిస్టేబుల్ మెదక్, సిద్దిపేట జిల్లాల్లో విషాదం మెదక్: వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్లో ఒకరు హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్, మరొకరు 17వ బెటాలియన్ కానిస్టేబుల్ బాలకృష్ణ. వివరాల్లోకి వెళితే... ఆదివారం ఉదయం మెదక్ జిల్లా కొల్చారం పోలీస్ స్టేషన్ వద్ద హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తెల్లవారుజామున వాకింగ్ కోసం ఇంటి - [Year Ender 2024:తెలంగాణ పోలీసు సక్సెస్ రేటు ఎంత..!!](https://peoplesdairy.in/2024/12/29/what-is-the-success-rate-of-telangana-police/) - Year Ender 2024:తెలంగాణ పోలీసు సక్సెస్ రేటు ఎంత..!! కాల గమనంలో మరో ఏడాది పూర్తయింది. 2024 కి వీడ్కోలు పలుకుతూ.. 2025 స్వాగతానికి సిద్దం అవుతోంది. ఈ 2024 లో తెలంగాణ లో శాంతి భద్రతల పరంగా పోలీసు శాఖ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. మరెన్నో లక్ష్యాలను చేరుకుంది. ఈ ఏడాది చివర్లో హీరో అల్లు అర్జున్ అరెస్ట్ పోలీసు శాఖ కు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ అరెస్ట్ పై దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. - [తెలంగాణలో సంక్రాంతికి ప్రత్యేక బస్సులు!](https://peoplesdairy.in/2024/12/29/special-buses-for-sankranti-in-telangana/) - తెలంగాణలో సంక్రాంతికి ప్రత్యేక బస్సులు! హైదరాబాద్‌: డిసెంబరు29 సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లేందుకు పట్టణ వాసులు సిద్ధమవు తున్నారు. ఈ నేపథ్యంలో పండగ రద్దీని తట్టుకునేం దుకు తెలంగాణ ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తున్నారు.గతేడాదితో పోలిస్తే ఈసారి మరిన్ని సర్వీసులను పెంచాలని అధికారులు నిర్ణయించారు.హైదరాబాద్‌ నుంచి ఏపీలోని వివిధ ప్రాం తాలకు ప్రయాణికులను తరలించేందుకు ఈ సంక్రాం తికి 5 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నారు.ఏపీతోపాటు తెలంగాణ జిల్లాలకూ సంక్రాంతికి ప్రత్యేక - [ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం](https://peoplesdairy.in/2024/12/28/corruption-whale-caught-by-acb/) - ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం పీపుల్స్‌డైరీ-ఖమ్మం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గాంధీనగర్‌లో సర్వేయర్‌ మెరుగు వెంకట రత్నం ఏసీబీకి పట్టుబడ్డాడు. ఓ సర్వే విషయం లో 50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ వై.రమేష్‌ బృందం రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది. - [వసూళ్లే లక్ష్యం...!](https://peoplesdairy.in/2024/12/28/collection-is-the-goal/) - ములుగు ఆర్టీఏ కార్యాలయం అవినీతిమయం.. కార్యాలయంలో ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్‌ వసూళ్లను ప్రోత్సహిస్తున్నదెవరు..? ముందుండి వసూళ్లు చేస్తుందెవరు..? "పీపుల్స్‌డైరీ" నిఘా టీమ్‌ పరిశీలనలో సంచలన విషయాలు వెలుగులోకి... పీపుల్స్‌డైరీ-నిఘా టీం : ములుగు ఆర్టీఏ కార్యాలయంలో అక్రమ వసూళ్ల జోరు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఆ కార్యాలయానికి వెళ్తే నిలువుదోపిడీ తప్పదని, ప్రతీ పనికి మామూళ్లు చెల్లించాల్సిందేనని వాహనదారులు వాపోతున్నారు. నూతన వాహనాల రిజిస్ట్రేషన్‌లకు ఓ రేటు, వాహన ఫిట్‌నెస్‌లకు మరో రేటు, లైసెన్స్‌లకు ఇంకో - [గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు](https://peoplesdairy.in/2024/12/28/police-raids-on-gudumba-settlements/) - గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు మండలంలోని రేలకుంట, రుద్రగూడెం గ్రామాల్లోని గుడుంబా స్థావరాలపై పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై గోవర్ధన్ వివరాలు వెల్లడించారు. అమ్మకానికి సిద్ధంగా ఉన్న 24 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రేలకుంటకు చెందిన హలావత్ సమ్మయ్య, రుద్ర గూడెం శివారు చిన్నతండాకు చెందిన గుగులోత్ కేక్యాలపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. గుడుంబా తయారు చేసినా, విక్రయించినా చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దాడుల్లో పోలీస్ - [నల్లబెల్లి మండలంలో పెద్దపులి](https://peoplesdairy.in/2024/12/27/big-tiger-in-nallabelli-mandal/) - నల్లబెల్లి మండలంలో పెద్దపులి వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగుడెం నుండి కొండాపురం వెళ్లే పరిసరాల్లో పులి సంచారం ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో పరిసర గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అడుగు ముద్రలను సైతం గుర్తించడంతో మండలం లో చర్చ జరుగుతోంది. పులి సంచారానికి సంబంధించి భిన్న వాదనలు వ్యక్తం అవుతున్నాయి. అటవీ శాఖ అధికారులు విచారణ చేసి, చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు - [ఘనంగా తులసి పూజ దినోత్సవం](https://peoplesdairy.in/2024/12/25/tulasi-puja-day/) - *ఘనంగా తులసి పూజ దినోత్సవం నల్లబెల్లి మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో తులసి పూజ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం దేవాలయ ప్రాంగణంలో తులసి గద్దెకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తి గీతాలు ఆలపించారు. ఈ తులసి పూజ దినోత్సవానికి యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన సందర్శకులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు పెందోట మురళీ మోహనా చారి భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో దేవాలయ - [అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి](https://peoplesdairy.in/2024/12/25/be-wary-of-strangers/) - అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఎస్ఐ వీ. గోవర్ధన్ అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎస్ఐ వీ. గోవర్ధన్ మండల ప్రజలను కోరారు. మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో పలు అంశాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల ప్రజలకు, ఆయా షాపుల యజమానులకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మండల ప్రజలు వ్యక్తిగత సమాచారాన్ని ఇతర వ్యక్తులకు తెలియజేయకూడదని ఆయన కోరారు. - [మండల కేంద్రంలో మిని క్రిస్మస్ వేడుకలు.](https://peoplesdairy.in/2024/12/25/mini-christmas-celebrations-at-mandal-centre/) - మండల కేంద్రంలో మిని క్రిస్మస్ వేడుకలు. మండలంలోని మంగళవారం పలు గ్రామాల్లో మినిక్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని కారుణ్యజ్యోతి ఇంగ్లీషు మీడియం హైస్కూల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించగా పాఠశాల ప్రిన్సిపాల్ మేరి ఉషారాణి, కరస్పాండెంట్ మరియాదాస్ విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి మిఠాయిల పంపిణి కార్యక్రమం చేపట్టారు.క్రీస్తు పుట్టిన రోజు వేడుకలకు సమయాత్తం అవుతూ ఈ సెమి క్రిస్మస్‌ను జరుపుకోవడం జరుగుతున్నదని అన్నారు. ప్రేమ అంటేనే జీసెస్ అని, పొరుగు వారిని - [మండల ప్రజలకు అందుబాటులో 24/7 ‘108’ సేవలు](https://peoplesdairy.in/2024/12/25/24-7-108-services-available-to-mandal-people/) - మండల ప్రజలకు అందుబాటులో 24/7 ‘108’ సేవలు పీపుల్స్ డైరీ నల్లబెల్లి 108 ఫోన్‌ చేసిన వెంటనే కుయ్‌ కుయ్‌ అంటూ ఇంటిముందు వాలే 108 అంబులెన్సు వాహనం నల్లబెల్లి మండల కేంద్రానికి ఇటీవల మంజూరి కాగా మంగళవారం మండల ప్రజలకు 108 వాహనం అందుబాటులోకి వచ్చింది దీంతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గత నెల నల్లబెల్లి మండలానికి 108 వాహన సేవలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటూ ఏబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి - [బాల మిరప పంట క్షేత్ర ప్రదర్శన.](https://peoplesdairy.in/2024/12/23/child-chili-field-demonstration/) - బాల మిరప పంట క్షేత్ర ప్రదర్శన. #వైరస్, బొబ్బరిని తట్టుకునే శక్తి బాల సంకరజాతి విత్తనానికి కలదు. #హెనిష్ట సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజర్ రామచంద్రారెడ్డి. పీపుల్స్ డైరీ - నల్లబెల్లి హెనిష్ఠ సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బాల సంకరజాతి మిరప విత్తన పంట క్షేత్ర ప్రదర్శనను వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం లోని వల్లే నరసయ్య పల్లె గ్రామంలోని రైతు వల్లే బాబు పంట క్షేత్రంలో కంపెనీ ఆధ్వర్యంలో ప్రదర్శన చేపట్టగా - [ప్రైవేటు పనులకు గ్రామపంచాయతీ ట్రాక్టర్](https://peoplesdairy.in/2024/12/21/gram-panchayat-tractor-for-private-works/) - ప్రైవేటు పనులకు గ్రామపంచాయతీ ట్రాక్టర్ నల్లబెల్లి : పీపుల్స్ డైరీ గ్రామీణ పల్లెలు పరిశుభ్రంగా ఉంచాలని ప్రభుత్వ సంకల్పానికి . గ్రామాల్లో చెత్తను డంపింగ్ యార్డుకు తరలించడంతోపాటు, హరితహారం, పల్లె ప్రకృతి వనం లాంటి మొక్కలకు ట్యాంకర్ ద్వారా నీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన ట్రాక్టర్లు నేడు ప్రైవేట్ పనులలో బిజీగా ఉన్నాయి. గ్రామ పంచాయతీ నిధులతో కొన్న ట్రాక్టరే కదా అని కొందరు తమ సొంత ట్రాక్టర్‌లా భావిస్తున్నట్లుంది. మేము ఏమి చేసినా - [కలెక్టర్ మానవత్వం](https://peoplesdairy.in/2024/12/20/the-collector-is-humanity-2/) - పల్లీలు అమ్ముకునే దివ్యాంగురాలికి రూ.లక్ష రుణం పీపుల్స్ డైరీ-ఖమ్మం : ఖమ్మం త్రీ టౌన్ జహీర్ పుర చౌరస్తాలో దివ్యాంగురాలు డుంగ్రోత్ కమల నాలుగు చక్రాల బండిపై పల్లీలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఖమ్మం నగరంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పర్యటిస్తున్న సందర్భంలో దివ్యాంగురాలు కమలమ్మ పల్లీ బండి వద్ద కారులో ఆగారు. కలెక్టర్ అంటే ఎవ్వరో తెలియని కమల పల్లీలు కావాలా సార్ అని ఆడగటంతో... ఓ చిరునవ్వు నవ్వారు. దివ్యాంగురాలు కమల కుటుంబ పరిస్థితిని - [ఇండస్ట్రీలో విషాదం.. ‘బలగం’ మొగిలయ్య కన్నుమూత..](https://peoplesdairy.in/2024/12/19/tragedy-in-the-industry-balagam-mogiliah-passes-away/) - Balagam Mogilaiah: ఇండస్ట్రీలో విషాదం.. ‘బలగం’ మొగిలయ్య కన్నుమూత.. దుగ్గొండి: పీపుల్స్ డైరీ టాలీవుడ్ కమెడియన్ వేణు యెల్దండి దర్శకత్వం వహించిన సినిమా బలగం. ఈ మూవీ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యాడు జానపద కళాకారుడు మొగిలయ్య. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. మొగిలయ్య మరణం పట్ల బలగం సినిమా డైరెక్టర్ వేణు యెల్దండి, నటీనటులు సంతాపం ప్రకటించారు. బలగం సినిమా ద్వారా పాపులర్ అయిన జానపద కళాకారుడు మొగిలయ్య - [బీహార్ యువకుడి దారుణ హత్య](https://peoplesdairy.in/2024/12/18/brutal-murder-of-bihar-youth/) - బీహార్ యువకుడి దారుణ హత్య వరంగల్ జిల్లాలోని కరీమాబాద్ ఎస్ఆర్ఆర్ తోటలో 18 ఏళ్ల బీహార్ యువకుడు దారుణ హత్య ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు. Warangal: వరంగల్ జిల్లాలోని కరీమాబాద్ ఎస్ఆర్ఆర్ తోటలో 18 ఏళ్ల బీహార్ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హతుడు దిల్కుష్ కుమార్ బీహార్ రాష్ట్రంలోని కగారియ ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. అయితే హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనా స్థలాన్ని - [పోగొట్టుకున్న ఫోన్ అప్పగింత](https://peoplesdairy.in/2024/12/16/lost-phone-delivery/) - పోగొట్టుకున్న ఫోన్ అప్పగింత నల్లబెల్లి : పోయిన సెల్ ఫోన్ను వెతికి పట్టుకున్న పోలీసులు సోమవారం బాధితురాలికి అప్పగించారు. నల్లబెల్లి ఎస్ఐ గోవర్దన్ తెలిపిన వివరాల ప్రకారం..ములుగు జిల్లా ఏటూరు నాగారం గ్రామానికి చెందిన బట్ట ప్రత్యూష నల్లబెల్లి మండలం రెలకుంటలో సెల్ ఫోన్ పోయిందని గత నవంబర్ 22 న నల్లబెల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే సెల్ఫోన్ పోగొట్టుకున్న ప్రాంతం వివరాలతో బాధితురాలి పేరు, చిరునామా, గుర్తింపు పత్రం, ఓటీపీ కోసం ఫోన్ - [ఇందిరమ్మ కమిటీలు రద్దు చెయ్యాలి.](https://peoplesdairy.in/2024/12/16/indiramma-committees-should-be-abolished/) - ఇందిరమ్మ కమిటీలు రద్దు చెయ్యాలి. -పార్టీలకు అతీతంగా పేదలకు ఇందిరమ్మ ఇల్లు అందించాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇల్లు పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు అందిచలని నల్లబెల్లి బీజేపీ మండల ప్రధానకార్యదర్శి తడుక వినయ్ గౌడ్ అన్నారు.మండలంలో అర్హులైన ప్రతి పేదవాడికి ఇంద్రమ్మ ఇల్లు అందాలని గత ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా 2లక్షల ఇళ్లను మంజూరు చేయగా - [నూతన ఎస్‌ఐ గా గోవర్దన్ బాధ్యతల స్వీకరణ](https://peoplesdairy.in/2024/12/16/govardhan-takes-charge-as-new-si/) - నూతన ఎస్‌ఐ గా గోవర్దన్ బాధ్యతల స్వీకరణ నల్లబెల్లి పోలీస్ స్టేషన్లో ఎస్సైగా గోవర్ధన్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ఉండి ఎప్పటికప్పుడు పోలీస్ వారికి సమాచారం అందించడంతో పాటు పోలీస్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరిగినా 100కు సమాచారం అందించి పోలీస్ శాఖ సహాయ సహకారాలు పొందడంతో పాటు రక్షణ పొందాలని ఆయన కోరారు.నల్లబెల్లిలో ఎస్సైగా బాధ్యతలు నిర్వహించిన ప్రశాంత్ బాబు.. గీసుగొండకు - [ఘనంగా అయ్యప్ప పడిపూజ](https://peoplesdairy.in/2024/12/15/grand-pooja-for-ayyappa/) - వెళ్లిదే ప్రదీప్ శాస్త్రి ఆధ్వర్యంలో పడిపూజ వరంగల్ నగరంలోని రైల్వే గేట్ శాంతినగర్ లో శనివారం రోజున కోరే కుమారస్వామి బ్రదర్స్ నివాసంలో అయ్యప్ప పడిపూజ ఘనంగా జరిగింది. కార్యక్రమంలో 250 పైగా అయ్యప్ప స్వాములు పూజలో పాల్గొని అయ్యప్ప స్వామి పాటలు పాడుతూ భజన చేశారు. దీంతో రైల్వే గేట్ ప్రాంతం అంతా అయ్యప్ప నామస్మరణతో దద్దరిల్లింది. ఈ అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో గురు స్వామి కొల్లూరి యోగానంద్ పాటలు పాడుతూ స్వాములను భక్తులను ఆకట్టుకున్నారు. - [పంచాయతీల్లో మినీ సర్పంచులు](https://peoplesdairy.in/2024/12/13/mini-sarpanchs-in-panchayats/) - పంచాయతీల్లో మినీ సర్పంచులు వరంగల్ జిల్లా నల్లబేల్లి మండల కేంద్రంలో అన్ని గ్రామ పంచాయతీలలో పని చేస్తున్న మల్టీ పర్పస్ వర్కర్స్ అందరూ కలిసి పనిచేయాలి.తెలంగాణ ప్రభుత్వం పంచాయతీలో కారోబార్ వ్యవస్థను రద్దుచేసి మల్టీపర్పస్ వర్కర్స్ అందరు కలిసి పని చేసుకోవాలని నిర్ణయించింది.కానీ నల్లబెల్లి మండలం అందుకు విరుద్ధంగా ఉంది.గ్రామంలో కార్యదర్శులు చెప్పిన పనులు చేయటం ఒక వంతు అయితే గ్రామంలో కారోబారుగా చలామణి అవుతు వారు చెప్తున్నా పనులు మాత్రం కచ్చితంగా చేయాల్సిందే కార్మికులకు - [ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు.. 'షూస్'లు అందజేత](https://peoplesdairy.in/2024/12/11/government-school-students-will-be-given-shoes/) - ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు.. 'షూస్'లు అందజేత నల్లబెల్లి : నల్లబెల్లి మండల కేంద్రంలోని నాగరాజు పల్లి గ్రామ స్థానిక మాజీ సర్పంచ్ గోనె శ్రీదేవి బుదవారం పంతులపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న 12 మంది విద్యార్థులకు షూస్, సాక్స్ లు అందజేశారు.ఈ సందర్బంగా గోనె శ్రీదేవి మాట్లాడుతూ.విద్యార్థులు క్రమశిక్షణతో కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదిగి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కర్ణకంటి రామ్మూర్తి మాట్లాడుతూ. మంచి - [కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి](https://peoplesdairy.in/2024/12/11/a-car-plunged-into-the-canal-one-person-died/) - కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి మరో ఇద్దరు సేఫ్ నర్సంపేట: నర్సంపేటలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లికి వచ్చిన ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు.ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరిని స్థానికులు కాపాడారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు.అందులో నుంచి ఒక డెడ్ బాడీని ఒడ్డుకు తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ - [గజ గజ....పెరిగిన చలి... బయటకు రావాలంటే వణుకుతున్న జనం](https://peoplesdairy.in/2024/12/11/gaja-gaja-increased-cold-people-who-are-trembling-to-come-out/) - గజ గజ....పెరిగిన చలి... బయటకు రావాలంటే వణుకుతున్న జనం పీపుల్స్ డైరీ: తెలంగాణలో చలి పంజా విసురుతోంది. జిల్లా వ్యాప్తంగా చలి పంజా విసురుతున్నది. గత రెండు రోజులుగా చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది.. సాయంత్రమైందంటే ఇండ్ల తలుపులు, కిటికీలు మూసేయడం, రాత్రి ఫ్యాన్లు ఆపేసే పరిస్థితి నెలకొంది. తెల్లవారుజామున వివిధ పనులపై బయటకు వెళ్లేవారు స్వెటర్లు, మఫ్లర్లు, చలికోట్లు ధరించి బయటికి వస్తున్నారు. జంటనగరాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది. ఈ ఏడాది - [పాపం... విలేకరి!](https://peoplesdairy.in/2024/12/08/sorry-reporter/) - అవమానాలను దిగమింగుతూ విధులు... జర్నలిస్టులపై కొందరు ప్రజాప్రతినిధుల చిన్నచూపు పైకి లేపేది మీడియానే... కుర్చీ దింపేది మీడియానే... పద్దతి మార్చుకోకపోతే వారికే క(న)ష్టం! లీడర్లకు పదవులు కావాలి... ఆ పదవుల కోసం పబ్లిసిటీ కావాలి.... ఆ పబ్లిసిటీ కోసం విలేకరుల అండ కావాలి... చిన్న చిన్న కార్యక్రమాలకు కూడా ఫొటోలకు ఫోజులిచ్చి పేపర్లర్ల, టీవీలల్ల పేరుకోసం తపించే నాయకులు మంచి స్థాయికి రాగానే విలేకరులను పురుగుల్లా చూస్తుండడం గమనార్హం. ఇదే విలేకరులు తలుచుకుంటే వాళ్ల పదవులు కూడా - [తెలంగాణలో మళ్లీ భూకంపం](https://peoplesdairy.in/2024/12/07/earthquake-again-in-telangana/) - మహబూబ్‌నగర్‌లో జిల్లాలో ప్రకంపనలు రిక్టర్‌ స్కేల్‌పై 3.1గా నమోదు భూకంప కేంద్రం దాసరిపల్లి పీపుల్స్‌డైరీ`మహబూబ్‌నగర్‌ : ఇటీవల ములుగు జిల్లా కేంద్రంగా భూకంపం సంభవించగా ఇప్పుడు తాజాగా మరోసారి తెలంగాణలో భూమి కంపించింది. మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ మధ్యాహ్నం సరిగ్గా 12: 10 నిమిషాలకు భూకంపం సంభవించింది. జిల్లాలోని కౌకుంట్ల మండలం దాసరిపల్లి ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. తాజా ప్రకంపనల తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 3.1గా రికార్డయింది. భూమి - [ఘనంగా బి ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలు](https://peoplesdairy.in/2024/12/07/celebrating-br-ambedkars-68th-birth-anniversary/) - ఘనంగా బి ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలు గణపురం ( పీపుల్స్ డైరీ ) : మండలంలోని చెల్పూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని వీరయ్య పల్లి లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం అంబేద్కర్ యువజన నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ... డిసెంబర్ 6న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ - [పోలీసులపై సీఎం వరాల జల్లు.. హోంగార్డుల జీతాలు పెంచుతూ ఆదేశాలు](https://peoplesdairy.in/2024/12/06/cm-showered-blessings-on-the-police-orders-increasing-the-salaries-of-home-guards/) - పోలీసులపై సీఎం వరాల జల్లు.. హోంగార్డుల జీతాలు పెంచుతూ ఆదేశాలు పీపుల్స్ డైరీ: రాష్ట్రంలోని హోంగార్డుల జీతాలు పెంచుతున్నట్లుగా సీఎం ప్రకటించారు. హోంగార్డు దినసరి జీతభత్యాన్ని వెయ్యి రూపాయలకు పెంచుతూ సర్కారు నిర్ణయం తీసుకుంది. తెలంగాణ(Telangana)లోని పోలీసులపై వరాల జల్లు కురిపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy). ప్రజాపాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే హెచ్ఎండీఏలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రంలోని హోంగార్డుల జీతాలు పెంచుతున్నట్లుగా సీఎం ప్రకటించారు. హోంగార్డు దినసరి - [నేల తల్లిని విస్మరిస్తే ప్రమాదాలు తప్పవు](https://peoplesdairy.in/2024/12/06/ignoring-mother-earth-is-inevitable/) - నేల తల్లిని విస్మరిస్తే ప్రమాదాలు తప్పవు కేయూ న్యాయ కళాశాల విద్యార్థి రొట్టె సురేష్ మనందరికీ స్వాతంత్ర్య దినోత్సవం, వాలెంటైన్స్ డే వంటివి తెలుసుగానీ.. ప్రపంచ నేల దినోత్సవం అనేది ఒకటుందని తెలియదు. ఎందుకంటే దీని గురించి అంతగా ప్రచారం జరగడం లేదు. కానీ ఇది చాలా ముఖ్యమైనది. మనం జీవించేందుకు నేల కావాలి. ఆహారం పండేందుకు నేల కావాలి. నేల లేనిదే మనం లేము. అలాంటి నేల తల్లికి మనం తగిన ప్రాధాన్యత ఇస్తున్నామా? మన - [బాబోయ్‌ దయ్యం!](https://peoplesdairy.in/2024/12/04/baboy-devil/) - హన్మకొండలోని ఓ హోటల్‌లో క్షుద్రపూజలు దానిని పారదోలేందుకు పూజలా..? భయాందోళనలో బీహార్‌కు చెందిన వర్కర్లు చెప్పాపెట్టకుండా బీహార్‌కు వెళ్లి ఒక వర్కర్‌ ఆత్మహత్య దయ్యం పట్టిన మరో వ్యక్తికి సైలానీబాబా వద్ద వైద్యం చేయించిన యజమాని ఎంటా దెయ్యం కథ... ఎవరా బీహర్‌ వర్కర్లు..?? పీపుల్స్‌డైరీ ప్రతినిధి, వరంగల్‌ పూర్తిగా ఆధునిక కంప్యూటర్‌ టెక్నాలజీలో మునిగితేలుతూ స్మార్ట్‌ యుగంలో జీవిస్తున్న మనుషులు ఇంకా దయ్యాలు, భూతాలు అంటూ ఆందోళన చెందుతూ వాటిని పారదోలేందుకు క్షుద్రపూజలు చేయడం విడ్డూరంగా - [తెలుగు రాష్ట్రాల్లో భూకంపం..](https://peoplesdairy.in/2024/12/04/earthquake-in-telugu-states/) - తెలుగు రాష్ట్రాల్లో భూకంపం.. బయటకు పరుగులు తీసిన జనం ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా భూమి కంపించింది. కొన్ని చోట్ల స్పల్పంగా భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. వరంగల్ నగరం సహా అన్ని ప్రాంతాల్లో భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం భయంతో గందరగోళానికి గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోనూ మూడు సెకన్లపాటు భూమి కంపించిందని సమాచారం. బుధవారం ఉదయం 7:27 - [లేడీ కానిస్టేబుల్ ను నరికి చంపిన తమ్ముడు](https://peoplesdairy.in/2024/12/02/the-younger-brother-who-hacked-the-lady-constable-to-death/) - కులాంతర వివాహం చేసుకుందని సొంత అక్కని చంపిన తమ్ముడు.. కారుతో ఢీకొట్టి, కొడవలితో మెడపై నరికిన పరమేష్.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోలు గ్రామంలో దారుణం.. లేడీ కానిస్టేబుల్‌ నాగమణిని నరికి చంపిన తమ్ముడు పరమేష్ రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో మరో పరువు హత్య చోటు చేసు కుంది. లేడీ కానిస్టేబుల్ ను నరికి చంపాడు సొంత తమ్ముడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పరువు హత్య కలకలం రేపింది, హయత్ నగర్ - [తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య](https://peoplesdairy.in/2024/12/02/si-committed-suicide-by-firing-a-gun/) - తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య ములుగు జిల్లా:ములుగు జిల్లాలో వాజేడు మండలం ఎస్ఐ రుద్రారపు హరీష్ ఆత్మహత్య చేసుకున్నారు. పూసూరు గోదావరి బ్రిడ్జి సమీపంలోని ఫెరిడో రిసార్ట్స్‌లో తుపాకితో కాల్పుచుకుని చనిపోయారు. ఆదివారం ఉదయం ఒంటరిగా వెళ్లిన ఎస్ఐ రాత్రి వరకు తిరిగి రాకపోవడంతో వేసి చూసిన స్టేషన్ సిబ్బంది సోమవారం ఉదయం రిసార్డ్స్‌కు వెళ్లి చూడగా హరీష్ విగతజీవిగా కనిపించారు. ఎస్ఐ నిన్న రిసార్ట్స్‌లో గది అద్దెకు తీసుకుని ఉన్నారు. ఎవరు ఫోన్ చేసిన - [మాలల సింహ గర్జన పోస్టర్ విడుదల](https://peoplesdairy.in/2024/11/30/malala-simha-garjana-poster-release/) - మాలల సింహ గర్జన పోస్టర్ విడుదల దుగ్గొండి : మాలల సింహగర్జనను విజయవంతం చేయాలని మాల మహానాడు దుగ్గొండి మండల అధ్యక్షుడు ఈద విజయేందర్ పిలుపు ఇచ్చారు. డిసెంబర్ 1న పరేడ్ గ్రౌండ్లో జరిగే మాలల సింహ గర్జనను విజయవంతం చేయాలని ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ (అంసా) రూపొందించిన పోస్టర్ ను శనివారం ఈద విజయేందర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “మాలల అస్తిత్వం, ఆత్మ గౌరవం కోసం మాలలను ఐక్యం చేయడం - [ఘనంగా నో బ్యాగ్ డే ఉత్సవాలు](https://peoplesdairy.in/2024/11/30/no-bag-day-celebrations-in-earnest/) - ఘనంగా నో బ్యాగ్ డే ఉత్సవాలు దుగ్గొండి : మండల కేంద్రంలోని శ్రీ ఆదర్శ వాణి హై స్కూల్ లో ఘనంగా నో బ్యాగ్ డే ఉత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు, క్రీడలు, నృత్యాలు, చిత్రలేఖనం, వ్యాసరచన, క్విజ్‌ పోటీల నిర్వహణ, నీతికథలు, శాస్త్రసాంకేతిక అభివృద్ధి, ఆటలు,చిత్రలేఖనం, కథల పోటీలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు.విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలు, కృతిమ మేధ,మిమిక్రీ వంటి సృజనాత్మకతను వెలికితీసే పలు కార్యక్రమాలను పొందుపరిచారు. కార్యక్రమంలో - [పోలీసు శాఖలో కలకలం.. కానిస్టేబుల్ ఇంట్లో గంజాయి స్వాధీనం](https://peoplesdairy.in/2024/11/30/confusion-in-the-police-department-cannabis-seized-from-the-constables-house/) - పోలీసు శాఖలో కలకలం.. కానిస్టేబుల్ ఇంట్లో గంజాయి స్వాధీనం పీపుల్స్ డైరీ: వరంగల్ మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలను అదుపు చేసే పోలీసుల వద్దే గంజాయి దొరికింది. కంచే చేను మేసింది అన్నట్లున్న ఈ సంఘటన కమిషనరేట్ పరిధిలో సంచలనం సృష్టించింది. కాజీపేట పోలీసు డివిజన్ కరీంనగర్ రోడ్డులోని ఠాణాలో పనిచేస్తున్న నర్సంపేటకు చెందిన కానిస్టేబుల్ ఈ దందాకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. మత్తు పదార్థాల నివారణ కోసం కమిషనరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం - [పదోతరగతి పరీక్షల్లో కీలక మార్పులు..](https://peoplesdairy.in/2024/11/28/key-changes-in-class-x-examinations/) - పదోతరగతి పరీక్షల్లో కీలక మార్పులు ఇకపై ఇంటర్నల్ మార్కులు ఉండవ్.. పీపుల్స్ డైరీ : తెలంగాణలో పదో తరగతి పరీక్షల్లో కీలక మార్పులు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఇకపై వంద మార్కులకు ఎగ్జామ్ జరగనుంది. ఇంటర్నల్‌ మార్కులను పూర్తిగా ఎత్తివేసింది. ఇప్పటి వరకు 80 మార్కులకు వార్షిక పరీక్ష జరగగా… 20 మార్కులు ఇంటర్నల్‌ కోసం కేటాయించారు. అయితే సర్కార్ తాజా నిర్ణయంతో 100 మార్కులకు ఫైనల్‌ పరీక్షలు - [ఏసీబీ వలలో పిఆర్ ఏఈ](https://peoplesdairy.in/2024/11/28/pr-ae-in-acb-net/) - ఏసీబీ వలలో పిఆర్ ఏఈ... రూ.5 వేల లంచం పుచ్చుకుంటూ అడ్డంగా బుక్ బిల్లు ఫైలు క్లియరెన్స్ కోసం లంచం డిమాండ్ వల పన్ని ఏఈని పట్టుకున్న ఏసీబీ అధికారులు - రూ.5 వేల లంచం పుచ్చుకుంటూ అడ్డంగా బుక్ పీపుల్స్ డైరీ , వరంగల్: అవినీతి నిరోధక శాఖ అధికారులు దూకుడు మరింత పెంచారు. ప్రభుత్వ శాఖల్లో లంచవతారాలను వలపన్ని పట్టుకుంటున్నారు. వరంగల్ జిల్లాలో లంచం తీసుకుంటూ ఓ పంచాయతీరాజ్ ఇంజనీరు రెడ్ హ్యాండెడ్ - [CM Revanth: ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం సీరియస్.. అధికారులకు కీలక ఆదేశాలు](https://peoplesdairy.in/2024/11/28/cm-is-serious-about-food-poisoning-incidents/) - CM Revanth: ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం సీరియస్.. అధికారులకు కీలక ఆదేశాలు పీపుల్స్ డైరీ: వసతి గృహాల్లో వెలుగు చూస్తున్న ఫుడ్ పాయిజన్ (Food Poison ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో నాణ్యత పాటించాలని ఎన్నిసార్లు సూచించినా.. నాణ్యత లేని ఆహారం అందించడంపై సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ స్కూల్స్, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల్ని కన్నబిడ్డల్లా - [అయ్యప్పమాలలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ కు అవమానం...](https://peoplesdairy.in/2024/11/28/shame-on-the-rtc-driver-in-ayyappamala/) - అయ్యప్పమాలలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ కు అవమానం.. డిపో ముట్టడించిన మాలధారులు . పీపుల్స్‌డైరీ :మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో ఆర్టీసీ డిపోలో ఓ వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. అయ్యప్ప మాల ధరించి విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ డ్రైవర్ నాగరాజుకు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ నిర్వహించడం భక్తుల ఆగ్రహానికి దారితీసింది. ప్రతిరోజు డ్రైవర్లకు నిర్వహించే బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌లో భాగంగా అయ్యప్ప మల ధరించిన నాగరాజుపై ఆర్టీసీ కానిస్టేబుల్ హేమలత బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించారు. అయితే, - [అభివృద్ధి ఫలాలను ప్రతి ఇంటికి చేర్చుతాం](https://peoplesdairy.in/2024/11/27/seethakka-programme/) - అభివృద్ధి ఫలాలను ప్రతి ఇంటికి చేర్చుతాం.... గణపురం: అభివృద్ధి ఫలాలను ప్రతి ఇంటికి చేర్చాలనే తపనతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర పంచాయతి రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖమంత్రి శ్రీమతి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో ప్రజాపాలన విజయోత్సవ సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతర కృషి కష్టపడుతున్న వ్యక్తి గండ్ర సత్యనారాయణ రావు అని పేర్కొన్నారు. శాసనసభ్యుని తపనంత అభివృద్ధి - [స్థల వివాదంలో అధికారులకు బిగుస్తున్న ఉచ్చు](https://peoplesdairy.in/2024/11/26/a-tight-trap-for-the-authorities-in-the-space-dispute/) - హాసన్‌పర్తి మండలం వంగపహాడ్‌ గ్రామ శివారులో స్థలవివాదం ఇరువర్గాల వివాదాలకు దారితీసిన అధికారుల తప్పుడు రిజిస్ట్రేషన్‌ సర్వే నంబర్‌ 639/బి 17 గుంటల వ్యవసాయ భూమి స్వాహాకు ప్రయత్నం నాలా కన్వర్షన్‌ లేకుండానే గజాల్లో రిజిస్ట్రేషన్‌ చేయించారని అవేదన రిజిస్ట్రేషన్‌ ఆనంతరం భూమిలో ప్రహరీ గోడ నిర్మాణానికి ప్రయత్నం గతంలో బాధితుల ఫిర్యాదుతో పొలీస్‌ స్టేషన్లో కేసు నమోదు కేసు నమోదైనప్పటికీ ఇతరులకు రిజిస్ట్రేషన్‌ చేయించిన కబ్జాదారులు విచారణ ఆనంతరం తప్పుడు రిజిస్ట్రేషన్‌ చేసిన వారిని హెచ్చరించిన - [అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నియోజకవర్గం వ్యాప్తంగా కార్లతో భారీ "భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్ర"](https://peoplesdairy.in/2024/11/26/ambedkar-sangam-organized-a-massive-constitution-protection-yatra-of-india-with-cars-across-the-constituency/) - అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నియోజకవర్గం వ్యాప్తంగా కార్లతో భారీ "భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్ర" రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించిన అంబేద్కర్ వాదులు,మేధావులు భీమదేవర పల్లి నవంబర్ 26 (పీపుల్స్ డైరీ ) హనుమకొండ జిల్లా భీమదేవర పల్లి మండలం హుస్నాబాద్ 75వ రాజ్యాగ దినోత్సవ వేడుకలు హుస్నాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా మంగళవారం ఘనంగా జరిగాయి.హుస్నాబాద్ నియోజకవర్గ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా మంగళవారం కార్లతో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర నిర్వహించారు.ఎల్కతుర్తి మండలంలో - [కుటుంబ సమగ్ర సర్వే పరిశీలన...](https://peoplesdairy.in/2024/11/24/a-comprehensive-family-survey-review/) - కుటుంబ సమగ్ర సర్వే పరిశీలన... పీపుల్స్ డైరీ : నల్లబెల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ప్రారంభమైన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే, ముమ్మరంగా కొనసాగుతుంది. ఆదివారం మండల స్పెషల్ ఆఫీసర్ సిపిఓ గోవింద రాజన్ మరియు సీఈవో రామ్ రెడ్డి ఆన్లైన్ డాటా ఎంట్రీని పరిశీలించారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల, సర్వే (సమగ్ర కుటుంబ సర్వే) వివరాలను ఆన్లైన్ చేయడంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా - [నేత్ర పర్వంగా పరమేశ్వరుల కళ్యాణం](https://peoplesdairy.in/2024/11/26/netra-parvanga-is-the-wedding-of-parameshwar/) - - భారీగా తరలివచ్చిన మహిళలు గణపురం,నవంబర్ 25( పీపుల్స్ డైరీ ): మండల కేంద్రంలోని కాకతీయుల శ్రీ రాఘవేంద్ర నాగలింగేశ్వర స్వామి (రెడ్డిగుడి)ఆలయంలో కార్తీకమాసం చివరి సోమవారం సందర్భంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణం జరిపిస్తున్న మోటపోతుల సరిత రవీందర్ దంపతులచే పురోహితులు వినయ్ శర్మ, భద్రయ్యలు క్రతువు నిర్వహించగా గ్రామానికి చెందిన మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. - [ఎమ్మెల్యే సొంత ఊర్లో... మహిళకు ఎంత కష్టం...](https://peoplesdairy.in/2024/11/24/how-difficult-is-it-for-a-woman-in-mlas-home-town/) - ఎమ్మెల్యే సొంత ఊర్లో... మహిళకు ఎంత కష్టం... - 15 ఏళ్లుగా కరెంటు తాగునీరు నడవడానికి దారి లేక జీవనం గడుపుతున్న బుద్ధారం కాలనీవాసులు - ఎమ్మెల్యేగా గెలిచి సంవత్సరం పూర్తిగా వస్తున్న తమ సొంత ఊరిని పట్టించుకోని వైనం పీపుల్స్ డైరీ, నిఘా టీం: గణపురం మండలంలోని బుద్ధారం గ్రామంలో ఓ మహిళకు చెప్పుకోలేనంత కష్టం వచ్చింది. ఆ గ్రామం భూపాలపల్లి ఎమ్మెల్యే సంత గ్రామం గత 15 ఏళ్లుగా తమ కాలనీకి త్రాగునీరు కరెంటు - [రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం](https://peoplesdairy.in/2024/11/24/farmer-welfare-is-the-mission-of-congress-government/) - రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం ధాన్యం కొనుగోలు పక్రియపై ఆరోపణలు అవాస్తవం రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించి మిల్లర్స్ కి సాకరించాలి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షులు బాదం ప్రవీణ్ ములుగు : రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ద్యేయమని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షులు బాదం ప్రవీణ్ అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ములుగు జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనల - [ఘనంగా జన్మదిన వేడుకలు](https://peoplesdairy.in/2024/11/23/a-grand-birthday-celebration/) - ఘనంగా జన్మదిన వేడుకలు ఓం భైరవ ఓం కాలభైరవ అంటు మార్మోగిన ఆలయం కామారెడ్డి, నవంబర్ 23, పీపుల్స్ డైరీ : ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించామని కాలభైరవ ఆలయ సిబ్బంది తెలిపారు ఈ సందర్భంగా ఈవో ప్రభు స్వామి మాట్లాడుతూ,ఓం ఓం భైరవ ఓం కాలభైరవ అంటు మార్మోగిన ఆలయం అని శ్రీ ఆలయ సిబ్బంది తెలిపారు. భక్తులు తెల్లవారుజామునే పలు ప్రాంతా ల నుండి వివిధ మార్గాల గుండా ఆలయానికి చేరుకొని మూల భావి - [కాలభైరవుని వద్ద వైభవంగా లక్ష దీపార్చన...](https://peoplesdairy.in/2024/11/23/laksha-deeparchana-in-glory-at-kalabhairav/) - కాలభైరవుని వద్ద వైభవంగా లక్ష దీపార్చన... రామారెడ్డి - ఇసన్నపల్లి గ్రామలో గల మహా పవిత్ర పుణ్యక్షేత్రం కాలభైరవ స్వామి ఆలయం వద్ద కార్తీకామాసోత్సవాలు ఘనంగా నిర్వహించామని ఆలయ సిబ్బంది తెలిపారు. ఉత్సవాల సందర్భం గా రెండో రోజు ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వ హించిన ట్లు ఈవో ప్రభు తెలిపారు. అర్చక వేద పండితులచే దేవాలయాలోను నిత్యకైంకర్యాల తో పాటు పరివార దేవతలకు షోడషోపచార పూజలు చేశామని అర్చకులు శ్రీనివాస్ శర్మ అన్నా రు.సాయంత్రం ఆలయ - [మహిళలు మౌనం వీడి షీటీంకు ఫిర్యాదు చేయండి.. పోలీస్‌ కమిషనర్.](https://peoplesdairy.in/2024/11/22/women-keep-silent-and-complain-to-the-sheet/) - మహిళలు మౌనం వీడి షీటీంకు ఫిర్యాదు చేయండి.. పోలీస్‌ కమిషనర్. హనుమకొండ: మహిళలు ఎక్కడైనా లైంగిక వేధింపులకు గురౌవుతుంటే మౌనం పాటించకుండా ధైర్యంగా షీ టీంకు ఫిర్యాదు చేయాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ మహిళలు, విద్యార్థినులకు పిలుపునిచ్చారు. వివిధ ప్రదేశాల్లో మహిళలు ఏవిధమైన లైంగిక వేధింపులకు గురౌవుతున్నారు. తక్షణమే సదరు బాధిత మహిళలు స్పందించాల్సిన తీరు పై మహిళలకు అవగాహన కల్పించేందుకు గాను తెలంగాణ మహిళ రక్షణ విభాగం నూతనంగా రూపొందించిన వాల్‌పోస్టర్లను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ - [గర్భగుడిలో ఘోరం...](https://peoplesdairy.in/2024/11/22/the-horror-in-the-sanctum-sanctorum/) - బరబర మండిన హన్మంతుడి విగ్రహం ఊరికి అరిష్టం జరిగేనా? భూపాలపల్లి జిల్లాలో ఘటన ప్రమాదమా...? కుట్ర జరిగిందా? పీపుల్స్‌డైరీ`భూపాలపల్లి : హనుమంతుడి విగ్రహం మంటలబారిన పడిరది. భగభగమంటూ మండి పూర్తిగా దగ్ధమైంది. ఉన్నట్టుండి మంటలు చెలరేగడం పట్ల స్థానికుల్లో భయాందోళనలు వ్యక్తమౌతోన్నాయి. భూపాలపల్లి జిల్లాలోని మహాదేవ్‌పూర్‌ మండలం అంబటిపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రఖ్యాత అమరేశ్వర స్వామివారి ఆలయం ఉన్నది ఈ గ్రామంలోనే. రోజూ భక్తులు ఆలయానికి వస్తుంటారు. ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ ప్రాంగణంలో - [ముందు జాగ్రత్త...!](https://peoplesdairy.in/2024/11/22/be-careful/) - మందుబాబులకు ఆనందకర వార్త పీపుల్స్‌డైరీ`హైదరాబాద్‌ : మందుబాబులు విషయంలో సర్కార్‌ ముందు జాగ్రత్త చర్యలకు పూనుకుంది. మున్ముందు మందు కొరత రాకుండా ఇప్పటి నుంచి పలు నిర్ణయాలు తీసుకుంటుంది. గత వేసవిలోని అనుభవాలను పరిగణలోకి తీసుకుని.. వచ్చే ఎండకాలం కోసం ఇప్పటి నుంచి ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. వచ్చే వేసవిలో మందుబాబులకు సరిపడా బీర్లు అందుబాటులో ఉండాలని.. ఎక్కడా నో స్టాక్‌ బోర్డులు కనిపించకుండా జాగ్రత్త పడాలని బేవరేజెస్‌ కంపెనీలకు ఎక్సైజ్‌ శాఖ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు - [నక్సల్స్‌ ఘాతుకం..](https://peoplesdairy.in/2024/11/22/naxals-are-deadly/) - ఇన్ఫార్మర్‌ నెపంతో ఇద్దరి దారుణ హత్య ఇంట్లోకి దూరి గొడ్డలితో దాడి ములుగు జిల్లా వాజేడులో ఘటన పీపుల్స్‌డైరీ`వాజేడు : పోలీస్‌ ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దర్ని మావోయిస్టులు అతి దారుణంగా హత్య చేశారు. ఈ సందర్బంగా మావోయిస్టులు ఒ లేఖ విడుదల చేశారు. ఈ ఇద్దర్నీ పలుమార్లు హెచ్చరించినా వారు తీరు మార్చుకోలేదంటూ అందులో పేర్కొన్నారు. ఇంట్లోకి చొరబడి నిద్రపోతున్నవారిని నరికి చంపారు. వివరాలిలా ఉన్నాయి.... వాజేడు మండల కేంద్రంలో ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరిని గొడ్డలితో నరికి - [దద్దరిల్లిర దండకారణ్యం](https://peoplesdairy.in/2024/11/22/huge-encounter-in-sukma-district/) - సుక్మా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌.. 10 మంది మావోయిస్ట్‌లు మృతి దండకారణ్యంలో కొనసాగుతోన్న నక్సల్స్‌ ఏరివేత భద్రతా బలగాల కాల్పుల్లో అగ్రనేతలున్నారా? పీపుల్స్‌డైరీ`క్రైం బ్యూరో : దండకారణ్యంలో మరోసారి తుపాకులు గర్జించాయి. శుక్రవారం ఉదయం బస్తర్‌ అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. మావోయిస్ట్‌లు, భద్రతా బలగాల మధ్య భీకర కాల్పులు కొనసాగుతున్నాయి. సుక్మా జిల్లా భెజ్జి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకూ 10 మంది మావోయిస్ట్‌లు హతమైనట్టు పోలీస్‌ అధికారులు వెల్లడిరచారు. - [బ్యాంకుల్లో అలారం సిస్టం తప్పనిసరి..](https://peoplesdairy.in/2024/11/21/there-are-many-benefits-of-cctv-cameras/) - బ్యాంకుల్లో అలారం సిస్టం తప్పనిసరి పీపుల్స్ డైరీ నవంబర్ 21 దుగ్గొండి బ్యాంకులో దోపిడీలు జరిగేటప్పుడు అలారమ్ మోగేలా చూసుకోవాలని దుగ్గొండి సీఐ సాయి రమణ పేర్కొన్నారు. దుగ్గొండి మండలంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ లో గురువారం దుగ్గొండి సీఐ సాయి రమణ పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ సాయి రమణ మాట్లాడుతూ.. బ్యాంకుల్లో సీసీ కెమెరాలు ఎల్లవేళలా పని చేస్తున్నాయా లేదానన్న విషయాన్ని ప్రతీ రోజు మానిటరింగ్ చేసుకోవాలన్నారు. నేర ఘటనలు చోటు - [రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి](https://peoplesdairy.in/2024/11/16/a-young-man-died-in-a-road-accident/) - రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చర్ల, నవంబర్‌ 16 (పీపుల్స్‌డైరీ) : చర్ల సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌ఘడ్‌ సుక్మా ప్రాంతానికి దగ్గరలో ఉన్న దోర్నపాల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతిచెందాడు. అయితే సీఆర్పీఎఫ్‌ వాహనం బైక్‌ రైడర్‌ను ఢీ కొట్టినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం డ్రైవర్‌ పరారీలో ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన వాహనం దోర్నపాల్‌ పోలీసుల అదుపులో ఉంది. వాహనం ఏ బెటాలియన్‌కి సంబంధించింది అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దోర్నపాల్‌ పోలీస్‌ స్టేషన్‌ - [భారీ ఎన్‌కౌంటర్‌...](https://peoplesdairy.in/2024/11/16/big-encounter/) - భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భీకర పోరు అబూజ్మాద్‌లో భద్రతా బలగాల మేజర్‌ ఆపరేషన్‌ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టు మృతి? ఇంకా కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌ మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్‌ ఇద్దరు జవాన్లకు గాయాలు చర్ల, నవంబర్‌ 16 (పీపుల్స్‌డైరీ) : చర్ల మండల సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌, కంకేర్‌ జిల్లాల్లోని అబుజ్మద్‌ ప్రాంతంలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భీకర ఎన్‌కౌంటర్‌ జరుగుతోంది. శనివారం ఉదయం నుంచి ఈ ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోంది. మహారాష్ట్రకు చెందిన - [మహిళ మెడలోంచి పుస్తెలతాడు అపహరణ...](https://peoplesdairy.in/2024/11/15/abduction-of-the-cord-from-the-womans-neck/) - మహిళ మెడలోంచి పుస్తెలతాడు అపహరణ దుగ్గొండి : మహిళ మెడలోంచి రెండున్నర తులాల పుస్తెల తాడు ఎత్తుకెళ్లిన సంఘటన మండల పరిధి లక్నేపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ నీలోజు వెంకటేశ్వర్లు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. తిమ్మంపేటకు చెందిన పాలడుగుల మల్లమ్మ(70) శుక్రవారం నర్సంపేటలో పనులు ముగించుకొని లక్నేపళ్లిలో దిగి తిమ్మంపేటకు కాలినడకన నడుచుకుంటూ వెళుతుండగా అంతలోనే ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి మల్లమ్మ మెడలోంచి రెండున్నర తులాల పుస్తెల తాడును - [సేవల పేరుతో స్వాహా...](https://peoplesdairy.in/2024/11/12/swaha-in-the-name-of-services/) - నగరంలో అభయ ఫౌండేషన్‌ ఫర్‌ డెవలప్మెంట్‌ సొసైటీ మోసాలు అమాయక మహిళలకు కుచ్చుటోపీ బ్యాంక్‌ లోన్స్‌, ఫైనాన్స్‌ పేరిట అక్రమ వసూళ్లు... సామాన్యుల అవసరాలను ఆసరా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న వైనం తమ డబ్బులు తమకివ్వాలని అడిగితే బెదిరింపులు... చెప్పులరిగేలా తిరుగుతున్న బాధితులు పోలీసులు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్న బాధితులు పూర్తి వివరాలు ‘పీపుల్స్‌డైరీ’ రేపటి సంచికలో... - [టెన్త్‌ పరీక్షల ఫీజు షెడ్యూల్‌ రిలీజ్‌](https://peoplesdairy.in/2024/11/10/10th-exam-fee-schedule-released/) - టెన్త్‌ పరీక్షల ఫీజు షెడ్యూల్‌ రిలీజ్‌ నవంబర్‌ 18.. చివరి తేదీ పీపుల్స్‌డైరీ`హైదరాబాద్‌ : తెలంగాణలో పదవ తరగతి పరీక్షల ఫీజు షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్ధులకు వచ్చే మార్చిలో జరిగే పబ్లిక్‌ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. నవంబర్‌ 18వ తేదీలోగా ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా పరీక్షల ఫీజు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ తెలిపారు. పరీక్షల ఫీజును - [సీనియర్‌ కార్యకర్త గోపాల్‌కు ‘బండి’ పరామర్శ](https://peoplesdairy.in/2024/11/10/senior-activist-gopal-was-approached-by-bandi/) - సీనియర్‌ కార్యకర్త గోపాల్‌కు ‘బండి’ పరామర్శ అధైర్యపడొద్దని ధైర్యం చెప్పిన కేంద్ర మంత్రి సైదాపూర్‌, నవంబర్‌ 10 (పీపుల్స్‌డైరీ) : కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండల కేంద్రానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హోదాలో మొదటిసారి రాగా పార్టీ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం సైదాపూర్‌ గ్రామానికి చెందిన సీనియర్‌ కార్యకర్త దాసరి గోపాల్‌ను బండి సంజయ్‌ కుమార్‌ పరామర్శించి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. గత కొన్ని నెలల క్రితం టాక్టర్‌ రోటోవేటర్లో - [ఆశ్రమ పాఠశాల వార్డెన్ పై కలెక్టర్ ఆగ్రహం](https://peoplesdairy.in/2024/11/10/the-collector-is-angry-with-the-ashram-school-warden/) - కలెక్టర్ ఆకస్మిక తనిఖీ... నల్లబెల్లి: మండలంలోని మూడు చెక్కలపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల వార్డెన్ ఫై వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మండలంలోని రుద్రగూడెం గ్రామంలో నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమాన్ని సందర్శించిన అనంతరం ఆమె మూడు చెక్కలపల్లి ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలనుఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె పాఠశాలలోని వంట గదిని పరిశీలించారు. స్టీమ్ ఇంజన్ (ఆవిరి యంత్రం )నిరూపయోగంగా - [కేసీఆర్‌ యాక్టివ్‌ మోడ్‌...](https://peoplesdairy.in/2024/11/10/kcr-active-mode/) - కారు నడిపిన కేటీఆర్‌... సోషల్‌ మీడియాలో ఫొటోలు వైరల్‌ పీపుల్స్‌డైరీ`హైదరాబాద్‌ : కేసీఆర్‌ యాక్టివ్‌ మోడ్‌లోకి మారిపోతున్నారు. కొంత కాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు తిరిగి యాక్టివ్‌ అవుతున్నట్లు కనిపిస్తోంది. మొన్న గజ్వేల్‌లోని ఎర్రవెల్లి ఫామ్‌ హౌస్‌లో పాలకుర్తి నియోజకవర్గం నేతలతో కేసీఆర్‌ సమావేశం అయ్యారు. త్వరలో జిల్లాల యాత్రలు చేసే అవకాశం ఉన్నట్లు బీఆర్‌ఎస్‌ శ్రేణులు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఎర్రవల్లి ఫాం హౌస్‌లో - [అరుదైన ఘటన...](https://peoplesdairy.in/2024/11/10/a-rare-event/) - చలనం లేకుండా పుట్టిన శిశువు మృతిచెందినట్టు నిర్ధారించిన వైద్యులు 7 గంటల తర్వాత బతికిన శిశువు విశాఖపట్నంలో ఆశ్చకర ఘటన పీపుల్స్‌డైరీ`విశాఖపట్నం : డెలివరీ కోసం వెళ్లిన ఆ దంపతులకు చలనం లేకుండా శిశువు జన్మించాడు. ఎంతో ఆనందకరమైన ఆ సమయంలో శిశువు ఊపిరి లేకపోవడంతో ఆ దంపతులు విలవిలలాడిపోయారు. ఇక ఆ బాబు చనిపోయాడని వైద్యులు కూడా నిర్దారించారు. ఇక ఆ విషాద సమయంలో 7 గంటల తర్వాత బాబులో కదలిక కావడంతో ఆ దంపతుల్లో - [ఇద్దరు పిల్లల్ని చెరువులో తోసి తండ్రి ఆత్మహత్య](https://peoplesdairy.in/2024/11/10/father-committed-suicide-by-throwing-two-children-in-the-pond/) - ఎంత పనిచేశావ్‌ భయ్యా... కుటుంబ కలహాలే కారణమా? సిద్దిపేటలో విషాదం.. పీపుల్స్‌డైరీ`సిద్దిపేట : ఆ తండ్రికి చేతులెలా వచ్చాయో గానీ తన ఇద్దరు పిల్లలను చెరువులో తోసి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన సిద్దిపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... తన భార్య కాపురానికి రావడం లేదని ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో చింతల్‌ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులు సిద్దిపేట వాసవి నగర్‌ కు చెందిన తేలు సత్యం (48), అతని - [సైబర్‌ నేరగాళ్లొస్తున్నారు జాగ్రత్త](https://peoplesdairy.in/2024/11/09/beware-of-cyber-criminals/) - కుటుంబ సర్వే పేరుతో లూటీ పీపుల్స్‌డైరీ`హైదరాబాద్‌ : తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే జరుగుతున్న సంగతి తెలిసిందే. రిజర్వేషన్ల ఖరారు, ప్రజల ఆర్థిక స్థితిగతులు తెలుసుకునేందుకు ఈ సర్వే నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నియమించిన ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి కుంటుంబంలోని సభ్యుల వివరాలు నమోదు చేస్తున్నారు. అయితే ఇదే అదనుగా కొందరు సైబర్‌ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెర తీశారు. ఫేక్‌ ఐడీలు క్రియేట్‌ చేసుకొని సమగ్ర కుటుంబ సర్వే పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ముగ్గురు - [పట్టాలు తప్పిన రైళ్లు](https://peoplesdairy.in/2024/11/09/derailed-trains/) - తెలంగాణలో గూడ్స్‌, పశ్చిమ బెంగాల్లో ప్యాసింజర్‌... సికింద్రాబాద్‌-శాలీమార్‌ రైలుకు తప్పిన ముప్పు పీపుల్స్‌డైరీ`నెట్‌వర్క్‌ : సికింద్రాబాద్‌-శాలీమార్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌కు పెను ప్రమాదం తప్పింది. ఈ ట్రైన్‌కు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పాయి. పశ్చిమ బెంగాల్‌లోని నల్పూర్‌ స్టేషన్‌ సమీపంలో ఇవాళ ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని.. సౌత్‌-ఈస్ట్రన్‌ రైల్వే అధికారులు వెల్లడిరచారు. పట్టాలు తప్పిన వాటిల్లో రెండు ప్రయాణికుల బోగీలు కాగా.. మరో పార్సిల్‌ వ్యాన్‌ అధికారులు వెల్లడిరచారు. - [సర్వే నమోదుకు సొంతూరుకు వెళ్తున్నారా..?](https://peoplesdairy.in/2024/11/09/are-you-going-to-own-village-to-register-the-survey/) - క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం పీపుల్స్‌డైరీ`హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కోసం పూనుకున్న విషయం తెలిసిందే. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కొనసాగిస్తున్నది. ఈనెల 6న సర్వే ప్రారంభం కాగా.. 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా సర్వే జరుపనున్నారు. రాష్ట్రంలో మొత్తం 1,17,44,954 కుటుంబాలు ఉన్నాయని ప్రభుత్వం యంత్రాంగం ద్వారా గుర్తించింది. గ్రామాల్లో స్టిక్కరింగ్‌ పూర్తి కాగా.. పట్టణాలు, నగరాల్లో అక్కడక్కడా కొన్ని - [ఏపీలో సీప్లేన్‌](https://peoplesdairy.in/2024/11/09/seaplane-in-ap/) - మరో మూడు నెలల్లో అందరికీ అందుబాటులోకి... ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ నుంచి శ్రీశైలం వరకు సీప్లేన్‌ త్వరలో ఛార్జీలపై క్లారిటీ పీపుల్స్‌డైరీ`అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో సీ ప్లేన్‌ అందుబాటులోకి వచ్చనట్లయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ నుంచి శ్రీశైలంకు సర్వీసులు ప్రారంభించారు. అయితే ఈ సీ ప్లేన్‌పై కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సీ ప్లేన్‌ను అందరికీ అందుబాటులోకి తెస్తామని.. మరో 3-4 నెల్లలో ఏపీలో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. - [తృటిలో తప్పిన పెను ప్రమాదం](https://peoplesdairy.in/2024/11/07/a-big-risk-that-was-narrowly-missed/) - డ్రైవర్ కి స్వల్ప గాయాలు నుజ్జునుజైన కారు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ తో తగ్గిన నష్టం నల్లబెల్లి : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామ మూలమలపు జాతీయ రహదారి 365 పై గురువారం కారు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ములుగు జిల్లా చర్ల వెంకటాపురం నుండి కారులో కనకపల్లి గణేష్ అతని స్నేహితులు నర్సంపేటకు వెళ్తున్నారు. ఈ క్రమంలో రుద్రగూడెం గ్రామ శివారు మూలమలుపు వద్ద కారు అదుపుతప్పి బోల్తా - [బాసర గోదావరి వద్ద విషాదం..](https://peoplesdairy.in/2024/11/06/tragedy-at-basara-godavari/) - *ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు నదిలో దూకి ఆత్మహత్యయత్నం* *తండ్రి కూతురు గల్లంతు. *తల్లిని కాపాడి ఒడ్డుకు చేర్చిన స్థానికులు* కొనసాగుతున్న గాలింపు చర్యలు* *అప్పుల బాధ తట్టుకోలేక కఠిన నిర్ణయం* *మూడు లక్షల రుణా అప్పుకు వడ్డీ చక్ర వడ్డీతో వేధింపులు* నిర్మల్ (పీపుల్స్ డైరీ) : పవిత్ర పుణ్యక్షేత్రం చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం సమీపాన పుణ్య నది గోదావరి ఉండగా బుధవారం సాయంత్రం సమయంలో నిజామాబాద్ పట్టణానికి చెందిన - [నక్సల్స్‌ పనేనా?](https://peoplesdairy.in/2024/11/05/naxals/) - నక్సల్స్‌ పనేనా? వ్యక్తి అనుమానాస్పద మృతి చర్ల సరిహద్దు ఛత్తీస్‌గడ్‌లో ఘటన చర్ల, (పీపుల్స్‌ డైరీ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి అతి సమీపంలోని సరిహద్దులో ఉన్న ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రం రాష్ట్రం సుక్మా జిల్లా గదిరాస్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గొండెరాస్‌ గ్రామానికి చెందిన నెమిడిపరా అనే గ్రామస్థుడిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. దీనిపై సుక్మా పోలీసులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. అతడిని మావోయిస్టులు హత్య చేశారా? లేదా ఆదివాసీల్లో అంతర్గత శత్రుత్వం కారణంగా - [కాజీపేటలో వందేభారత్‌ కోచ్‌ ఫ్యాక్టరీ!](https://peoplesdairy.in/2024/11/05/a-dream-of-decades-about-to-come-true/) - నెరవేరబోతున్న దశాబ్దాల కల వచ్చే ఏడాది మార్చి నుంచి ఉత్పత్తి ప్రారంభమయ్యే ఛాన్స్‌ అత్యాధునిక రోబోటిక్‌ టెక్నాలజీ వినియోగం పీపుల్స్‌డైరీ-వరంగల్‌ : తెలంగాణ వాసులు.. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్‌ ప్రాంతం శాబ్దాలుగా ఎదురుచూస్తున్న కల నెరవేరబోతోంది. వందే భారత్‌ మేడ్‌ ఇన్‌ తెలంగాణ అని సగర్వంగా చెప్పుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. కాజీపేటలోని కోచ్‌ ఫ్యాక్టరీకి ఏర్పాటుకు అడుగులు పడుతున్న క్రమంలో ఈ శుభవార్త ప్రతి ఒక్కరిని సంతోషానికి గురిచేస్తుంది. భారతీయ రైల్వేలో త్వరలోనే తెలంగాణ పేరు - [ఘనంగా నాగులచవితి...](https://peoplesdairy.in/2024/11/05/nagulachavithi-is-great/) - ఘనంగా నాగులచవితి నల్లబెల్లి - నాగులచవితి సందర్భం గా మంగళవారం మండల వ్యాప్తంగా నాగులచవితి వేడుకలను మహిళలు ఘనంగా చేసుకున్నారు. నాగుల చవితిన పుట్టలో పాలు పోస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. సౌభాగ్యానికి, సంతానప్రాప్తికి సర్పపూజ చేయడం అనాదిగా వస్తున్న సంప్రదా యం. కుజ, రాహుదోషాలున్నవారు, సాంసారిక బాధలున్నవారికి శుభం కలుగుతుందనే నమ్మకం. మహిళలు మంగళకరంగా స్నానమాచరించి పుట్టలో పాలుపోసి నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే సమీప పుట్టల వద్దకు వెళ్లి పాలు - [ఫర్టిలైజర్ షాప్ ముందు రైతుల ఆందోళన…పోలీసుల రంగ ప్రవేశం](https://peoplesdairy.in/2024/11/04/farmers-agitation-in-front-of-fertilizer-shop-police-entry/) - ఫర్టిలైజర్ షాప్ ముందు రైతుల ఆందోళన…పోలీసుల రంగ ప్రవేశం నల్లబెల్లి : నకిలీ పురుగు మందులతో పంట నష్టపోయినట్లు రైతులు ఆరోపిస్తూ షాప్ ముందు ఆందోళనకు దిగిన సంఘటన సోమవారం నల్లబెల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ముద్గం యుగంధర్ రెండు ఎకరాల మిరప తోట సాగు చేశాడు. తోటకు సంబంధించిన పురుగు మందులను నల్లబెల్లి మండల కేంద్రంలోని ఖాజామైనుద్దీన్ ఫెర్టిలైజర్ షాపులో కొనుగోలు - [రైల్వేశాఖ సూపర్‌ న్యూస్‌!](https://peoplesdairy.in/2024/11/04/railway-super-news/) - ఒకే యాప్‌లో అన్ని సౌకర్యాలు డిసెంబర్‌లో అందుబాటులోకి వచ్చే ఛాన్స్‌ పీపుల్స్‌డైరీ`న్యూఢల్లీి : భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వేకు సంబంధించిన అన్ని రకాల సేవలను ఒకే చోట అందించేందుకు ఓ సూపర్‌ యాప్‌ తీసుకొస్తూ అదిరే శుభవార్త చెప్పింది. ఈ సూపర్‌ యాప్‌ త్వరలోనే అందుబాటులోకి రానుంది. డిసెంబర్‌ చివరి నాటికి ఈ సూపర్‌ యాప్‌ లాంచ్‌ చేసేందుకు భారతీయ రైల్వే సన్నాహాలు చేస్తున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం రైల్వేకు సంబంధించిన సేవలు - [అమరావతి ఓఆర్‌ఆర్‌కు కసరత్తు](https://peoplesdairy.in/2024/11/04/exercise-for-amaravati-orr/) - అమరావతి ఓఆర్‌ఆర్‌కు కసరత్తు డీపీఆర్‌, ఎలైన్‌మెంట్‌పై ఫోకస్‌ పీపుల్స్‌డైరీ`అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు సంబంధించిన ప్రక్రియ వేగవంతం అవుతోంది. ఓఆర్‌ఆర్‌ ఎలైన్‌మెంట్‌ ఖరారు, డీపీఆర్‌ పనులు ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రిక్వెస్ట్‌తో.. ఈ ఓఆర్‌ఆర్‌ భూసేకరణ సహా ఖర్చు మొత్తం భరించేందుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు ఓ ఆర్‌ఆర్‌ తుది ఎలైన్‌మెంట్‌ ఖరారు చేయాలని, డీపీఆర్‌ సిద్ధం చేయాలని ఆదేశాలొచ్చాయి. ఇటీవల ఆర్వీ అసోసియేట్స్‌ (సలహా - [లోయలోకి దూసుకెళ్లిన బస్సు](https://peoplesdairy.in/2024/11/04/the-bus-plunged-into-the-valley/) - లోయలోకి దూసుకెళ్లిన బస్సు 23 మంది దుర్మరణం మరో 20 మందికి తీవ్ర గాయాలు ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో ఘటన ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. సోమవారం ఉదయం ప్రయాణీకులతో వెళ్తోన్న ఓ బస్సు అల్మోరా జిల్లాలోని మర్చులా వద్ద అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. కుపి ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని - [ఆ రూట్‌లో తీరనున్న ట్రాఫిక్‌ కష్టాలు](https://peoplesdairy.in/2024/11/04/traffic-problems-on-that-route/) - ఆ రూట్‌లో తీరనున్న ట్రాఫిక్‌ కష్టాలు హైదరాబాద్‌లో 6 వరుసల రహదారి హైదరాబాద్‌ విశ్వనగరంగా వేగంగా అభివృద్ది చెందుతోంది. నగరం నలుమూలలా విస్తరిస్తోంది. నగర జనాభా ఇప్పటికే కోటి దాటింది. అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నగరంలో పెట్టుబడులు పెట్టగా.. మరికొన్ని సంస్థలు ఇన్వెస్ట్‌మెంట్‌ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ మేరకు నగరంలో మౌళిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వాలు ఫోకస్‌ పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ నగరంలో కీలక మార్గాల్లో ఒకటైన గండిమైసమ్మ-మియాపూర్‌ రోడ్డు విస్తరణ పనులు - [నిలిచిన మెట్రో రైళ్లు](https://peoplesdairy.in/2024/11/04/stopped-metro-trains/) - ప్రయాణికుల ఇబ్బందులు హైదరాబాద్‌ మెట్రోలో సాంకేతిక లోపం.. పీపుల్స్‌డైరీ`హైదరాబాద్‌ : హైదరాబాద్‌ మెట్రో ట్రైన్లలో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో ట్రైన్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నాగోల్‌ -రాయదుర్గం, ఎల్బీ నగర్‌ - మియాపూర్‌ కారిడార్లలో ట్రైన్లు నిలిచిపోయాయి. దాదాపుగా 30 నిమిషాలకు పైగా మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడిరది. ఉద్యోగులు ఆఫీసుకు, విద్యార్థులు కాలేజీలకు వెళ్లే సమయం కావటంతో మెట్రో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని మెట్రో స్టేషన్లలోనూ ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. ట్రైన్లు సకాలంలో - [అన్నదాతకు శుభవార్త](https://peoplesdairy.in/2024/11/04/good-news-for-the-breadwinner/) - రైతు భరోసాకు రెడీ త్వరలో అన్నదాతల అకౌంట్లలోకి డబ్బులు విధివిధానాలు రూపొందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రూ. 2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేసింది. దాదాపు 22 లక్షల మంది రైతుల ఖాతాల్లో 18 వేల కోట్లు జమ చేయగా.. మరో 13 వేల కోట్లు త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. రైతు రుణమాఫీ అమలు కావటంతో పంట - [పోలీసులపై నక్సల్స్‌ దాడి](https://peoplesdairy.in/2024/11/03/naxals-attack-on-police/) - పోలీసులపై నక్సల్స్‌ దాడి పీపుల్స్‌డైరీ`చర్ల : ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లా జాగరగుండ వీక్లీ మార్కెట్‌లో విధులు నిర్వహిస్తున్న సైనికులపై నక్సలైట్లు అకస్మాత్తుగా దాడి చేశారు. డ్యూటీలో ఉన్న ఇద్దరు సైనికులపై నక్సలైట్లకు చెందిన మినీ యాక్షన్‌ టీమ్‌ దాడి చేసింది. ఈదాడిలో దాడిలో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. జాగర్గుండ ఆసుపత్రిలో చికిత్స తరలించి చికిత్స చేస్తున్నట్టు తెలిసింది. మార్కెట్‌లో గందరగోళం నెలకొనడంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఘటనను ఎస్పీ కిరణ్‌ చవాన్‌ ధృవీకరించారు. - [ఎనిమిది మంది మృతి..](https://peoplesdairy.in/2024/11/03/eight-people-died/) - ఘోర రోడ్డు ప్రమాదం... ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలో ఘటన ఓ స్కార్పియో అదుపు తప్పి లోతైన చెరువులో పడిరది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. వీరంతా ఒకేకుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్‌లో శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో డ్రైవర్‌ తీవ్ర గాయాలతో బయట పడ్డాడు. కానీ, డ్రైవర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. చెరువులో మరో యువకుడు గల్లంతవ్వగా తెల్లవారు జామున అతడి డెడ్‌ బాడీ స్థానికులు - [ఆ విషయాన్ని తప్పుగా చెబితే క్రిమినల్‌ చర్యలే..!](https://peoplesdairy.in/2024/11/03/if-you-say-that-wrongly-criminal-action-will-be-taken/) - ఆ విషయాన్ని తప్పుగా చెబితే క్రిమినల్‌ చర్యలే..! పీపుల్స్‌డైరీ`హైదరాబాద్‌ : కుల గణనను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కుల గణన చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నవంబర్‌ 6 నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేయనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. 150 కుటుంబాలకు ఒక ఎన్యూమరేటర్‌ను నియమించారు. అధికారులు ప్రస్తుతం ఇళ్లకు నంబర్లు వేస్తున్నారు. ఈ సర్వే కేవలం కులం మాత్రమే కాకుండా.. ఆర్థిక, విద్య, ఉపాధికి సంబంధించి - [ఏకంగా లక్షా 40వేల కోట్లు...](https://peoplesdairy.in/2024/11/03/one-lakh-40-thousand-crores/) - ఏపీకి భారీ ప్రాజెక్టు ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఆలోచన పీపుల్స్‌డైరీ`అమరావతి : ఏపీలో టీడీపీ కూటమి సర్కారు ఏర్పాటైన తర్వాత కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో సహకారం అందుతున్న నేపథ్యంలో.. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే లక్షా 40 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు ఒకటి ఏపీకి రాబోతున్నట్లు తెలిసింది. ఆర్సెలార్‌ మిట్టల్‌, జపాన్‌కు చెందిన నిప్పాన్‌ స్టీల్‌ జాయింట్‌ వెంచర్‌ అయిన Aవీ/చీూ ఇండియా ఏపీలో పెట్టుబడులు - [చంద్రబాబుకు మహిళ షాక్‌...](https://peoplesdairy.in/2024/11/03/woman-shocks-chandrababu/) - జస్ట్‌ మిస్‌... ఏపీ సీఎంకు ముద్దు పెట్టబోయిన మహిళ.. అనకాపల్లి టూర్‌లో ఊహించని సన్నివేశం పీపుల్స్‌డైరీ`అనకాపల్లి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి ఓ మహిళ ఊహించని షాక్‌ ఇచ్చింది. బాబును కలిసిన ఆనందంలో ఏకంగా ఆయనకు ముద్దు పెట్టేందుకు ప్రయత్నించింది. ఊహించని హఠత్పరిణామంతో చంద్రబాబు ఒక్కసారిగా ఆశ్చర్యపోగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో ఆమె తన ప్రయత్నాన్ని విరమించింది. తమ అభిమాన నాయకులు, నటులను కళ్లారా చూస్తే చాలని కొందరనుకుంటే.. వాళ్లను ఒక్కసారైనా తాకాలి.. హత్తుకోవాలి.. వారితో - [బాంధవ్‌గడ్‌ ఫారెస్ట్‌లో ఏం జరుగుతోంది?](https://peoplesdairy.in/2024/11/01/what-is-happening-in-bandhavgarh-forest/) - గజరాజుల వరుస మరణాలు..! మూడురోజుల్లోనే పది ఏనుగులు మృతి జంతు ప్రేమికుల్లో వ్యక్తమవుతున్న ఆందోళన గతంలో పులుల మరణాలతో వార్తల్లోకి ఈ రిజర్వ్‌ ఫారెస్ట్‌ ఏనుగుల మరణాల మిస్టరీపై దర్యాప్తునకు ప్రత్యేక బృందం ఏర్పాటు పీపుల్స్‌డైరీ`వెబ్‌డెస్క్‌ : ఓ టైగర్‌ రిజర్వ్‌లో వరుసగా ఏనుగుల మరణాలు అంతుబట్టడం లేదు. మూడు రోజుల వ్యవధిలోనే పది గజరాజులు ప్రాణాలు కోల్పోయాయి. దీంతో జంతు ప్రేమికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో ఏనుగులు అస్వస్థతకు గురై.. ప్రాణాలు కోల్పోయిన - [వరంగల్‌లో ప్రమాద ఘంటికలు!](https://peoplesdairy.in/2024/10/31/alarm-bells-in-warangal/) - వరంగల్‌లో ప్రమాద ఘంటికలు! హైదరాబాద్‌ను మించి గాలి కాలుష్యం రాష్ట్రంలోని మరో 23 జిల్లాల్లోనూ దారుణ పరిస్థితి పీపుల్స్‌డైరీ`హైదరాబాద్‌ : ఢల్లీిలో నెలకొన్న ప్రమాద వాతావరణ పరిస్థితులే త్వరలో తెలంగాణలో ఉండనున్నాయా అంటే ఔననే సమాధానమే విన్పిస్తోంది. తెలంగాణ విషయానికొస్తే ఇక్కడ కూడా పలు జిల్లాల్లో గాలి కాలుష్యం పెరుగుతోంది. ఎయిర్‌ క్వాలిటీ తగ్గుతోంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాల్లో గాలి కాలుష్యం పెరుగుతోంది. పట్టణ ప్రాంతాల్లో వాహనాలు, నిర్మాణాలు, పరిశ్రమలు పెరుగుతోన్నాయి. దీంతో ఆ - [కొత్త రైల్వే మార్గాలకు అడుగులు](https://peoplesdairy.in/2024/10/31/steps-to-new-railway-lines/) - కరీంనగర్‌-హసన్‌పర్తి డీపీఆర్‌ రెడీ డోర్నకల్‌`మిర్యాలగూడ మార్గానికి కూడా... సికింద్రాబాద్‌- వాడి మధ్య మేర ఫోర్‌ లైన్‌ రైల్వే విస్తరణ మొత్తం వ్యయం రూ.7,840.37 కోట్లు పీపుల్స్‌డైరీ`సికింద్రాబాద్‌ : తెలంగాణలోని రైలు ప్రయాణికులకు తీపి కబురు. రాష్ట్రంలో రెల్వే కనెక్టివిటీ మరింత పెరగనుంది. ప్రయాణికులకు ఉపయోగపడే మూడు ప్రతిపాదిత రైల్వే ప్రాజెక్టులు కీలకదశలో ఉన్నట్లు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే అధికారులు తెలిపారు. తెలంగాణలో రైల్వే కనెక్టివిటీ పెంచేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా కొత్త రైలు - [దీపావళిని ప్రకృతిహితంగా జరుపుకుందాం!](https://peoplesdairy.in/2024/10/31/lets-celebrate-diwali-in-a-natural-way/) - దీపావళిని ప్రకృతిహితంగా జరుపుకుందాం! పర్యావరణహిత బాణసంచాలే మేలు డఫోడిల్స్‌ (సి.బి.ఎస్‌.సి) పాఠశాల అధినేత చింతల నరేందర్‌ కాలుష్య రహిత దీపావళిపై అవగాహనా సదస్సు పీపుల్స్‌డైరీ`నర్సంపేట : వెలుగుల పండగ దీపావళిని ప్రకృతిహితంగా జరుపుకుందాం అని డఫోడిల్స్‌ (సి.బి.ఎస్‌. సి) పాఠశాల అధినేత చింతల నరేందర్‌ అన్నారు. బుధువారం నర్సంపేట పట్టణ కేంద్రంలోని డఫోడిల్స్‌ (సి.బి.ఎస్‌. సి) పాఠశాలోని అధినేత చింతల నరేందర్‌ ఆధ్వర్యంలో కాలుష్య రహిత దీపావళి అంటి క్రాకర్స్‌ పై అవగాహనా సదస్సు ఏర్పాటు చేసి - [నిబంధనలకు విరుద్దంగా నిధుల దుర్వినియోగం](https://peoplesdairy.in/2024/10/31/misappropriation-of-funds-against-norms/) - నిబంధనలకు విరుద్దంగా నిధుల దుర్వినియోగం కోరుట్ల మున్సిపల్‌లో భారీ కుంభకోణం బట్టబయలు! సమావేశాన్ని బాయ్‌కాట్‌ చేసిన కౌన్సిలర్లు కోరుట్ల (జగిత్యాల జిల్లా) : రెండవ గ్రేడ్‌ మున్సిపల్‌గా ఉన్న కోరుట్ల మున్సిపల్‌ కార్యాలయంలో గత పదేళ్లలో పట్టణ అభివృద్ధిని పక్కకు నెట్టేసి స్వార్థ ప్రయోజనాల కోసం ఎలాంటి కోరం కూడా సహకరించలేని సమావేశాలు ఎప్పుడూ కూడా జరగలేదని కౌన్సిలర్లు ఆరోపించారు. అధికారపక్షం ప్రతిపక్షం ఒకటై తీసుకున్న నిర్ణయాలు మున్సిపల్‌ నిబంధనలకు పూర్తి విరుద్ధంగా పట్టణ అభివృద్ధి కుంటు - [పొగరు తగ్గట్లే...](https://peoplesdairy.in/2024/10/30/as-the-pride-subsides/) - పొగరు తగ్గట్లే.. ‘పీపుల్స్‌డైరీ’పై శివాలెత్తిన క్యాంప్‌ క్లర్‌!? నాపై ఎంక్వైరీ చేసి వార్తలు రాసే దమ్ముందా అంటూ గుర్రు ఎవరేం చేస్తారో చూస్తానంటూ బిల్డప్‌ బయటకొస్తున్న మరిన్ని వివాదాలు... ఓ ఉద్యోగికి వత్తాసు పలికినందుకు కాళ్ళు పట్టించుకున్న సీసీ డ్రైవర్‌ అంతు చూస్తానంటూ బెదిరింపులు అధికారులతో మాట్లాడి విధులు చేయకుండా పక్కన పెట్టిన వైనం ‘పీపుల్స్‌డైరీ’ వరుస కథనాలతో బెంబేలెత్తుతున్న క్యాంప్‌ క్లర్క్‌ పీపుల్స్‌ డైరీ ప్రతినిధి, వరంగల్‌ గ్రేటర్‌ వరంగల్‌ బల్దియాలో ఓ ప్రజాప్రతినిధి వద్ద - [దీపావళి వేళ అయోధ్యలో ప్రపంచ రికార్డుకు చర్యలు](https://peoplesdairy.in/2024/10/30/actions-for-world-record-in-ayodhya-on-diwali/) - దీపావళి వేళ అయోధ్యలో ప్రపంచ రికార్డుకు చర్యలు ప్రాణప్రతిష్ఠ తర్వాత తొలిసారి జరుగుతున్న వెలుగుల పండుగ 28 లక్షల దీపాలతో గత రికార్డు బద్దలు కొట్టేందుకు ఏర్పాట్లు పీపుల్స్‌డైరీ`అయోధ్య : దీపావళి పండగ సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌ అయోధ్యలో దీపోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో దీపోత్సవానికి అయోధ్య నగరం అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. దీపావళి పండగ రోజున లక్షలాది దీపాలను వెలిగించి.. ప్రపంచ రికార్డును సృష్టించేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్న బీజేపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ప్రతీ సంవత్సరం - [‘కంగువ’ ఎడిటర్‌ నిషాద్‌ యూసఫ్‌ అనుమానాస్పద మృతి](https://peoplesdairy.in/2024/10/30/kanguva-editor-nishad-yusufs-suspicious-death/) - ‘కంగువ’ ఎడిటర్‌ నిషాద్‌ యూసఫ్‌ అనుమానాస్పద మృతి పీపుల్స్‌డైరీ`సినీ డెస్క్‌ : తమిళ స్టార్‌ హీరో సూర్య నటించిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘కంగువ’ నవంబర్‌ 14న ఈ సినిమా రిలీజ్‌ అవుతున్న వేళ మూవీ టీమ్‌ మొత్తం ప్రమోషన్స్‌లో మునిగిపోయింది. ఇలాంటి సమయంలో కంగువ టీమ్‌కి అనుకోని షాక్‌ తగిలింది. ఈ సినిమాకి ఎడిటర్‌గా పని చేసిన నిషాద్‌ యూసఫ్‌ (43) తాజాగా కన్నుమూశారు. అనుమానాస్పద రీతిలో తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించారు నిషాద్‌. ఈ - [సెకండ్‌ ఫేజ్‌ మెట్రో... నెక్ట్స్‌ లెవల్‌](https://peoplesdairy.in/2024/10/30/second-phase-metro-next-level/) - సెకండ్‌ ఫేజ్‌ మెట్రో... నెక్ట్స్‌ లెవల్‌ ఫోర్త్‌ జనరేషన్‌ కోచ్‌లు ఉపయోగించే ఆలోచన ఇప్పటికంటే మరింత అధునాతనంగా సేవలు పార్కింగ్‌ సమస్యలకు చెక్‌ పీపుల్స్‌డైరీ`హైదరాబాద్‌ : మెట్రో రైల్‌ అభివృద్ధికి, మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ రెండో దశ నిర్మాణానికి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో మెట్రో రెండవ దశ పనులకు కేంద్రం ఓకే చెప్తే త్వరలోనే మొదలు కానున్నాయి. అయితే ఈ సారి మెట్రో రెండో దశ మరింత అధునాతన హంగులతో ఉండబోతుంది - ["సుడా".. మరింత బడా...](https://peoplesdairy.in/2024/10/30/suda-more-big/) - సుడా.. మరింత బడా... విస్తరించిన కరీంనగర్‌ శాతవాహన అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ 147 గ్రామాల విలీనం పీపుల్స్‌డైరీ`కరీంనగర్‌ : ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని గ్రామాలు మినహా కరీంనగర్‌ జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాలు త్వరలో మరిన్ని సుడా పరిధిలోకి రానున్నాయి. కరీంనగర్‌లోని శాతవాహన అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలో పలు గ్రామాలను విలీనం చేస్తూ జీవో నంబర్‌ 188 జారీ చేసింది. రామగుండం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటు - [నిజామాబాద్‌ నగరానికి మహర్ధశ](https://peoplesdairy.in/2024/10/30/mahardsha-for-nizamabad-city/) - నిజామాబాద్‌ నగరానికి మహర్ధశ నగరం గుండా 4 లేన్‌ హైవే ఇక ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌ పీపుల్స్‌డైరీ`నిజామాబాద్‌ : నిజామాబాద్‌ రూపు రేఖలు మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. జిల్లా కేంద్రంలో రోడ్లు అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్న రేవంత్‌ సర్కార్‌.. నాలుగు వరసల రోడ్డు నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. పట్టణంలోని వినాయక్‌నగర్‌ హనుమాన్‌ కూడలి నుంచి బస్వాగార్డెన్‌ మీదుగా దేవి థియేటర్‌ వైపునకు వెళ్లే బ్రిడ్జి వరకు కొత్త రహదారి నిర్మించనున్నారు. నాలుగు వరసలుగా - [నిజామాబాద్‌ జిల్లాలో అవినీతి భాగోతం](https://peoplesdairy.in/2024/10/29/corruption-is-rampant-in-nizamabad-district/) - నిజామాబాద్‌ జిల్లాలో అవినీతి భాగోతం అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల సమయంలో స్వాహాపర్వం లక్షలాది రూపాయలు పక్కదారి ఆ తర్వాత బదిలీ పేరిట జంప్‌ ఓ అధికారిపై ఆరోపణలు ఖజానా అధికారి చేతి వాటం పూర్తి వివరాలు రేపటి పీపుల్స్‌డైరీ సంచికలో... - [పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం](https://peoplesdairy.in/2024/10/28/the-sacrifices-of-police-martyrs-are-memorable/) - పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం పోలీస్ అమరవీరుల సంస్మరణలో రక్తదాన శిబిరం శిబిరాన్ని ప్రారంభించిన నర్సంపేట ఈస్ట్ జోన్ డిసిపి రవీందర్ నల్లబెల్లి : విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని పోలీస్అధికారులు కొనియాడారు.పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని పలు చోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సోమవారం నర్సంపేట పట్టణంలోని సిటిజన్స్ క్లబ్ లో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో మెగా బ్లడ్ డొనేషన్ - [‘అశోక’చక్రం తిప్పుతున్న క్లర్క్‌](https://peoplesdairy.in/2024/10/28/clerk-turning-the-ashoka-wheel/) - ‘అశోక’చక్రం తిప్పుతున్న క్లర్క్‌ బల్దియా సిబ్బందిపై పెత్తనం ఓ ప్రజా ప్రతినిధి సీసీ అతి... ప్రజా ప్రతినిధికి తెలియకుండానే పనులు కానిచ్చేస్తున్న క్యాంప్‌ క్లర్క్‌ దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుపడ్డట్టు అయన ప్రవర్తన బల్దియాలో తాత్కాలిక ఉద్యోగుల బదిలీల్లో కీలక పాత్ర పోషిస్తున్న అతడు అధికారులకు ఫోన్‌లోనే ఆర్డర్లు వేస్తూ పనులు చక్కబెడుతున్న వైనం కార్యాలయంలో సిబ్బందిని పీల్చి పిప్పి చేస్తున్నాడని గగ్గోలు గతంలో ఈయన ప్రవర్తనకు ఓ డ్రైవరు ఆత్మహత్య? విధులకు ఆటంకాలు కలిగిస్తూ ఇబ్బందులకు - [10 మంది పోలీసుల తొలగింపు](https://peoplesdairy.in/2024/10/28/dismissal-of-10-policemen/) - 10 మంది పోలీసుల తొలగింపు తెలంగాణ పోలీస్‌ శాఖ మరో సంచలన నిర్ణయం కొనసాగుతున్న ఆదోళనలు పీపుల్స్‌డైరీ`హైదరాబాద్‌ : తమ డిమాండ్లు నెరవేర్చాలని ఆందోళనలు చేస్తోన్న తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ సిబ్బందిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. శనివారం 39 మందిని కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేసిన పోలీసు శాఖ.. తాజాగా 10 మందిని డిస్మిస్‌ చేసింది. వారిని శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తూ.. ఏడీజీ సంజయ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకే రాష్ట్రం- ఒకే పోలీస్‌ విధానం - [ఇదో తరహా మోసం..](https://peoplesdairy.in/2024/10/28/this-kind-of-fraud/) - ఇదో తరహా మోసం.. బ్యాంక్‌ అకౌంటర్‌ వివరాలు ఎవరికీ ఇవ్వొద్దు వివరాలిచ్చిన వారు కేసుల పాలయ్యే ఛాన్స్‌ పీపుల్స్‌డైరీ`హైదరాబాద్‌ : ఇటీవల కాలంలో సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రకరకాల పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. రోజుకో తరహా కొత్త మార్గంలో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. కొందర్ని డ్రగ్స్‌ పార్శిల్స్‌ పేరిట బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. తాము చెప్పిన అకౌంట్లలో డబ్బులు వేయాలంటూ బెదిరిస్తున్నారు. ఇలా అక్రమంగా వచ్చే డబ్బులు జమ చేసేందుకు కేటుగాళ్లు కమీషన్లు ఇచ్చి బ్యాంకు - [హైదరాబాద్‌ సీపీ కీలక నిర్ణయం](https://peoplesdairy.in/2024/10/28/hyderabad-cp-is-a-key-decision/) - హైదరాబాద్‌ సీపీ కీలక నిర్ణయం నగరంలో 144 సెక్షన్‌ నెల రోజుల పాటు అమలు పీపుల్స్‌డైరీ`హైదరాబాద్‌ : శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌ పరిధిలో నెల రోజుల పాటు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. నగరంలో ఎటువంటి సమావేశాలు, ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు, ఆందోళనకు అనుమతి లేదని చెప్పారు. పోలీసుల - [రెచ్చిపోయిన ఉగ్రవాదులు](https://peoplesdairy.in/2024/10/28/exasperated-terrorists/) - రెచ్చిపోయిన ఉగ్రవాదులు భారత సైనిక వాహనంపై దాడి సమర్ధవంతంగా తిప్పికొట్టిన సైన్యం ముష్కరుల కోసం ముమ్మరంగా గాలింపు పీపుల్స్‌డైరీ`న్యూఢల్లీి : జమ్మూ కశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. సైనిక వాహనమే లక్ష్యంగా కాల్పులు జరిపారు. అఖ్నూర్‌ సమీపంలో సైనిక వాహనంపై పలు రౌండ్ల పాటు కాల్పులు జరపడంతో సైన్యం అప్రమత్తమయ్యింది. ఘటన గురించి సమాచారం అందుకున్న భద్రతా బలగాలు అక్కడకు చేరుకుని తనిఖీలు చేపట్టాయి. సైన్యం రాకతో ఉగ్రవాదులు అక్కడ నుంచి పరారైనట్టు తెలుస్తోంది. చుట్టుపక్కల - [గణపురంలో కారు బీభత్సం…](https://peoplesdairy.in/2024/10/28/car-accident/) - మండల కేంద్రంలో కారు బీభత్సం… -- దంపతులకు తీవ్ర గాయాలు -- క్షతగాత్రులను భూపాలపల్లి జిల్లా ఆస్పత్రికి తరలింపు పీపుల్స్ డైరీ, క్రైమ్: గణపురం మండల కేంద్రంలో కారు బీభత్సం సృష్టించింది. ఆదివారం రాత్రి యూనియన్ బ్యాంకు సమీపంలో అతివేగంగా బైకును వెనుక నుండి కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మండల కేంద్రానికి చెందిన చిలుమోజు భరత్, లాస్యా దంపతులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటనలో కారు బైక్ ను ఢీ కొని కిలో మీటర్ - [మహిళలకు రూ.25 వేల కోట్ల రుణాలు](https://peoplesdairy.in/2024/10/27/25-thousand-crore-loans-for-women/) - మహిళలకు రూ.25 వేల కోట్ల రుణాలు డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్‌.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన పీపుల్స్‌డైరీ-బ్యూరో : మహిళాభివృద్ధిలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలువనుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం సమీకృత కలెక్టర్‌ కార్యాలయంలో.. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌, బస్సు షెల్టర్‌, కలెక్టరేట్‌ సిబ్బంది కోసం డైనింగ్‌ హాల్‌, లేడీస్‌ లాంజ్‌, స్త్రీ క్యాంటీన్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి విక్రమార్క.. కీలక వ్యాఖ్యలు - [భర్తను హత్యచేసిన భార్య](https://peoplesdairy.in/2024/10/27/a-wife-who-killed-her-husband/) - భర్తను హత్యచేసిన భార్య ప్రియుడితో కలిసి దారుణం ఆస్తిని కాజేసేందుకే ప్లాన్‌ పీపుల్స్‌డైరీ-హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నగరానికి చెందిన ఓ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. ఆస్తిపై కన్నేసిన భార్య ప్రియుడితో కలిసి దారుణంగా చంపేసింది. అనంతరం సినీఫక్కీలో డెడ్‌బాడీని మాయం చేసేందుకు ప్రయత్నించింది. కర్ణాటకకు తీసుకెళ్లి పెట్రోల్‌ పోసి తగులబెట్టింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌ నగరానికి చెందిన రమేష్‌, నిహారిక దంపతులు. గత కొన్నేళ్లుగా నగరంలోనే నివాసం ఉంటున్న రమేష్‌.. ఇక్కడే వ్యాపారం చేస్తున్నాడు. అయితే - [సిసి కెమెరాల ఏర్పాటుకు రూ 60 వేల విరాళం](https://peoplesdairy.in/2024/10/27/rs-60000-donation-for-setting-up-cc-cameras/) - సిసి కెమెరాల ఏర్పాటుకు రూ 60 వేల విరాళం గణపురం, అక్టోబర్ 27 ( పీపుల్స్ డైరీ ) : గ్రామాల్లో నేరాలను నియంత్రించడానికి ప్రధాన కూడలిలలో సీసీ కెమెరాలు ఏర్పాటులో భాగంగా మండల కేంద్రంలోని ఐరన్ హార్డ్ వేర్, ఫర్టిలైజర్ షాప్ అసోసియేషన్, దుకాణల యాజమాన్యాలు ఆధ్వర్యంలో రూ 60 వేల ఆర్థిక సహాయాన్ని స్థానిక ఎస్ఐ రేఖ అశోక్ కు అందజేశారు. అనంతరం ఎస్సై రేఖ అశోక్ ని శాలువాతో ఘనంగా సన్మానించారు. సీసీ - [సామాజిక సర్వేలో ప్రతి ఇల్లు సర్వే చేయాలి](https://peoplesdairy.in/2024/10/27/in-social-survey-every-household-should-be-surveyed/) - సామాజిక సర్వేలో ప్రతి ఇల్లు సర్వే చేయాలి -- జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి, అక్టోబర్ 27 ( పీపుల్స్ డైరీ ) : త్వరలో చేపట్టనున్న సామాజిక ఆర్ధిక సర్వేలో ప్రతి ఇల్లు సర్వే చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఆదివారం సామాజిక ఆర్ధిక సర్వే ప్రక్రియపై రెవెన్యూ, పంచాయతి రాజ్, సంక్షేమ, ప్రణాళిక, డిఆర్డీఓ, మున్సిపల్ శాఖల అధికారులతో టెలి కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... - [ఏఈఓల సమస్యలు పరిష్కరించాలి](https://peoplesdairy.in/2024/10/27/the-problems-of-aeos-should-be-solved/) - ఏఈఓల సమస్యలు పరిష్కరించాలి ప్రభుత్వం ఎఈఓలను తొలగించే కుట్ర చేస్తుంది...! డీఎస్సీ (డిజిటల్ క్రాప్ సర్వే) పేరుతో ఎఈఓలు ఇబ్బందులకు గురవుతున్నారు మాజీ పిఎసిఎస్ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి గణపురం: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎఈఓల సమస్యలను పరిష్కరించాలని , డిఎస్సీ (డిజిటల్ క్రాప్ సర్వే) పేరుతో ఎఈఓ లు అనేక ఇబ్బందులు పడుతున్నారని జయశంకర్ భూపాలపల్లి గండ్ర యువసేన జిల్లా అధ్యక్షులు, మాజీ పిఎసిఎస్ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం వారు విలేకరుల సమావేశంలో - [తల్లి కొడుకుల అనుమానస్పద మృతి..](https://peoplesdairy.in/2024/10/19/suspicious-death-of-mother-and-son/) - తల్లి కొడుకుల అనుమానస్పద మృతి.. ఖానాపురం (పీపుల్స్ డైరీ) : ఖానాపురం మండలం బుధరావుపేట్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. తల్లి కొడుకులు అనుమానస్పదంగా మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామానికి చెందిన గిరగాని విజయ- శ్రీను దంపతులు వ్యవసాయ కార్మికులు. వీరి కొడుకు విక్రమ్ నర్సంపేట లోని ఓ పెట్రోల్ బంకులో జాబ్ చేస్తున్నాడు. కాగా శనివారం సాయంత్రం తల్లి కొడుకులు అకస్మాత్తుగా విగతజీవులయ్యారు.దీనికి గల కారణం పిడుగుపాటు - [లక్ష్మారెడ్డిపల్లి లో నాగుపాము హల్చల్](https://peoplesdairy.in/2024/10/19/cobra-halchal-in-lakshmareddypalli/) - లక్ష్మారెడ్డిపల్లి లో నాగుపాము హల్చల్ పీపుల్స్ డైరీ, గణపురం: మండలంలోని లక్ష్మారెడ్డి పల్లి గ్రామంలో మాదారపు కృష్ణమూర్తి గౌడ్ ఇంటి ఆవరణలో నాగ పాము కాసేపు హల్చల్ చేసింది. ఇంటి ఆవరణలో నిమ్మ చెట్టుపై నాగుపాము బుస కొడుతూ కనిపించడంతో గమనించిన ఇంటి యజమాని పాములు పట్టే రహీం ను పిలిపించడంతో పామును చాకచక్యంగా పట్టుకొని దాన్ని భూపాలపల్లి శివారు అడవిలో వదిలిపెడతామని రహీం తెలిపాడు. - [ఇక వాటికి తాళాలే..!!](https://peoplesdairy.in/2024/10/15/they-have-locks/) - ఇక వాటికి తాళాలే..!! ‘పీపుల్స్‌ డైరీ’ బ్రేకింగ్‌ విసిగి వేసారిన గురుకుల ప్రైవేటు అద్దె భవనాల యజమానులు అద్దె చెల్లించండి మొర్రో అంటున్న పట్టించుకోని ప్రభుత్వం తాళాలు వేయటానికి సిద్ధంగా ఉన్న యజమానులు రాష్ట్రం మొత్తం ఏకమైన భవనాల ఓనర్లు రూ.500 కోట్ల బకాయి పడ్డట్టు సమాచారం పీపుల్స్‌డైరీ ప్రతినిధి, వరంగల్‌ : నెలల తరబడి ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడంతో విసిగి వేసారి పోయారు గురుకుల పాఠశాలల ప్రైవేటు అద్దె భవనాల యజమానులు. ఒకటి కాదు రెండు - [కేంద్ర మంత్రిని కలిసిన బీజేపీ నాయకులు.](https://peoplesdairy.in/2024/10/08/bjp-leaders-met-the-union-minister/) - కేంద్ర మంత్రిని కలిసిన బీజేపీ నల్లబెల్లి మండల నాయకులు. పీపుల్స్ డైరీ - నల్లబెల్లి : కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ ని నల్లబెల్లి బీజేపీ మండల అధ్యక్షులు బొద్దిరెడ్డి ప్రతాప్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి తడుక వినయ్ గౌడ్,యువమోర్చ మండల అధ్యక్షులు గుగులోతు తిరుపతి, మండల నాయకులు గుర్రపు నరేష్ కరీంనగర్ లో మర్యాదపూర్వకంగా కలిసి కేంద్ర ప్రభుత్వ పథకాలు పేద,మధ్యతరగతి ప్రజలకు అందకుండా కొంతమంది అధికారులు అడ్డుపడుతున్నారని వారిపై చర్యలు తీసుకునే - [రైల్వే నియామకాల నిబంధనలపై యూటర్న్](https://peoplesdairy.in/2024/10/07/uturn-on-rules-of-railway-appointments/) - రైల్వే నియామకాల నిబంధనలపై యూటర్న్ 2019 ఎన్నికలకు ముందు కేంద్రం తీసుకున్న పలు నిర్ణయాలు ఆ తర్వాత ఐదేళ్లలో తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో ఇప్పుడు మరోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కార్ ఒక్కొక్కటిగా వాటిపై సమీక్ష చేస్తోంది. ఇందులో భాగంగా 2019 సమయంలో అమల్లోకి తెచ్చిన రైల్వే అధికారుల నియామకాల నిబంధనలపై యూటర్న్ తీసుకుంది. వీటి స్ధానంలో తిరిగి పాత విధానాన్నే అమలు చేయాలని రైల్వే బోర్డు తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇండియన్ రైల్వే మేనేజ్ - [108 రకాల నైవేద్యాలతో దుర్గామాతకు ప్రత్యేక పూజలు](https://peoplesdairy.in/2024/10/06/special-pujas-to-goddess-durga-with-108-types-of-offerings/) - 108 రకాల నైవేద్యాలతో దుర్గామాతకు ప్రత్యేక పూజలు గణపురం, అక్టోబర్ 06 : దుర్గామాత దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మండల కేంద్రంతో పాటు మండలంలోని చెల్పూర్ గ్రామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాలలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 108 రకాల నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిష్టించిన దుర్గామాత దేవి ఆదివారం అన్నపూర్ణ దేవి అలంకరణలో భక్తులకు దర్శన మిచ్చారు.ఈ సందర్భంగా అమ్మవారికి ఇష్టమైన తీర్థ ప్రసాదాలతో భక్తులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య - [డ్రైవింగ్‌లో డ్రైవర్‌కు గుండెనొప్పి... చికిత్స పొందుతూ మృతి](https://peoplesdairy.in/2024/10/06/driver-gets-heart-attack-while-driving/) - డ్రైవింగ్‌లో డ్రైవర్‌కు గుండెనొప్పి.. చికిత్స పొందుతూ మృతి ముందుగానే అప్రమత్తం కావడంతో తప్పిన ముప్పు పీపుల్స్‌డైరీ-సైదాపూర్‌ : డ్యూటీలో ఉండగానే ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో కండక్టర్‌కు చెప్పి అప్రమత్తం చేసి బస్సును నిలిపివేయడంతో ప్రమాదం తప్పగా డ్రైవర్‌ మాత్రం చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి... సైదాపూర్‌ మండలంలోని దుద్దెనపల్లి గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ ఠాగూర్‌ రమేశ్‌ సింగ్‌(46) ఆదివారం హుజురాబాద్‌ నుండి హైదరాబాద్‌ వెళ్తుండగా మార్గమధ్యలో గజ్వేల్‌ ప్రాంతంలో సదరు డ్రైవరు చాతిలో - [పిడుగుల బీభత్సం.. నాలుగు రోజుల వ్యవధిలో ఐదుగురు బలి..!](https://peoplesdairy.in/2024/10/06/thunderstorm/) - పిడుగుల బీభత్సం.. నాలుగు రోజుల వ్యవధిలో ఐదుగురు బలి..! ఉమ్మడి వరంగల్ జిల్లాలో పిడుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. పొట్టకూటి కోసం వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, రైతు కూలీలు పిడుగుపాటుకు పిట్టల్లా రాలిపోతున్నారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలో ఐదుగురు వేరువేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయాయి. తాజా ఘటనలో ఓ విద్యార్థినితో సహా యువరైతు మృతి చెందారు. గత వారం రోజుల నుండి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పిడుగుల బీభత్సం - [గ్లోబల్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా భారతదేశం](https://peoplesdairy.in/2024/10/06/indias-mobile-phone-industry-has-undergone/) - భారతదేశ మొబైల్ ఫోన్ పరిశ్రమ గత దశాబ్దంలో నికర దిగుమతిదారు నుండి గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్‌హౌస్‌గా పరివర్తన చెందింది. ఈ ముఖ్యమైన మార్పు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచ ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌లో భారత్‌ను కీలక ప్లేయర్‌గా నిలబెట్టింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో, భారతదేశంలో మొబైల్ ఫోన్ ఉత్పత్తి విలువ కేవలం ₹18,900 కోట్లుగా ఉంది. 2023-24కి వేగంగా ముందుకు సాగుతుంది మరియు ఈ సంఖ్య ఆకట్టుకునే ₹4.10 లక్షల కోట్లకు పెరుగుతుందని - [25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్..!](https://peoplesdairy.in/2024/10/06/intigreated-schools-in-25-ekras/) - 25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్..! హైదరాబాద్ : యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రపంచంతో పోటీ పడే విధంగా రూపొందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఆదివారం ప్రజా భవన్ లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పై ఆయన సమావేశం నిర్వహించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తామని భట్టి తెలిపారు. ఒక్కో స్కూల్ 20 నుంచి 25 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో - [నెక్లెస్ రోడ్ లో "రన్ ఫర్ క్వాలిటీ" రన్నింగ్ పోటీ](https://peoplesdairy.in/2024/10/06/run-for-quality-running-competitions-have-been-started-in-necklace-road/) - నెక్లెస్ రోడ్ లో "రన్ ఫర్ క్వాలిటీ" రన్నింగ్ పోటీలను ప్రారంభించడం జరిగింది. ప్రపంచానికి కరువు వస్తే, ఆకలైతే అన్నం పెట్టగలిగే స్థాయికి భారతదేశం ఎగిరింది కానీ భారత్ కి ఏమైనా అవస్థ వస్తే సాయం చేసే స్థాయి ఏ దేశం కి లేదని మేదావులు ఆర్టికల్ లో రాశారు. కరోనా వచ్చినప్పుడు చాలామంది చాలా రకాలుగా ఊహాగానాలు చేశారు.. చైనాలో వచ్చినప్పుడు వెయ్యి పడకల ఆసుపత్రిని ఆగమేఘాల మీద నిర్మించుకున్నారు, చైనా కాబట్టి తట్టుకున్నది కానీ - [మూసీ పరీవాహక ప్రాంత నిరుపేదలెవరూ నిరాశ్రయులు కాబోరని,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు](https://peoplesdairy.in/2024/10/06/1007/) - మూసీ పరీవాహక ప్రాంత నిరుపేదలెవరూ నిరాశ్రయులు కాబోరని, వారందరికీ ప్రత్యామ్నాయం కల్పించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. రివర్ బెడ్, బఫర్ జోన్ లో ఉన్న వారందరికీ మంచి ప్రణాళికలు అమలు చేస్తామన్నారు. ఈ విషయంలో కొందరు రెచ్చగొటే ప్రయత్నం చేస్తున్నారని, వారి మాటలు నమ్మొద్దని అన్నారు. స్వర్గీయ గడ్డం వెంకటస్వామి (కాకా) గారి 95 వ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు - [కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన జరగనున్న వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం](https://peoplesdairy.in/2024/10/06/union-home-minister-and-minister-of-cooperation-shri-amit-shah-will-chair-a-review-meeting-with-chief-ministers-of-left-wing-extremism-affected-states-on-monday-07th-october-2024-in-new-delhi/) - Union Home Minister and Minister of Cooperation Shri Amit Shah will chair Delhi - [హై-పెర్ఫార్మెన్స్) కలిగిన కంప్యూటింగ్ సిస్టమ్ ను జాతికి అంకితం చేసిన ప్రధాన మంత్రి](https://peoplesdairy.in/2024/09/28/హై-పెర్ఫార్మెన్స్-కలిగి/) - గౌరవ ఎలక్ట్రానిక్స్ , ఐటి శాఖల మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్, దేశంలోని వివిధ పరిశోధనా సంస్థల గౌరవ డైరెక్టర్లు, ప్రముఖ సీనియర్ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, పరిశోధకులు, విద్యార్థులు, ఇతర ప్రముఖులు మహిళలు , పెద్దమనుషులు! శాస్త్రసాంకేతిక రంగంలో భారత్ సాధించిన ఒక ముఖ్యమైన విజయాన్ని ఈ రోజు సూచిస్తుంది. 21 వ శతాబ్దంలో భారత్ శాస్త్ర, సాంకేతిక, పరిశోధనలకు ప్రాధాన్యమిస్తూ ఎలా పురోగమిస్తోందో చెప్పడానికి ఇది నిదర్శనం. ఈ రోజు భారత్ అమితమైన అవకాశాల ప్రపంచంలో - [క్యాటరింగ్ బిజినెస్​లో ట్రాన్స్​జెండర్ టీమ్ సెక్సెస్​ స్టోరీ](https://peoplesdairy.in/2024/09/28/cooking-biryani-as-amma-transgender-team/) - Transgender Catering Business In Tamilnadu : సమాజంలో ట్రాన్స్ జెండర్లపై ఉండే చిన్నచూపు అంతా ఇంతా కాదు! అయితే వారు కూడా తామేం తక్కువ కాదని నిరూపించుకున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే తమిళనాడుకు చెందిన ఓ ట్రాన్స్ జెండర్, క్యాటరింగ్ బిజినెస్​లో దూసుకెళ్తోంది. అంతేకాకుండా తనలాంటి వాళ్లని చేరదీసి, వంటల్లో మెలకువలు నేర్పుతూ ఆత్మస్థైర్యంతో ముందుకుసాగేలా చేస్తోంది. ఇలా ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న తమిళనాడుకు చెందిన ట్రాన్స్​జెండర్​పై ప్రత్యేక కథనం. Transgender Catering - [పిల్లలకు ఎక్కువగా యాంటీ బయాటిక్స్‌ ఇస్తున్నారా?- అయితే ఈ ముప్పు తప్పదు!](https://peoplesdairy.in/2024/09/28/పిల్లలకు-ఎక్కువగా-యాంటీ/) - Asthma Risk Factors In Children : చిన్న పిల్లలకు ఆరోగ్య సమస్యలు వస్తే తల్లిదండ్రులు అల్లాడిపోతారు. వారి ఆరోగ్యం కుదుట పడటాననికి డాక్టర్లు సూచించే యాంటీ బయాటిక్స్‌ మందులు వాడుతుంటారు. అయితే, అలా తరచూ యాంటీ బయాటిక్స్‌ వాడటం వల్ల పిల్లల్లో ఆస్తమా సమస్యలు వచ్చే ఆవకాశాలు ఉన్నయాని తాజా పరిశోధనల్లో తెలింది. ఆ పరిశోధన వివరాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. యాంటీ బయాటిక్స్‌ ఎఫెక్ట్స్ : ఐదేళ్లలోపు పిల్లల్లో వచ్చే ఇన్‌ఫెక్షన్లకు 90% కారణం వైరస్‌లే - [అధ్యక్ష ఎన్నికల్లో కమల దూకుడు!- వాచీల వ్యాపారంలోకి ట్రంప్](https://peoplesdairy.in/2024/09/28/kamalas-aggression-in-the-presidential-election-trump-into-the-watch-business/) - Kamala Harris Leads Trump In Various Polls : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. అరిజోనా, మిషిగన్, పెన్సిల్వేనియా వంటి ప్రధాన రాష్ట్రాల్లో ట్రంప్ కన్నా ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. మరోవైపు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్ట్ ట్రంప్ వజ్రాలు పొదిగిన గడియారాల వ్యాపారంలోకి అడుగుపెట్టారు. amala Harris Leads Trump In Various Polls : అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరులో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమల హారిస్ - [నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవం](https://peoplesdairy.in/2024/09/28/nalsar-law-university-21st-convocation/) - నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవం సందర్భంగా రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రసంగం తెలుగు పాఠం నాడు పోస్టు చేయడమైనది: 28 SEP 2024 1:29PM by PIB Hyderabad ఈ వేడుకలో డిగ్రీ స్వీకరించిన విద్యార్థులందరికీ హృదయపూర్వక అభినందనలు. అసాధారణ ప్రతిభతో పతక విజేతలైన విద్యార్థుల ఆనందంలో నాకూ భాగముంది. విద్యార్థులు తమ జీవితంలో.. భవిష్యత్తు దిశగా కీలక మైలురాయిని చేరడంలో తోడ్పడిన అధ్యాపకులు-విశ్వవిద్యాలయ సిబ్బంది మొత్తానికీ నా అభినందనలు. విద్యార్థులను సర్వదా - [ప్రకృతి సంరక్షణకై చేతులు కలిపిన ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలు](https://peoplesdairy.in/2024/09/28/states-of-andhra-pradesh-and-karnataka-join-hands-for-nature-conservation/) - ప్రకృతి సంరక్షణకై చేతులు కలిపిన ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలు • జనావాసాలపై, పంట పొలాలపై ఏనుగుల దాడులకు పరిష్కారం కోసం రాష్ట్రానికి 4 కుంకి ఏనుగులు ఇవ్వడానికి కర్ణాటక ప్రభుత్వం అంగీకారం • అటవీ సంపద పరిరక్షణకై, వన్యప్రాణి సంరక్షణకై ఇరు రాష్ట్రాల పరస్పర సహకారం MoU పై సంతకాలు చేసిన ఇరు రాష్ట్రాల ప్రతినిధులు నిన్న విజయవాడలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan, కర్ణాటక రాష్ట్ర గౌ|| అటవీ, పర్యావరణ - [హైదరాబాద్ పర్యటనకు వచ్చిన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం](https://peoplesdairy.in/2024/09/28/draupadi-murmu-the-president-of-india-who-visited-darabad-was-warmly-welcomed-at-the-begumpet-airport/) - హైదరాబాద్ పర్యటనకు వచ్చిన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ , ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్, శ్రీమతి సీతక్కతో పాటు, నగర మేయర్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మీ, ప్రభుత్వ సలహాదారు శ్రీ హర్కర వేణుగోపాల్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, త్రివిధ దళాలకు చెందిన ప్రతినిధులు రాష్ట్రపతి గారికి స్వాగతం - [ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా భారత్](https://peoplesdairy.in/2024/09/28/india-is-a-world-tourist-destination/) - భారత్‌లో అన్ని సీజన్‌లకు తగిన పర్యాటక ప్రదేశాలు మన పర్యాటకానికి అత్యంత గొప్ప రాయబారి పీఎం మోదీ శాంతి, శ్రేయస్సులకు పర్యాటకం మార్గదర్శి వంటిది భారత పండుగలు ప్రపంచవ్యాప్త పర్యాటకులను ఆకర్షిస్తాయి భారత డిజిటలైజేషన్ నమూనా లాగే పర్యాటకాన్నీ తీర్చిదిద్దాలి ప్రపంచ పర్యాటక దినోత్సవ సందర్భంగా న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో ప్రసంగించిన ఉప రాష్ట్రపతి భారత్ ప్రస్తుతం పర్యాటకంలో ప్రపంచ గమ్యస్థానంగా మారిందని భారత ఉప రాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్ కర్ అన్నారు. “ఆధ్యాత్మికతకు, ఔన్నత్యానికి, - [Vavada Casino](https://peoplesdairy.in/2023/08/14/vavada-casino/) - Вавада казино азартные игры выигрыши лучшие payouts Вавада официальный сайт казино азартные игры и выигрыши Если ты ищешь, где получить азартные эмоции и хорошие выплаты, обрати внимание на уникальные предложения, которые гарантируют возвращение до 98% от ставок. Изучай разнообразие предложений с высокими коэффициентами, выбирая ту стратегию, которая подходит именно тебе. Привлекательные бонусы ждут, чтобы ты ## Pages - [Home](https://peoplesdairy.in/) - Verify whether your own preferred exchange serves Oughout.S. residents. – Solana blockchain + Read Sathvik Vishwanath’s conjecture reasoning – Array %7921765916718891% - [Terms and Conditions](https://peoplesdairy.in/terms-and-conditions/) - - Terms and Conditions for Peoples Dairy (www.peoplesdairy.in) Effective Date: October 10, 2025 Welcome to www.peoplesdairy.in, the official website of the Peoples Dairy Telugu National Daily Newspaper. These Terms and Conditions ("Terms") govern your use of the Website. By accessing or using the Website, you agree to be bound by these Terms. If you disagree - [Privacy Policy](https://peoplesdairy.in/privacy-policy/) - Effective Date: October 10, 2025 Peoples Dairy ("we," "us," or "our") operates the website www.peoplesdairy.in. We are committed to protecting the privacy of our visitors. This Privacy Policy explains what information we collect and how we use and protect it. By using our Website, you agree to the collection and use of information in accordance - [Disclaimer](https://peoplesdairy.in/disclaimer/) - Accuracy and Verification of Content The information provided on www.peoplesdairy.in is for general informational purposes only. While Peoples Dairy (Telugu National Daily Newspaper) strives to ensure the accuracy and reliability of all news articles and content published, we rely on information gathered from our network of field reporters, agencies, and public sources. As stated in - [Contact Us](https://peoplesdairy.in/contact-us/) - EDITED, PRINTED, PUBLISHED AND OWNED BY KONDAPARTHI KIRAN, EDITOR : KONDAPARTHI KIRAN. RNI NO: TEL/TEL/2009/28544, CELL:9493019044, e-mail : peoplesdairydaily@gmail.com PRINTED AT satyanarayana Printers, H.NO.4-6-144, TILAK ROAD, KARIMNAGAR-505001, PUBLISHED AT H.NO. 10-3-488, OPP: RTC WORK SHOP, KARIMNAGAR-505001, KARIMNAGAR DISTRICT, TELANGANA STATE, - [about us](https://peoplesdairy.in/about-us/) - 'పీపుల్స్‌డైరీ' అనేది ఒక తెలుగు జాతీయ దినపత్రిక. పాఠకులకు విశ్వసనీయమైన వార్తలను అందించాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాము. మా దినపత్రికకు అనుబంధంగా, మేము www.peoplesdairy.in అనే న్యూస్‌ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నాం. తద్వారా తాజా వార్తలను తక్షణమే డిజిటల్ మాధ్యమంలోనూ పాఠకులకు చేరవేస్తున్నాము. అదనంగా, పూర్తి పత్రికను చదివేందుకు వీలుగా Digital Paper (ePaper) www.epaper.peoplesdairy.in కూడా అందుబాటులో ఉంచబడింది. మా నిబద్ధత వార్తల నాణ్యత, విశ్వసనీయత మాకు అత్యంత ముఖ్యం. మా పత్రిక మరియు వెబ్‌సైట్‌లో ## Categories - [Business](https://peoplesdairy.in/category/business/) - [HOME1](https://peoplesdairy.in/category/home1/) - [INDIA](https://peoplesdairy.in/category/india/) - [TELANGANA](https://peoplesdairy.in/category/telangana/) - [A.P](https://peoplesdairy.in/category/a-p/) - [BUSINES](https://peoplesdairy.in/category/busines/) - [NEWS](https://peoplesdairy.in/category/news/) - [CRIME](https://peoplesdairy.in/category/crime/) - [Mandal News](https://peoplesdairy.in/category/mandal-news/) - [నల్లబెల్లి](https://peoplesdairy.in/category/నల్లబెల్లి/) - [Sober living](https://peoplesdairy.in/category/sober-living/) - [FinTech](https://peoplesdairy.in/category/fintech-4/) - [Loonie play casino](https://peoplesdairy.in/category/loonie-play-casino/) - [Forex Trading](https://peoplesdairy.in/category/forex-trading-2/) - [Новости Форекс](https://peoplesdairy.in/category/novosti-foreks/) - [Форекс Брокеры](https://peoplesdairy.in/category/foreks-brokery/) - [Consulting services in the UAE](https://peoplesdairy.in/category/consulting-services-in-the-uae-2/) - [Online Casino](https://peoplesdairy.in/category/online-casino-2/) ## Tags - [Nalsar Law University 21st Convocation](https://peoplesdairy.in/tag/nalsar-law-university-21st-convocation/) - [mobile phone](https://peoplesdairy.in/tag/mobile-phone/) - [global manufacturing](https://peoplesdairy.in/tag/global-manufacturing/) - [Narendra Modi Prime Minister of India](https://peoplesdairy.in/tag/narendra-modi-prime-minister-of-india/) - [thunder](https://peoplesdairy.in/tag/thunder/) - [warangal](https://peoplesdairy.in/tag/warangal/) - [work](https://peoplesdairy.in/tag/work/) - [driver](https://peoplesdairy.in/tag/driver/) - [driving](https://peoplesdairy.in/tag/driving/) - [heart pain](https://peoplesdairy.in/tag/heart-pain/) - [durga matha](https://peoplesdairy.in/tag/durga-matha/) - [special](https://peoplesdairy.in/tag/special/) - [railway](https://peoplesdairy.in/tag/railway/) - [central](https://peoplesdairy.in/tag/central/) - [indian](https://peoplesdairy.in/tag/indian/) - [lock](https://peoplesdairy.in/tag/lock/) - [Hostel](https://peoplesdairy.in/tag/hostel/) - [owners](https://peoplesdairy.in/tag/owners/) - [son](https://peoplesdairy.in/tag/son/) - [mother](https://peoplesdairy.in/tag/mother/) - [death](https://peoplesdairy.in/tag/death/) - [cobra](https://peoplesdairy.in/tag/cobra/) - [ghanpur](https://peoplesdairy.in/tag/ghanpur/) - [AEO](https://peoplesdairy.in/tag/aeo/) - [collector](https://peoplesdairy.in/tag/collector/) - [survey](https://peoplesdairy.in/tag/survey/) - [cc camera](https://peoplesdairy.in/tag/cc-camera/) - [donated](https://peoplesdairy.in/tag/donated/) - [loans](https://peoplesdairy.in/tag/loans/) - [women](https://peoplesdairy.in/tag/women/) - [vikra marka](https://peoplesdairy.in/tag/vikra-marka/) - [batti](https://peoplesdairy.in/tag/batti/) - [Car](https://peoplesdairy.in/tag/car/) - [Accident](https://peoplesdairy.in/tag/accident/) - [terrorist](https://peoplesdairy.in/tag/terrorist/) - [border](https://peoplesdairy.in/tag/border/) - [Jammu](https://peoplesdairy.in/tag/jammu/) - [Kashmir](https://peoplesdairy.in/tag/kashmir/) - [hyderabad](https://peoplesdairy.in/tag/hyderabad/) - [CP](https://peoplesdairy.in/tag/cp/) - [144](https://peoplesdairy.in/tag/144/) - [Section](https://peoplesdairy.in/tag/section/) - [Dismiss](https://peoplesdairy.in/tag/dismiss/) - [Police](https://peoplesdairy.in/tag/police/) - [fraud](https://peoplesdairy.in/tag/fraud/) - [Cyber](https://peoplesdairy.in/tag/cyber/) - [crime](https://peoplesdairy.in/tag/crime/) - [Memorable](https://peoplesdairy.in/tag/memorable/) - [Ashoka](https://peoplesdairy.in/tag/ashoka/) - [wheel](https://peoplesdairy.in/tag/wheel/) - [Nizamabad](https://peoplesdairy.in/tag/nizamabad/) - [corruption](https://peoplesdairy.in/tag/corruption/) - [4 lane road](https://peoplesdairy.in/tag/4-lane-road/) - [Ayodya](https://peoplesdairy.in/tag/ayodya/) - [Diwali](https://peoplesdairy.in/tag/diwali/) - [Record](https://peoplesdairy.in/tag/record/) - [suda](https://peoplesdairy.in/tag/suda/) - [karimnagar](https://peoplesdairy.in/tag/karimnagar/) - [more big](https://peoplesdairy.in/tag/more-big/) - [Metro](https://peoplesdairy.in/tag/metro/) - [Next Level](https://peoplesdairy.in/tag/next-level/) - [kanguva](https://peoplesdairy.in/tag/kanguva/) - [Movie](https://peoplesdairy.in/tag/movie/) - [camp clerk](https://peoplesdairy.in/tag/camp-clerk/) - [korutla](https://peoplesdairy.in/tag/korutla/) - [Municipal](https://peoplesdairy.in/tag/municipal/) - [Deepavali](https://peoplesdairy.in/tag/deepavali/) - [celebrate](https://peoplesdairy.in/tag/celebrate/) - [Natural](https://peoplesdairy.in/tag/natural/) - [Train](https://peoplesdairy.in/tag/train/) - [New line](https://peoplesdairy.in/tag/new-line/) - [Hasanparthy](https://peoplesdairy.in/tag/hasanparthy/) - [Air](https://peoplesdairy.in/tag/air/) - [polution](https://peoplesdairy.in/tag/polution/) - [Bandhavgarh](https://peoplesdairy.in/tag/bandhavgarh/) - [forest](https://peoplesdairy.in/tag/forest/) - [elephants](https://peoplesdairy.in/tag/elephants/) - [chandra babu](https://peoplesdairy.in/tag/chandra-babu/) - [kiss](https://peoplesdairy.in/tag/kiss/) - [AP](https://peoplesdairy.in/tag/ap/) - [Big Project](https://peoplesdairy.in/tag/big-project/) - [Naxals](https://peoplesdairy.in/tag/naxals/) - [Attack](https://peoplesdairy.in/tag/attack/) - [criminal](https://peoplesdairy.in/tag/criminal/) - [wrongly](https://peoplesdairy.in/tag/wrongly/) - [action](https://peoplesdairy.in/tag/action/) - [8 members](https://peoplesdairy.in/tag/8-members/) - [dead](https://peoplesdairy.in/tag/dead/) - [Farmer](https://peoplesdairy.in/tag/farmer/) - [good news](https://peoplesdairy.in/tag/good-news/) - [Raithu Bharosa](https://peoplesdairy.in/tag/raithu-bharosa/) - [stopped](https://peoplesdairy.in/tag/stopped/) - [traffic](https://peoplesdairy.in/tag/traffic/) - [Problems](https://peoplesdairy.in/tag/problems/) - [Bus](https://peoplesdairy.in/tag/bus/) - [plunged](https://peoplesdairy.in/tag/plunged/) - [valley](https://peoplesdairy.in/tag/valley/) - [Amaravathi](https://peoplesdairy.in/tag/amaravathi/) - [exercise](https://peoplesdairy.in/tag/exercise/) - [orr](https://peoplesdairy.in/tag/orr/) - [super](https://peoplesdairy.in/tag/super/) - [news](https://peoplesdairy.in/tag/news/) - [dream](https://peoplesdairy.in/tag/dream/) - [decades](https://peoplesdairy.in/tag/decades/) - [kazipet](https://peoplesdairy.in/tag/kazipet/) - [Suspicious](https://peoplesdairy.in/tag/suspicious/) - [godavari](https://peoplesdairy.in/tag/godavari/) - [basara](https://peoplesdairy.in/tag/basara/) - [river](https://peoplesdairy.in/tag/river/) - [sad](https://peoplesdairy.in/tag/sad/) - [nallabelli](https://peoplesdairy.in/tag/nallabelli/) - [A big risk](https://peoplesdairy.in/tag/a-big-risk/) - [seaplane](https://peoplesdairy.in/tag/seaplane/) - [Own Village](https://peoplesdairy.in/tag/own-village/) - [Derailed](https://peoplesdairy.in/tag/derailed/) - [Trains](https://peoplesdairy.in/tag/trains/) - [Beware](https://peoplesdairy.in/tag/beware/) - [cyber criminals](https://peoplesdairy.in/tag/cyber-criminals/) - [two children](https://peoplesdairy.in/tag/two-children/) - [father](https://peoplesdairy.in/tag/father/) - [suicide](https://peoplesdairy.in/tag/suicide/) - [10th class](https://peoplesdairy.in/tag/10th-class/) - [last date](https://peoplesdairy.in/tag/last-date/) - [Exams](https://peoplesdairy.in/tag/exams/) - [rare](https://peoplesdairy.in/tag/rare/) - [Child](https://peoplesdairy.in/tag/child/) - [born](https://peoplesdairy.in/tag/born/) - [kcr](https://peoplesdairy.in/tag/kcr/) - [active](https://peoplesdairy.in/tag/active/) - [car driving](https://peoplesdairy.in/tag/car-driving/) - [bandi sanjay](https://peoplesdairy.in/tag/bandi-sanjay/) - [bjp leader](https://peoplesdairy.in/tag/bjp-leader/) - [Sydapur](https://peoplesdairy.in/tag/sydapur/) - [Angry](https://peoplesdairy.in/tag/angry/) - [Help](https://peoplesdairy.in/tag/help/) - [Society](https://peoplesdairy.in/tag/society/) - [services](https://peoplesdairy.in/tag/services/) - [big](https://peoplesdairy.in/tag/big/) - [Encounter](https://peoplesdairy.in/tag/encounter/) - [mavoist](https://peoplesdairy.in/tag/mavoist/) - [died](https://peoplesdairy.in/tag/died/) - [Huge](https://peoplesdairy.in/tag/huge/) - [Naxls](https://peoplesdairy.in/tag/naxls/) - [Murder](https://peoplesdairy.in/tag/murder/) - [Mulugu](https://peoplesdairy.in/tag/mulugu/) - [Wines](https://peoplesdairy.in/tag/wines/) - [telangana](https://peoplesdairy.in/tag/telangana/) - [Beer](https://peoplesdairy.in/tag/beer/) - [Hanuman](https://peoplesdairy.in/tag/hanuman/) - [temple](https://peoplesdairy.in/tag/temple/) - [Fire](https://peoplesdairy.in/tag/fire/) - [Press meet](https://peoplesdairy.in/tag/press-meet/) - [Kalyanam](https://peoplesdairy.in/tag/kalyanam/) - [Lord shiva](https://peoplesdairy.in/tag/lord-shiva/) - [dispute](https://peoplesdairy.in/tag/dispute/) - [Space](https://peoplesdairy.in/tag/space/) - [Land](https://peoplesdairy.in/tag/land/) - [Sethakka](https://peoplesdairy.in/tag/sethakka/) - [THORRUR](https://peoplesdairy.in/tag/thorrur/) - [Hanamkonda](https://peoplesdairy.in/tag/hanamkonda/) - [devel](https://peoplesdairy.in/tag/devel/) - [Ambedkar](https://peoplesdairy.in/tag/ambedkar/) - [Earthquake](https://peoplesdairy.in/tag/earthquake/) - [telanagna](https://peoplesdairy.in/tag/telanagna/) - [Reporter!](https://peoplesdairy.in/tag/reporter/) - [Political leader](https://peoplesdairy.in/tag/political-leader/) - [Ayyappa](https://peoplesdairy.in/tag/ayyappa/) - [Khammam](https://peoplesdairy.in/tag/khammam/) - [RTA office](https://peoplesdairy.in/tag/rta-office/) - [Curruption](https://peoplesdairy.in/tag/curruption/) - [ACB](https://peoplesdairy.in/tag/acb/) - [Mavoists](https://peoplesdairy.in/tag/mavoists/) - [New Technology](https://peoplesdairy.in/tag/new-technology/) - [brs](https://peoplesdairy.in/tag/brs/) - [Kotancha](https://peoplesdairy.in/tag/kotancha/) - [diary](https://peoplesdairy.in/tag/diary/) - [calender](https://peoplesdairy.in/tag/calender/) - [hanamkoda](https://peoplesdairy.in/tag/hanamkoda/) - [summer](https://peoplesdairy.in/tag/summer/) - [telangana in summer](https://peoplesdairy.in/tag/telangana-in-summer/) - [ap in summer](https://peoplesdairy.in/tag/ap-in-summer/) - [45 degrees](https://peoplesdairy.in/tag/45-degrees/) - [Inugurthi](https://peoplesdairy.in/tag/inugurthi/) - [si](https://peoplesdairy.in/tag/si/) - [bhupalpally](https://peoplesdairy.in/tag/bhupalpally/) - [ghanpur hospital](https://peoplesdairy.in/tag/ghanpur-hospital/) - [Jatara](https://peoplesdairy.in/tag/jatara/) - [sammakka](https://peoplesdairy.in/tag/sammakka/) - [saralamma](https://peoplesdairy.in/tag/saralamma/) - [aruri](https://peoplesdairy.in/tag/aruri/) - [bjp](https://peoplesdairy.in/tag/bjp/) - [revenue officers](https://peoplesdairy.in/tag/revenue-officers/) - [punctual...](https://peoplesdairy.in/tag/punctual/) - [peoples dairy](https://peoplesdairy.in/tag/peoples-dairy/) - [news paper](https://peoplesdairy.in/tag/news-paper/) - [18th anniversery](https://peoplesdairy.in/tag/18th-anniversery/) - [Corporator](https://peoplesdairy.in/tag/corporator/) - [gwmc](https://peoplesdairy.in/tag/gwmc/) - [aids](https://peoplesdairy.in/tag/aids/) - [injuction](https://peoplesdairy.in/tag/injuction/) - [medchal](https://peoplesdairy.in/tag/medchal/)